ఏపి కేబినెట్ ఆమోదించిన కీలక అంశాలు ఇవే..వాళ్లకు గుడ్ న్యూస్
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగి కేబినెట్ భేటీ ముగిసింది. మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్ కెబినెట్ సమవేశ మందిరంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై...