ఏపీ జలవనరుల మంత్రి అంబటి రాంబాబుకు సత్తెనపల్లి టికెట్ రాకుండా నియోజకవర్గ వైసిపి నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 2014 ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన అంబటి రాంబాబు దివంగత...
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి ) మనం.. గత ఆర్టికల్ లోనే జిహెచ్ఎంసి మేయర్ పీఠం చేజిక్కించుకోవాలని అంటే మ్యాజిక్ మార్కు 76 కాదని.. 98 అని చెప్పుకున్నాం… గుర్తుందా…!! జిహెచ్ఎంసి పాలకవర్గంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం తీపికబురు వినిపించింది. పోలవరం ప్రాజెక్టుకు త్వరలోనే నిధులు ఇవ్వనున్నట్లు కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖా...
నెల్లూరు జిల్లాలోని బీసీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఆ జిల్లా లో రాజకీయ చక్రం తిప్పే పవర్ఫుల్ రెడ్లు తమ తడాఖా చూపినట్టు కనిపిస్తోంది. దీంతో మంత్రి గా ఉన్నప్పటికీ అనిల్...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ ఒక్క రోజు శాసనసభ నిర్వహించాలని బిఏసి నిర్ణయించింది. అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన బిఏసి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, మంత్రులు బుగ్గన రాజేంద్రనాధ్...
అమరావతి: శ్రీశైలం ఆనకట్ట మరమ్మత్తులకు తక్షణం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి లేఖ రాశారు. ఆనకట్టకు పగుళ్ళు...
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. నవ్యాంధ్ర రాష్ట్ర విభజన అనంతరం మొట్టమొదటి సారిగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం నవంబర్ ఒకటవ తేదీ నుండి మూడు రోజుల పాటు...
అమరావతి: వరదను అడ్డం పెట్టుకొని టిడిపి నాయకులు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. సచివాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లలో ఇంత...
అమరావతి: వరద తగ్గుముఖం పట్టిందనీ, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం పేర్కొన్నది. వరద ముంపు ప్రాంతాలలో శనివారం మంత్రులు పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్...
అమరావతి: జలవనరుల శాఖలో భారీగా అవినీతి జరిగిందని ఏపి నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి అనిల్ కుమార్ మాట్లాడుతూ చంద్రబాబు...
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన తొలి సారిగా పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వెళుతున్నారు. ఈ నెల మొదటివారంలో జలవనరుల శాఖ అధికారులతో...