రెండవ సారి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎన్నికైన తరువాత కె చంద్రశేఖరరావు బుధవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలువనుండటంతో వారి మధ్య ఏ విషయాలు చర్చకు వస్తాయి అనే విషయంపై సర్వత్రా ఆసక్తి...
జాతీయస్థాయిలో ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాజా సమావేశం కోసం కొద్ది సేపటి క్రితం దేశ రాజధాని చేరుకున్నారు. చంద్రబాబు కొద్ది రోజులుగా చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు...