NewsOrbit

Tag : ap bjp chief kanna lakshmi narayana

Featured రాజ‌కీయాలు

ఆ ఎంపీ గారి రాజకీయం ఎక్కడ చెడింది…?

Srinivas Manem
ఎంపీ కావాలనుకున్నారు… అయ్యారు…! వైసీపీని కెలకాలనుకుంటున్నారు… కెలుకుతున్నారు…! బీజేపీతో స్నేహం చేయాలనుకుంటున్నారు…! మరి చేస్తున్నట్టా లేదా..? రాజుగారి రాజకీయం ఎక్కడ చెడింది..? తాజా వ్యాఖ్యల వెనుక ఆంతర్యం ఏమిటి..?? నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కన్నా పోస్ట్ కి కన్నం పెట్టింది ఎవరు..??

sharma somaraju
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణకు పోస్ట్ ఊస్టింగ్ అయిపోతుంది. అధికారికంగా పార్టీ ప్రకటించనప్పటికీ కొత్త అధ్యక్షుడు నియామకానికి మాత్రం కసరత్తులు జరుగుతున్నాయి. సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

ఏపీ బిజెపి లో సమూల మార్పులకు బీజం..!!

sharma somaraju
ఆంధ్రప్రదేశ్ లో బలోపేతానికి బీజేపీ ఎప్పటి నుండో ప్రణాళికలు వేసుకొంటోంది. 2019 ఎన్నికల ఫలితాల తరువాతనే ఏపి లో 2024 టార్గెట్ గా పావులు కదపడం మొదలు పెట్టింది. దానిలో భాగంగానే పవన్ కళ్యాణ్...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఏపీలో “గోపి”ల పోరు ఎవరు తీరుస్తారో…!!!

sharma somaraju
ఏపి బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మధ్య ట్విట్టర్ వేదికగా విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. వారిద్దరి మధ్య ఆగినట్లే ఆగిన ట్వీట్ ల వార్ మళ్ళీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

గవర్నర్ కు లేఖ రాయడంపై పార్టీ అధిష్టానం తలంటిందా..??

sharma somaraju
వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్.. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదం కొరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపిన విషయం తెలిసిందే. మూడు రాజధానుల విషయంలో సీఎం వైఎస్ జగన్ చాలా...
బిగ్ స్టోరీ

ఏపీ బిజెపిలో ఆ విభాగం ఇప్పుడు ఏం చేస్తుంది..??

sharma somaraju
బిజెపికి ఏక నాయకత్వ సూత్రం ఎప్పుడూ వర్తించడం లేదు. సాధారణంగా జాతీయ పార్టీలో రాష్ట్ర విభాగాల్లో ఒక నాయకత్వం ఏనాడు సక్రమంగా పనిచేయదు. వైఎస్ బతికున్నంత కాలం కాంగ్రెస్ పార్టీలో ఆయన నాయకత్వం బాగానే...
రాజ‌కీయాలు

విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేయించే దాకా నిద్రపోయేలా లేరు !

sharma somaraju
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్మినారాయణ, వైకాపా రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డిల మధ్య ఆరోపణల యుద్ధం సద్దుమణిగినట్లు లేదు. కరోనా నేపథ్యంలో వైకాపా ప్రభుత్వం కొనుగోలు చేసిన టెస్టింగ్ కిట్ల వ్యవహారంపై కన్నా...
న్యూస్

ఏపి బీజేపీ నేత కన్నా కోడలు అనుమానాస్పద మృతి

sharma somaraju
హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు నల్లపురెడ్డి సుహారిక అనుమానాస్పదంగా మృతి చెందారు. మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో స్నేహితురాలి ఇంటికి వెళ్లిన సుహారిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. దీంతో ఆమెను హుటాహుటిన రాయదుర్గం...
న్యూస్

టీటీడీ ఆస్తుల వేలంపై విమర్శల వెల్లువ: క్లారిటీ ఇచ్చిన చైర్మన్

sharma somaraju
అమరావతి: తిరుమల శ్రీవారికి సంబంధించి తమిళనాడులో ఉన్న స్థిరాస్తులను విక్రయించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు టీటీడీ...
న్యూస్

కన్నా నిరసన దీక్ష

sharma somaraju
గుంటూరు : ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర ప్రభుత్వంపై మరోసారి నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపు, బిల్డ్ ఏపీ పేరుతో భూముల అమ్మకంపై ఆయన మంగళవారం గుంటూరులో తన...
న్యూస్ రాజ‌కీయాలు

‘రాయలసీమకు నీళ్లు ఇవ్వాల్సిందే’

sharma somaraju
అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో సారి జల జగడం రాజుకున్నది. ఉభయ రాష్ట్రాల పరిధిలో ఉన్న శ్రీశైలం డ్యామ్ మిగులు జలాలను పోతిరెడ్డిపాడుకు తరలించాలని ఏపి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన...
టాప్ స్టోరీస్

బీజేపీ నూతన రధసారధులు ఎవరో!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి నూతన రధసారధులు ఎవరు అవుతారనే విషయం రాజకీయంగా చర్చనీయాంశ మవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో...
టాప్ స్టోరీస్

‘అక్రమ కేసులకు బెదరం’

sharma somaraju
కడప: అక్రమ కేసులు బనాయిస్తే పోరాటానికి వెనుకాడే ప్రసక్తే లేదనీ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిపై కేసులు పెడితే ప్రతిఘటిస్తామన్నారు. పోలీసులపై తిరగబడేందుకు కూడా వెనకడుగు...
టాప్ స్టోరీస్

‘అక్కడ ఎక్కువ దోపిడీ చెయ్యొచ్చు, అందుకే..’!

sharma somaraju
గుంటూరు: దోచుకోవడం కోసమే రాజధాని మార్పు తప్ప మరో కారణం కనిపించడంలేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాజధాని ప్రాంత రైతులు బుధవారం ఉదయం ఆయనతో సమావేశమై అమరావతి పోరుపై భవిష్యత్తు...
టాప్ స్టోరీస్

రాజధాని రైతులకు పవన్ భరోసా ఇస్తారా?

sharma somaraju
( అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అమరావతి రాజధాని గ్రామాల పర్యటన ఖరారు అయింది. ఈ నెల 15న పవన్ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారని జనసేన అధ్యక్షుల రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ నేడొక...
టాప్ స్టోరీస్

బడ్జెట్ పై ఎవరేమన్నారంటే..

sharma somaraju
అమరావతి: కేంద్రం ప్రకటించిన బడ్జెట్ లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని పలు రాజకీయ పార్టీలు పెదవి విరుస్తుండగా, ఇది అద్భుత బడ్జెట్ అంటూ ఏపి బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కితాబు ఇచ్చారు....
న్యూస్

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య కేసులో నిజమైన దోషులు ఎవరో తేలాలంటే సిబిఐకి అప్పగించాల్సిన అవసరం ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ...
టాప్ స్టోరీస్

పార్టీ పోరాడుతుంది: కేంద్రం జోక్యం చేసుకోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
టాప్ స్టోరీస్

‘కలిసి పని చేస్తాం:2024లో అధికారంలోకి వస్తాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కలిసి పని చేస్తామని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జనసేన అదినేత పవన్ కళ్యాణ్‌ తెలిపారు. గురువారం విజయవాడలో బిజెపి, జనసేన కీలక...
టాప్ స్టోరీస్

‘జగన్ నియంతృత్వ ధోరణితోనే ప్రజలకు ఇక్కట్లు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నియంతృత్వ ధోరణిలోనే ముందుకు వెళుతున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.బుధవారం ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రాజధాని అంశం పూర్తిగా...
న్యూస్

బిజెపి ఆధ్వర్యంలో కడపలో భారీ రాలీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కడప: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ చట్టంను సమర్థిస్తూ శనివారం కడప నగరంలో బిజెపి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షకావత్...
రాజ‌కీయాలు

‘రాజధాని రైతుల ఆందోళనకు బిజెపి మద్దతు’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి నియంతృత్వ పోకడలను వ్యతిరేకిస్తున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి మారినప్పుడల్లా రాజధాని మార్చడం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని అన్నారు....
టాప్ స్టోరీస్

రాజధానులపై బిజెపి నేతల భిన్నాభిప్రాయాలు!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పడవచ్చునంటూ సిఎం జగన్ చేసిన ప్రకటనపై బిజెపి నేతల్లో బిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జరగాల్సింది పరిపాలనా వికేంద్రకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ...
రాజ‌కీయాలు

‘వివేకా కేసు సిబిఐకి ఇవ్వండి’

sharma somaraju
అమరావతి: మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సిబిఐకి అప్పగించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం...
రాజ‌కీయాలు

ఇదేమి రంగుల పిచ్చి!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి పిచ్చి పరాకాష్టకు చేరిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. బడిని, గుడినీ వదలని వైసిపి వాళ్లు అవకాశం ఉంటే ఇసుకకి, ఇంధ్రధనస్సుకి కూడా రంగులు వేసేలా ఉన్నారని...
న్యూస్

ఆంగ్ల మాధ్యమంపై కన్నా సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం పాఠశాలలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము తెలుగు మీడియం,ఇంగ్లీషు మీడియంకు...
టాప్ స్టోరీస్

బిజెపి ఇసుక సత్యాగ్రహం

sharma somaraju
విజయవాడ:  వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి రాష్ట అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధికై బిజెపి ఇసుక సత్యాగ్రహం కార్యక్రమం సోమవారం ధర్నాచౌక్ వద్ద...
రాజ‌కీయాలు

‘నీరో చక్రవర్తి పాలన తలపిస్తోంది!’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఫైర్ అయ్యారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి పాలనలా వైసిపి పాలన ఉందని కన్నా విమర్శించారు....
రాజ‌కీయాలు

‘రంగుల ఆర్భాటమే’

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పాలన తీరుపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ట్విట్టర్ వేదికగా సోమవారం ఆయన జగన్ ప్రభుత్వంపై సెటైర్‌లు వేశారు. గ్రామ సచివాలయాలు, బోర్లు,...
రాజ‌కీయాలు

‘తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు ఇక చెల్లు చీటియే’

sharma somaraju
అమరావతి: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ వ్యాఖ్యానించారు. గాంధీ సంకల్ప యాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం ఆ పార్టీ నేతలు పాదయాత్రలను...
టాప్ స్టోరీస్

బిజెపి నేతల తొలి విజయం

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తున్న వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి పేరు మార్పు విషయంలో బిజెపి నేతలు విజయం సాధించారు. రైతులకు పెట్టుబడి సాయంగా వైఎస్ఆర్ రైతు భరోసా...
న్యూస్

బిజెపి బిక్షాటనతో నిరసన

sharma somaraju
అమరావతి: ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు తమ ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా  లక్ష్మీనారాయణ అన్నారు. నూతన ఇసుక విధానాన్ని నిరసిస్తూ బిజెపి ఆధ్వర్యంలో భవన నిర్మాణ...
టాప్ స్టోరీస్

జగన్ ట్రంప్ కన్నా ఎక్కువా?

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నిన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదిని కలిసి వచ్చారు. విభజన అంశాలు, కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులు, పోలవరం ప్రాజెక్టు పనులకు నిధులు, రివర్స్ టెండరింగ్...
న్యూస్

కాషాయం గూటికి మరో పది మంది!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో బిజెపి ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. వివిధ పార్టీలకు చెందిన పది మంది నేతలు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గురువారం ఢిల్లీ వెళ్లి కాషాయం కండువా కప్పుకున్నారు. ముందుగా...
రాజ‌కీయాలు

‘బిజెపి నేతల తీరుపై సిపిఐ రామకృష్ణ ఫైర్!’

sharma somaraju
అమరావతి:  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పదేపదే అన్యాయం చేస్తున్నా రాష్ట్రంలోని బిజెపి నాయకులు నోరు మెదపడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గుంటూరులో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర...
టాప్ స్టోరీస్

రాష్ట్ర బిజెపి నేత కన్నాను అడ్డుకున్న పోలీసులు

sharma somaraju
అమరావతి: పల్నాడు ప్రాంతమైన గురజాలలో బిజెపి బహిరంగ సభకు బయలుదేరిన ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. సత్తెనపల్లి మండలం నందిగాం క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు కన్నా వాహనాన్ని...
న్యూస్

