కలుషిత ఆహారంతో 28 మంది విద్యార్ధినులు అస్వస్థత .. తల్లిదండ్రులు ఆందోళన..ఎక్కడంటే..?
కలుషిత ఆహారం కారణంగా దాదాపు 28 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురైయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి కస్తూరిబా పాఠశాలలో విద్యార్ధులు అస్వస్థతకు గురైయ్యారు. విద్యార్దినులు విరోచనాలు, కడుపునొప్పితో తీవ్ర ఇబ్బందులు పడటంతో వీరబల్లి ప్రభుత్వ...