CM YS Jagan: విశాఖ నుండి పరిపాలనకు మూహూర్తం ఫిక్స్ .. ఎప్పటి నుండి అంటే.. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు ఇవే..
CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖ నుండి పరిపాలన ప్రారంభించేందుకు మూహూర్తం ఖరారు అయ్యింది. మూడు రాజధానుల ప్రక్రియ వేగవంతం చేయడానికి సుప్రీం కోర్టులో కేసు పెండింగ్ లో ఉన్న కారణంగా...