గుంటూరు జిల్లాలో మరో ఘటన తీవ్ర కలకలాన్ని రేపింది. పల్నాడు జిల్లా మాచర్ల లో జరిగిన విద్వంసం మరువకముందే తెనాలిలో అన్న క్యాంటిన్ కు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం హాట్ టాపిక్...
అమరావతి: పేదల అన్నం ముద్దలో కూడా తండ్రి కొడుకులు కమీషన్లు తిన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి ఆరోపించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా...
అమరావతి: మాటలు కోటలు దాటుతున్నాయి, చేష్టలు మాత్రం గడప కూడా దాటడం లేదు ఇదీ వైసిపి ప్రభుత్వ తీరు అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. కృష్ణానది వరద ముంపు ప్రాంతాల్లో మంగళవారం ఆయన...