ఎజెండా స్క్రీనింగ్ సమావేశం
అమరావతి: మంత్రివర్గ సమావేశం నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసేందుకు గాను గురువారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టారు. ఈ సమావేశానికి అన్ని...