రాజధాని తరలింపు భ్రమ

sharma somaraju
అమరావతి: రాజధాని అంశం మరో ఉద్యమంగా మారే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ వివాదానికి ముగింపు పలకాలని మాజీ మంత్రి, టిడిపి నేత గంటా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. విజయనగరంలో ఆయన...
టాప్ స్టోరీస్

‘కలిసికట్టుగా నడవాలి’

sharma somaraju
  అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలోని నేతలు అందరూ భిన్నాబిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ముందుకు సాగాలని ఏపి బిజెపి నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదు గచ్చిబౌలిలోని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...
న్యూస్

సమస్యకు ముగింపు పలకండి

sharma somaraju
  అమరావతి: రాజధాని రైతులలో ఏర్పడిన గందరగోళ పరిస్థితులను తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు వెంటనే ముగింపు పలకాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమకు కౌలు...
టాప్ స్టోరీస్

రైతుల ఆందోళన కౌలు కోసమట!

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంత రైతులు కౌలు కోసమే అందోళన చేస్తున్నారనీ, వారికి వారం పది రోజుల్లో కౌలు సొమ్ము చెల్లిస్తామనీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ అన్నారు. విశాఖలో ఇటీవల బొత్సా రాజధానిపై...
టాప్ స్టోరీస్

పోరుబాటలో రాజధాని రైతులు

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతికి ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన రైతాంగం పోరుబాటకు సమాయత్తం అవుతున్నారు. తాము చేపట్టనున్న ఆందోళనకు వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న గుంటూరులో...
రాజ‌కీయాలు

‘ఇద్దరూ ఊళ్లు తిరుగుతున్నారు’

sharma somaraju
అమరావతి: భారీ వరదలతో రాష్ట్రంలోని ప్రజానీకం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ఇవేమీ పట్టనట్లు వ్యవహారిస్తున్నారంటూ  బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ప్రస్తుతం వరదలు ప్రజలను...
న్యూస్

సిఎంకు మరో లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

బిజెపివైపు చదలవాడ చూపు?

sharma somaraju
అమరావతి: గుంటూరు జిల్లాకు చెందిన మరో టిడిపి నేత పార్టీకి గుడ్ బై చెప్పి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల ఎన్నికల్లో గుంటూరు జిల్లా నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నుండి టిడిపి తరుపున పోటీ...
రాజ‌కీయాలు

‘కాషాయ జెండా ఎగరడం ఖాయం’

sharma somaraju
కడప: రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేజిక్కించునే లక్ష్యంగా బిజెపి పావులు...
రాజ‌కీయాలు

‘తానా’ సభలపై బిజెపి నేత ‘కన్నా’ ఏమన్నాడంటే..! 

sharma somaraju
అమరావతి: ‘తాజా’ సభల్లో బిజెపి నేత రాంమాధవ్‌కు జరిగిన అవమానంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా నేడు ఆయన స్పందించారు. పచ్చ తమ్ముళ్లు అమెరికాలో కూడా...
న్యూస్

తూచ్ అన్న బిజెపి

sharma somaraju
అమరావతి: లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన కోటిని పార్టీలోకి చేర్చుకున్న బిజెపి విషయం తెలిసి నాలుకర్చుకోంది. తూచ్ బిజెపి నాయకత్వం అతనికి సభ్యత్వం ఖరారు చేయలేదంటూ వివరణ...
టాప్ స్టోరీస్

హాయ్‌ల్యాండ్‌లో నేతల రహస్య సమావేశం!

sharma somaraju
అమరావతి: బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకులు పలువురు శనివారం మంగళగిరి హాయ్‌ల్యాండ్‌లో రహస్య సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల్లో టిడిపి నుండి భారీగా చేరికలు ఉంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఈ రహస్య సమావేశం...
న్యూస్

విశాఖ భూకుంభకోణంపై సిఎంకు బహిరంగ లేఖ

sharma somaraju
అమరావతి: విశాఖ భూకుంభకోణంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు, ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలోనూ...
టాప్ స్టోరీస్

బిజెపి గేమ్ ప్లాన్ మొదలయిందా?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక నిర్ణాయక శక్తిగా ఎదగడం లక్ష్యంగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ పావులు కదపడం మొదలయ్యింది. ఆ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌కు తెర లేపింది. జనసేన పార్టీ నుంచి పత్తిపాడు...