NewsOrbit

Tag : annamayya Dist

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

కలుషిత ఆహారంతో 28 మంది విద్యార్ధినులు అస్వస్థత .. తల్లిదండ్రులు ఆందోళన..ఎక్కడంటే..?

sharma somaraju
కలుషిత ఆహారం కారణంగా దాదాపు 28 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్దినులు విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడటంతో వీరబల్లి ప్రభుత్వ...