NewsOrbit

Tag : ap assembly news

న్యూస్

AP Cabinet Meeting: బ్రేకింగ్ న్యూస్ – ఏపీ క్యాబినెట్ లో కీలక నిర్ణయాలు..!

Srinivas Manem
AP Cabinet Meeting: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ నెల 26 వరకు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించడంతో.. ఈ మేరకు ఏపీ మంత్రివర్గం శుక్రవారం...
టాప్ స్టోరీస్

‘తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే మండలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: పేద రాష్టమైన ఆంధ్రప్రదేశ్‌కు శాసనమండలి అవసరం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించడంపై పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పందించారు. శాసనసభలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల నియంత్రణ కోసమే...
టాప్ స్టోరీస్

‘లోకేష్‌కి రాజకీయ భిక్ష పట్టింది వైఎస్సే’!

Mahesh
అమరావతి: టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్‌పై మంత్రి కొడాలి నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోకేష్‌కు రాజకీయ భిక్ష పెట్టింది దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డేనని మంత్రి కొడాలి నాని అన్నారు. గురువారం అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో గందరగోళం: టిడిపి సభ్యులపై సిఎం ఆగ్రహం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి అసెంబ్లీలో మాటల యుద్ధం కొనసాగుతోంది. మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా టిడిపి సభ్యులు ‘జై అమరావతి, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లాలి’ అంటూ నినాదాలు...
రాజ‌కీయాలు

సీఎం జగన్ పై ఎమ్మెల్యే వంశీ ప్రశంసలు

Mahesh
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రశంసలు కురిపించారు. మంగళవారం అసెంబ్లీలో అమ్మఒడిపై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడిని ఒక సంక్షేమ పథకంగా కాకుండా ఒక...
టాప్ స్టోరీస్

సభ నుంచి స్పీకర్ వాకౌట్!

Mahesh
అమరావతి: ఏపీలో అసెంబ్లీ సమావేశాల రెండో రోజు సభలో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారం అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. సభలో...
టాప్ స్టోరీస్

మండలిలో టిడిపి బ్రహ్మస్త్రం రూల్ 71

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనమండలిలో ప్రభుత్వానికి షాక్ తగిలింది. వికేంద్రీకరణ బిల్లును అడ్డుకునేందుకు టిడిపి సంచలన నిర్ణయం తీసుకోవడంతో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. రూల్ 71ను తొలి సారిగా టిడిపి ఉపయోగించింది. ఈ...
టాప్ స్టోరీస్

గుంటూరు సబ్‌జైలుకు ఎంపీ గల్లా!

Mahesh
అమరావతి: గుంటూరు టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌పై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. సోమవారం అమరావతిలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన ఎంపీ గల్లా జయదేవ్‌కు మంగళగిరి మెజిస్ట్రేట్ రిమాండ్ విధించారు....
టాప్ స్టోరీస్

అమరావతిలో బంద్!

Mahesh
అమరావతి: రైతులపై లాఠీచార్జికి నిరసనగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు అమరావతిలోని 29 గ్రామాల్లో బంద్‌ కొనసాగుతోంది. రైతులకు మద్దతుగా వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. పోలీసులకు పూర్తిగా సహాయనిరాకరణ చేయాలని రైతులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

చంద్రబాబుతో సహా టిడిపి ఎమ్మెల్యేలు అరెస్ట్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు సంఘీభావం తెలిపేందుకు చంద్రబాబు పాదయాత్రగా మందడం వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంలో పోలీసులకు, టిడిపి నేతల మధ్య...
టాప్ స్టోరీస్

మూడు రాజధానుల బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో...
టాప్ స్టోరీస్

‘అచ్చెన్నా ‘డోంట్ టాక్ రబ్బిష్’!

Mahesh
అమరావతి: అసెంబ్లీ సమావేశాల తొలిరోజునే సభలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్లు స్పీకర్‌ తమ్మినేని అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష టీడీపీ సభ్యులు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుపై ఊహాగానాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మారో హాట్ టాపిక్ నడుస్తోంది. శాసనమండలిని రద్దు చేసే ఆలోచనలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం ఉందని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడం,...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయానికి జై కొట్టిన గంటా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధిష్టానం నిర్ణయానికి భిన్నంగా ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజధాని విషయంలో జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాన్ని సమర్ధించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. జగన్ చేసిన  మూడు రాజధానుల...
టాప్ స్టోరీస్

ఏపీలో మూడు రాజధానులు!

Mahesh
అమరావతి: ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. రాజధాని అంశంపై ఏపీ అసెంబ్లీలో మంగళవారం జరిగిన చర్చలో సీఎం మాట్లాడుతూ అభివృద్ధి ఒకే ప్రాంతానికి పరిమితం...
టాప్ స్టోరీస్

అసెంబ్లీ నుండి 9మంది టిడిపి సభ్యులు సస్పెన్షన్

sharma somaraju
అమరావతి: అసెంబ్లీలో రాజధానిపై జరుగుతున్న చర్చలో సభకు అడ్డుతగులుతున్నారన్న అభియోగంపై తొమ్మిది మంది టిడిపి సభ్యులను స్పీకర్ తమ్మినేని సీతారామ్ సస్పెండ్ చేశారు. ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన ప్రతిపాదనపై టిడిపి సభ్యులు అచ్చెన్నాయుడు,...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై అసత్య ప్రచారం తగదు’

sharma somaraju
అమరావతి : అమరావతి రాజధాని ఒక వర్గానికి చెందిన తప్పుడు ప్రచారం చేయడం తగనీ, రాజధాని ప్రాంతంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన వారు ఉన్నారనీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు....
టాప్ స్టోరీస్

అమరావతిలో అంతా గందరగోళమే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఏపీ రాజధాని అమరావతిలో ఏ ఆఫీసు ఎక్కడ ఉందో తెలియని గందరగోళ పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు అన్నారు. అమరావతి అంశంపై ఏపీ అసెంబ్లీలో...
న్యూస్

‘దిశ చట్టం కేసు నమోదు చేయండి’

sharma somaraju
అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రత కోసం ఏపి ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ చట్టాన్ని తన ఫిర్యాదుతోనే మొదలు పెట్టాలని టిడిపి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ కోరారు. మంగళవారం అసెంబ్లీ సమావేశంలో ఆదిరెడ్డి భవానీ...
రాజ‌కీయాలు

చంద్రబాబు మైక్ కట్:ఎందుకో తెలుసా?

sharma somaraju
అమరావతి: వైసిపి ఎమ్మెల్యే, ఎంపిల అత్యాచార ఆరోపణలపై చంద్రబాబు ప్రసంగిస్తుండగా స్పీకర్ తమ్మినేని సీతారామ్ జోక్యం చేసుకుని మైక్ కట్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు మాట్లాడుతూ చట్టంపై గొప్పలు చెప్పడం కాదనీ దానిని...
టాప్ స్టోరీస్

సీఎంపై సభాహక్కుల నోటీస్!

Mahesh
అమరాతతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ సభాహక్కుల నోటీస్ ఇచ్చింది. జగన్‌పై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ సెక్రటరీకి టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ నోటీసులు అందజేశారు. సభలో టీడీపీ ఎమ్మెల్యేలను బఫూన్లు అంటూ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

అచ్చెన్నాయుడికి జగన్ సవాల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  అసెంబ్లీలో టిడిపి ఉప నేత అచ్చెన్నాయుడు చెబుతున్న లెక్కలు అన్నీ తప్పనీ, ఆయన చెప్పిన లెక్కలు తప్పని రుజువు చేస్తే రాజీనామా చేస్తారా అని సిఎం జగన్ సవాల్...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబుపై జగన్ ఫైర్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుపై సిఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ఎస్‌సి, ఎస్‌టిలకు ప్రత్యేక కమిషన్‌లపై చర్చ జరిగింది. టిడిపి...
న్యూస్

అసెంబ్లీ వద్ధ రాయలసీమ విద్యార్థి నేతల నిరసన

sharma somaraju
అమరావతి: ఏపి అసెంబ్లీ ముట్టడికి రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు సోమవారం ప్రయత్నించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ విద్యార్థి సంఘాల నేతలు అసెంబ్లీ ముట్టడికి వచ్చారు. 40 మంది...
రాజ‌కీయాలు

రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి

Mahesh
అమరావతి: తప్పుడు వార్తలు ప్రచురించినందుకు వైసీపీ మద్దతుదారులు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు క్షమాపణలు చెప్పాలని ఆపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన...
టాప్ స్టోరీస్

‘మార్షల్స్’ తీరుపై మండలిలోనూ సభ్యుల ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: సభ్యులపై మార్షల్స్ అనుసరించిన తీరుకు సంబంధించి వీడియోలను మండలిలో ప్రదర్శించాలని డిమాండ్ చేస్తూ  టిడిపి ఎమ్మెల్సీలు శాసనమండలిలో శుక్రవారం ఆందోళనకు దిగారు. శాసనమండలికి వస్తుంటే తమను మార్షల్స్ అడ్డుకున్నారని...
టాప్ స్టోరీస్

‘ఏపీ దిశ చట్టం’ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

Mahesh
అమరావతి: మహిళల భద్రతకు ఉద్దేశించిన ‘ఏపీ దిశ యాక్ట్’ కు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ బిల్లును ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. అంతకుముందు, సభలో బిల్లును హోం...
టాప్ స్టోరీస్

స్పీకర్ కుర్చీలో అంబటి!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ‘ఏపీ దిశ యాక్ట్’ చట్ట సవరణపై చర్చ జరుగుతున్న వేళ అరుదైన ఘటన జరిగింది. స్పీకర్ కుర్చీలోకి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు వచ్చి కూర్చున్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఏదో...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ‘దిశ’ బిల్లు ప్రవేశపెట్టిన హోంమంత్రి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: మహిళలు, బాలికల రక్షణ కోసం ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన దిశ బిల్లును ఏపి అసెంబ్లీలో హోంమంత్రి సుచరిత శుక్రవారం  ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా  మంత్రి సుచరిత మాట్లాడుతూ దిశ...
టాప్ స్టోరీస్

చంద్రబాబుపై చర్యకు అసెంబ్లీలో తీర్మానం

sharma somaraju
అమరావతి: అసెంబ్లీ ఆవరణలో మార్షల్‌ను పరుష పదజాలంతో  దూషించిన చంద్రబాబుపై చర్యలు తీసుకోవాల్సిందేనని అధికార పక్ష సభ్యులు డిమాండ్ చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్ చేతికే ఇస్తున్నామనీ, సభాధ్యక్షుడు తన విచక్షణాధికారంతో...
న్యూస్

ఉపాధి హామీ చెల్లింపులకు టిడిపి నిరసన

sharma somaraju
అమరావతి: జాతీయ ఉపాధి హామీ పధకం కింద చేసిన పనులకు నిధులు విడుదల చేయాలనీ డిమాండ్ చేస్తూ టిడిపి ఆధ్వర్యంలో శుక్రవారం అసెంబ్లీ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ సందర్బంగా పార్టీ అధినేత...
టాప్ స్టోరీస్

ఇంగ్లీషు మాధ్యమంపై చర్చలో పేలిన మాటల తూటాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అసెంబ్లీలో ఇంగ్లీషు మీడియంపై జరుగుతున్న చర్చలో అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర మాటల యుద్ధం నడిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రవేశపెట్టడాన్ని ప్రశంసిస్తూ...
టాప్ స్టోరీస్

వంశీ పంపిన స్లిప్పులో ఏముంది?

Mahesh
అమరావతి: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ అసెంబ్లీలో వ్యవహరించిన తీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల క్రితం.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించి సభలో సీటు కేటాయించాలని స్పీకర్ తమ్మినేనిని కోరిన వంశీ…...
రాజ‌కీయాలు

పవన్ దీక్షకు రాపాక దూరం!

Mahesh
అమరావతి: రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ‘రైతు సౌభాగ్య దీక్ష’ కార్యక్రమానికి ఆ పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ హాజరు కాలేదు. పార్టీ అధినేత ప్రతిష్ఠాత్మకంగా...
టాప్ స్టోరీస్

‘పులివెందుల పంచాయితీ అసెంబ్లీలో వద్దు’

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. నాలుగో రోజు సభ ప్రారంభం కాగానే ప్రధాన ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీకి...
టాప్ స్టోరీస్

మహిళలపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్షే!

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు అండగా ఉండే చారిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్‌ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్‌ అనుమతి తెలిపింది. ఈ...
టాప్ స్టోరీస్

‘ఉల్లి’ చర్చలో సవాళ్లు, ప్రతి సవాళ్లు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఉల్లి ధరలపై శాసనసభలో జరిగిన స్వల్ప వ్యవధి చర్చ అధికార, విపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లకు దారి తీసింది. టిడిపి డిమాండ్‌తో స్పీకర్ తమ్మినేని సీతారాం స్వల్ప...
టాప్ స్టోరీస్

‘సన్న బియ్యం’ మేమెప్పుడిస్తామన్నాం!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపి అసెంబ్లీలో శీతాకాల సమావేశాల్లో రెండో రోజు సన్నబియ్యం పంపిణీపై పెద్ద చర్చే జరిగింది. సన్న బియ్యం పంపిణీపై వైసిపి ప్రభుత్వం మాటతప్పిందని టిడిపి ఉప నేత కింజరపు...
టాప్ స్టోరీస్

‘నాడు ఎన్టీఆర్ కు అన్యాయం చేశాం’!

