సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ కి గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసి సత్కరించిన ఎఎన్ యూ
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ నూతలపాటి వెంకట రమణ (ఎన్వీ రమణ)కి ఆచార్య నాగార్జున యూనివర్శిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం చేసింది. వర్శిటీలో జరిగిన 37,38 వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిధిగా...