ప్రారంభమైన నాల్గవ రోజు ఏపి అసెంబ్లీ సమావేశాలు
ఏపి అసెంబ్లీలో నాల్గవ రోజు సమావేశాలు ప్రారంభమైయ్యాయి. సభ ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విష జ్వరాలు, ఆరోగ్య రంగంలో సంస్కరణలు, ఎన్ఆర్ఈజీఎస్ పనుల వేతన బకాయిలు, భూ పట్టాల...