ప్యాన్ ఇండియా చిత్రంగా అనుష్క మూవీ
అనుష్క శెట్టి ప్రధాన పాత్రధారిగా హేమంత్ మధుకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `నిశ్శబ్దం`. కోనవెంకట్, టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముందు తెలుగు, తమిళంలోనే ప్రారంభించారు. అయితే ఇప్పుడు ప్యాన్ ఇండియా మూవీగా...