అమరావతి: లగడపాటి రాజగోపాల్ చెంపలు వేసుకున్నారు. నాలుగు నెల క్రితం తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో తాను చేయించి ప్రకటించిన సర్వేలు బారెడు దూరంలో గురి తప్పినందుకు ఇక సర్వేలకు...
అమరావతి: రాత్రి 10:00గంటలు: ఆంధ్రప్రదేశ్లో ఫ్యాన్ సునామీకి ప్రత్యర్థి పార్టీలు చిత్తు అయ్యాయి. మొత్తం 175 స్థానాలకు 150 స్థానాలు వైసిపి కైవశం చేసుకోగా టిడిపి 23 స్థానాలలోనే విజయం సాధించింది. జనసేన ఒక...
అమరావతి: ప్రధానమంత్రి పదవిపై తనకు ఆశ లేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారం మధ్యలో ఎన్డిటివి, ప్రణయ్ రాయ్తో మాట్లాడుతూ, తన యుద్ధం ప్రధాని...
తిరుపతి, ఫిబ్రవరి 24: ప్రస్తుతం రాజకీయాలు చాలా దారుణంగా తయారయ్యాయని ప్రముఖ సనీనటుడు సుమన్ అభిప్రాయపడ్డారు. ఆదివారం ఆయన తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అనంతరం మిడియాతో కొద్ది సేపు మాట్లాడారు. త్వరలో సార్వత్రిక ఎన్నికలు...