Mahesh
అమరావతి: టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కు గతంలో అసెంబ్లీలో అవకాశం ఇవ్వకపోవడం తప్పేనని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఆ పాపంలో తాను కూడా భాగస్వామినేనని.. అందుకు 15 ఏళ్లు అధికారానికి దూరంగా...
టాప్ స్టోరీస్

నన్ను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించండి: వంశీ

Mahesh
అమరావతి: తాను టీడీపీ సభ్యుడినేని కానీ.. తనను ప్రత్యేక సభ్యుడిగా గుర్తించాలని స్పీకర్‌ తమ్మినేని సీతారాంకు గవన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజ్ఞప్తి చేశారు. ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు టీడీపీ...
టాప్ స్టోరీస్

‘హ్యాట్సాఫ్ టు కేసీఆర్.. ఎన్‌కౌంటర్‌ను సమర్ధిస్తున్నా’

Mahesh
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన దిశ కేసు నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడాన్ని తాను సమర్ధిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అన్నారు. దిశ కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయంపై ఏపీ అసెంబ్లీలో...
టాప్ స్టోరీస్

జగన్ ‌వ్యాఖ్యలకు బాబు కౌంటర్

sharma somaraju
అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ స్టాల్‌లో కేజీ ఉల్లిగడ్డలు 200 రూపాయలకు అమ్ముతున్నారంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అనడంపై చంద్రబాబు స్పందించి వివరణ ఇచ్చారు. ఆ స్టాల్ ‌ప్యూచర్ గ్రూపులో ఉన్న...
రాజ‌కీయాలు

అసెంబ్లీలో పవన్ పేరు ప్రస్తావన: అడ్డుకున్న స్పీకర్

sharma somaraju
అమరావతి: మహిళల భద్రత అంశంపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో వైసిపి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా..జనసేన అధినేత పవన్ పేరు ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయి చరిత్రలో నిలిచిన నాయకుడు...
టాప్ స్టోరీస్

అసెంబ్లీలో ఉల్లిపై లొల్లి!

sharma somaraju
అమరావతి: ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి నేతలు అసెంబ్లీలో పట్టుబట్టడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఉల్లి సమస్యలపై చర్చించాలని టిడిపి వాయిదా తీర్మానం ఇవ్వగా స్పీకర్ తమ్మినేని సీతారాం ఆ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారు.ఈ...
రాజ‌కీయాలు

‘బాబు హెరిటేజ్‌లో ఉల్లి కేజీ ఎంతో తెలుసా!?’

sharma somaraju
అమరావతి: ఉల్లి ధరలపై టిడిపి సభ్యులు చేస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాలలో ఉల్లి సమస్య ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే రైతుబజారుల్లో కేజీ...
న్యూస్

17 వరకూ ఏపి అసెంబ్లీ సమావేశాలు

sharma somaraju
అమరావతి: ఈ నెల 17వ తేదీ వరకూ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బిఏసి సమావేశంలో సభ్యులు నిర్ణయించారు. కనీసం 15 రోజులు సభ నిర్వహించాలని విపక్షం పట్టు పట్టింది. ఈ క్రమంలో సుమారు అరగంటకు...
రాజ‌కీయాలు

‘టిడిపికి ‘హోదా’పై మాట్లాడే అర్హత లేదు’

sharma somaraju
అమరావతి: ప్రత్యేక హోదా, విభజన హామీల గురించి మాట్లాడే అర్హత టిడిపికి లేదని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం సమస్యలపై టిడిపి సభ్యులు అనగాని సత్యప్రసాద్,...
టాప్ స్టోరీస్

టీడీపీ ఎమ్మెల్యేల వెనుకే వంశీ!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు టీడీపీకి రాజీనామా చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు...
న్యూస్

టీడీపీ నేత పయ్యావుల కేశవ్‌కు అస్వస్థత

Mahesh
అమరావతి: టీడీపీ ఉరవకొండ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గురువారం ఏపీ అసెంబ్లీలో పయ్యావుల అధ్యక్షతన పీఏసీ భేటీ జరిగింది. సమావేశం జరుగుతుండగా ఆయనకు వాంతులయ్యాయి. వెంటనే ఆయనను...
టాప్ స్టోరీస్

మొన్న ముగ్గురు, నేడు నలుగురు

sharma somaraju
అమరావతి:  ఏపి అసెంబ్లీలో నేడు మరో నలుగురు టిడిపి సభ్యులను సస్పెండ్ చేశారు, అసెంబ్లీలో గురువారం కృష్ణా, గోదావరి జలాల వినియోగంపై చర్చ సందర్భంలో నెలకొన్న గందరగోళం వీరి సస్పెన్షన్‌కు దారి తీసింది. ఈ...