33.2 C
Hyderabad
March 28, 2023
NewsOrbit

Tag : ap capital

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ రాజధానిపై ప్రభుత్వ సలహాదారు సజ్జల కీలక కామెంట్స్.. బుగ్గన వ్యాఖ్యలు వక్రీకరించారంటూ..

somaraju sharma
ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాజధానిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయిన నేపథ్యంలో ఏపి ప్రభుత్వ నిర్ణయాన్ని మరో సారి స్పష్టం చేస్తూ కీలక కామెంట్స్ చేశారు ప్రభుత్వ సలహాదారు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి లో హాట్ టాపిక్ గా మారిన రాజధానిపై బుగ్గన సెన్షేషనల్ కామెంట్స్ .. మళ్ళీ తూచ్ అంటారా..?

somaraju sharma
ఏపి రాజధాని అంశంపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఇప్పటి వరకూ మూడు రాజధానుల ఏర్పాటే తమ ప్రభుత్వ, తమ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన

somaraju sharma
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి కీలక ప్రకటన చేశారు. రాబోయే రోజుల్లో విశాఖ పాలనా రాజధానిగా మారబోతోందనీ, తాను కూడా అక్కడి నుంచే పాలన కొనసాగించనున్నట్లు సీఎం వైఎస్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రాజధాని పిటిషన్లపై నేడు సుప్రీం కోర్టులో విచారణ .. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
అమరావతి రాజధానిపై దాఖలైన పిటిషన్ల పై సుప్రీం కోర్టు ఇవేళ విచారణ జరిపే అవకాశం ఉంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం, దీనికి వ్యతిరేకంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court: మళ్లీ హైకోర్టుకు చేరిన రైతుల పాదయాత్ర పంచాయతీ.. నిరసనలపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

somaraju sharma
AP High Court: అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రైతుల పాదయాత్రలో తాము పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ రైతు పరిరక్షణ సమితి వేసిన పిటిషన్ పై హైకోర్టు డివిజన్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధాని అమరావతిపై రేపు సుప్రీం కోర్టులో విచారణ .. సర్వత్రా ఉత్కంఠ

somaraju sharma
అమరావతి రాజధాని అంశంపై రేపు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. అమరావతిలోనే రాజధాని అభివృద్ధి పనులు కొనసాగించాలంటూ ఏపి హైకోర్టు తీర్పు ఇంతకు ముందు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పు ఇచ్చిన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాజధానిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో ముందడుగు

somaraju sharma
ఏపి రాజధాని అమరావతిలో పేదల భూముల పంపిణీకి ఏపి సర్కార్ మరో కీలక అడుగు వేసింది. రాజధాని ప్రాంతంలో అర్హులైన పేదలకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే వీలుగా మాస్టర్ ప్లాన్ లో మార్పులు...
న్యూస్

అమరావతి రైతుల పాదయాత్ర పై ఏపి హైకోర్టులో వాదనలు పూర్తి .. తీర్పు రిజర్వ్

somaraju sharma
అమరావతి రైతులు తలపెట్టిన మహా పాదయాత్రకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటీషన్ తో పాటు పాదయాత్ర కొనసాగింపులు ఆంక్షలు సడలించాలని, అడ్డంకులు లేకుండా తగిన ఆదేశాలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ప్రధాని మోడీ ఏపి పర్యటనకు ముహూర్తం ఖరారు .. నవంబర్ 11న విశాఖకు.. ఎందుకంటే..?

somaraju sharma
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వచ్చే నెల రెండవ వారంలో ఏపి పర్యటనకు రానున్నారు. నవంబర్ 11న ప్రధాని మోడీ విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఏపి ప్రభుత్వానికి సమాచారం అందినట్లు తెలుస్తొంది. ప్రధానంగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని కలిసిన అమరావతి జేేఏసీ నేతలు

somaraju sharma
Bharat Jodo Yatra: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతోంది. మంగళవారం కర్నూలు జిల్లా హాలహర్వి నుండి ప్రారంభమై ఆలూరు,, హులేబీడు, మనేకుర్తి మీదుగా ఆదోని...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు .. బస్సు యాత్ర వాయిదా .. ఎందుకంటే..?

somaraju sharma
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు వైసీపీపై, తన బస్సు యాత్ర పైన కీలక వ్యాఖ్యలు చేేశారు. రాష్ట్రంలో అక్టోబర్ 5వ తేదీ నుండి బస్సు యాత్ర ప్రారంభించాలని ముందుగా పవన్ కళ్యాణ్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల పాదయాత్రపై మంత్రి అమరనాథ్ కీలక వ్యాఖ్యలు

somaraju sharma
అమరావతి రైతుల పాదయాత్రపై పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అడ్డుకునేందుకు  దేవుడు పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రగా మారిందని అన్నారు అమరనాథ్, చంద్రబాబు సృష్టించిన అమరావతి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అమరావతి రైతుల మహాపాదయాత్ర రెండవ రోజు ఇలా..

somaraju sharma
అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన మహాయాత్ర రెండవ రోజు మంగళగిరి నుండి దుగ్గిరాల వరకూ కొనసాగింది. తొలుత మంగళగిరిలోని లక్ష్మీనర్శింహస్వామి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన రైతులు.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాష్ట్ర విభజన సమస్యలపై 27న కీలక భేటీ .. కేంద్ర హోంశాఖ రూపొందిన అజండా ఇది.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈ నెల 27వ తేదీన కీలక సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఏపి, తెలంగాణ ప్రభుత్వాలకు హోంశాఖ నుండి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఏపి రాజధాని అమరావతిలో మరో కీలక ప్రతిపాదన చేసిన జగన్ సర్కార్

somaraju sharma
ఏపి రాజధాని అమరావతి పరిధిలో జగన్ సర్కార్ మరో కీలక ప్రతిపాదన చేసింది. ఇంతకు ముందు రాజధాని పరిధిలోని 19 గ్రామాలతో అమరావతి మున్సిపల్ కార్పోరేషన్ ఏర్పాటునకు ప్రతిపాదన చేసి గ్రామ సభలను నిర్వహించగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CRDA: అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసిన ఏపి సర్కార్.. ట్విస్ట్ ఏమిటంటే..?

somaraju sharma
AP CRDA: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులను ఏపి సీఆర్ డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్లు చెల్లించారు. కౌలు చెల్లింపు జాప్యం పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: రాజధాని అమరావతి కేసులో హైకోర్టు కీలక తీర్పు..రాష్ట్ర ప్రభుత్వానికి బిగ్ షాక్..

somaraju sharma
AP High Court: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి దాఖలైన పిటిషన్ లపై  హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: విద్యాశాఖలోనూ కన్ఫ్యూజన్.. ఏపికి రాజధాని పేరు లేకుండానే భారతదేశ పటం..

somaraju sharma
AP Capital: రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ విశాఖను పరిపాలనా రాజధాని, అమరావతిని శానస రాజధాని,...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Amaravathi: రాజధాని కన్ఫ్యూజన్..! ఏపిలో ఆర్బీఐ కార్యాలయం ఎక్కడంటే..?

somaraju sharma
Amaravathi: దేశంలో ఏ రాష్ట్రానికి లేని ఓ పెద్ద సమస్య ఆంధ్రప్రదేశ్ కు ఉంది. రాష్ట్ర విభజన జరిగి ఏడున్నర సంవత్సరాలు దాటి పోయింది. కానీ ఏపికి రాజధాని లేదు. అమరావతి కేంద్రంగా ప్రస్తుతం...
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

YS Jagan: రెండు రిస్కీ గేమ్స్ ఆడుతున్న జగన్.. పార్టీ, తన ఫ్యూచర్..!?

Srinivas Manem
YS Jagan: జగన్ కి మొదటి నుండి రిస్కులు కొత్త కాదు.. 2009లో దివంగత రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుండి నేటి వరకు జగన్ పాత్రలు, ప్రాధాన్యతలు, ప్రాముఖ్యతలు మారాయేమో కానీ.., రిస్క్ మాత్రం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Capital: రాజధానిపై బీజేపీ చాటు రాజకీయం..! దొంగాట..? దొడ్డిదారా..!?

somaraju sharma
AP Capital: ఏపిలో మూడు రాజధానుల అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ అధికార, ప్రతిపక్షాలు దీనిపై మాట్లాడుతూనే ఉన్నారు. మూడు రాజధానుల విషయంలో కోర్టును ఒప్పించి విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేస్తామంటూ మున్సిపల్...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇదీ..!!

somaraju sharma
AP Capital: ఏపి రాజధాని అంశంపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. పెట్రో ధరల విషయంలో లోక్ సభలో పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధాన ప్రకటన ఏపి రాజధాని విశాఖ అని అర్థం వచ్చేలా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై కేంద్రం ఇచ్చిన తాజా క్లారిటీ ఇదీ..!!

somaraju sharma
AP Capital: ఏపి మూడు రాజధానుల అంశం హైకోర్టులో విచారణలో ఉన్న సంగతి తెలిసిందే. గతంలో ఏపి రాజధాని అమరావతిగా కేంద్ర హోంశాఖ మ్యాప్ లో పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం లేఖలు అమరావతి అడ్రస్ తోనే...
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఉగాది పండుగ అంటూ ప్రతిపక్షాలకు పెద్ద బాంబు లాంటి వార్త పేల్చిన మంత్రి..!!

sekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు రాజధానులు నిర్ణయాన్ని జగన్ ఎప్పుడైతే తెరపైకి తీసుకువచ్చారో.. ఏపీ రాజకీయ ముఖచిత్రం అంతా మారిపోయింది అని అందరికీ తెలుసు. ఇటువంటి తరుణంలో సీఎం జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం పై...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రెండు వర్గాల మధ్య ఘర్షణ..వెలగపూడిలో ఉద్రిక్తత

somaraju sharma
  ఏపి రాజధాని ప్రాంత గ్రామమైన వెలగపూడిలో రెండు వర్గాల మధ్య ఘర్షణ తీవ్ర రూపం దాల్చడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెలగపూడి గల కాలనీలో సిమెంట్...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : అమరావతి దీక్షా శిబిరం పై రాళ్ల దాడి..!

arun kanna
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం లో అమరావతి దీక్ష శిబిరంపై రాళ్ల దాడి జరిగింది. అమరావతి కోసం దీక్ష చేస్తున్న వారు చెప్పినదాని ప్రకారం మూడు రాజధానులు మద్దతుగా దీక్ష చేస్తున్న వ్యక్తులు...
న్యూస్ రాజ‌కీయాలు

తెలుగుదేశం పార్టీ నేతలకు సుప్రీంకోర్టు షాక్..!!

sekhar
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏపీ రాజధాని అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి పార్టీ నాయకులకు నోటీసులు జారీ చేయడం సంచలనంగా మారింది. ముందు...
న్యూస్

విశాఖ ఏమన్నా అంటరాని పట్టణమా బాబూ?

Yandamuri
విశాఖపట్నాన్ని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు అంటరాని పట్టణంగా చూస్తున్నారని పార్టీ వర్గాలే మండిపడుతున్నాయి. నిజానికి మొన్నటి ఎన్నికల్లో టిడిపిని అంతో ఇంతో ఆదరించింది విశాఖ పట్టణమేనని వారు గుర్తు చేస్తున్నారు.విశాఖపట్నం పరిధిలో ఉన్న...
న్యూస్ రాజ‌కీయాలు

గల్లా జయదేవ్ కొత్త స్ట్రాంగ్ ప్లాన్ .. జగన్ ముందు ఇవన్నీ పని చేస్తాయా ? 

sekhar
ఏపీ రాజధానిగా అమరావతి నే ఉంచాలని టిడిపి పార్టీ నాయకులు చెయ్యని ప్రయత్నం లేదు. అయినాగాని మరొక పక్క జగన్ అవేమీ పట్టించు కోకుండా తన పంతనా దూసుకుపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మరోపక్క...
బిగ్ స్టోరీ

అమరావతిపై సీఎం జగన్ అనూహ్య నిర్ణయాలు..!!

DEVELOPING STORY
రైతులకు ఊరట..పక్కా వ్యూహాత్మకంగా నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేయాలని ఆదేశాలు అమరావతి నుంది పరిపాలనా రాజధాని విశాఖలకు తరలించేందుకు ముహూర్తాలు సిద్దం చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి జగన్ అనూహ్య నిర్ణయాలు తీసుకున్నారు. అధికారం...
న్యూస్ రాజ‌కీయాలు

3 రాజధానుల బిల్లు కోసం సుప్రీం మెట్లు ఎక్కబోతున్న జగన్ మోహన్ రెడ్డి ?? 

sridhar
ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానుల విష‌యంలో రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల నుంచి ఎన్ని స‌వాళ్లు ఎదురైన ముందుకు సాగాల‌నే ఉద్దేశంతో ఉన్న సంగ‌తి తెలిసిందే. మూడు రాజధానుల బిల్లు విషయలో ఏపీ ప్రభుత్వాన్ని...
న్యూస్ రాజ‌కీయాలు

ఇదేమన్నా inception సినిమా నా ? జగన్ – చంద్రబాబు ల ‘కలల’ కోరికలు !

siddhu
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులు దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇదే క్రమంలో అమరావతి కాలగర్భంలో కలిసిపోనుంది. పేరుకి శాసన రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటికీ ఇక దాని గుర్తింపు రాష్ట్రంలో...
న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : జగన్ టార్గెట్ కోటి మంది… ఎవరో తెలుసా?

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల ద్వారా ఏపీ రాష్ట్ర ప్రజలకు ఎంతో చేరువైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో అతని సంక్షేమ పథకం అందుకోని వ్యక్తి ఉండడం గగనం అంటే...
న్యూస్ రాజ‌కీయాలు

సింగిల్ నైట్ : టెన్షన్ లో జగన్ – టెన్షన్ లో చంద్రబాబు – టెన్షన్ లో గవర్నర్

arun kanna
చాలా నెలల నుండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తున్న 3 రాజధానుల విషయం నేడు ఒక కొలిక్కి వచ్చేలా ఉంది. రెండుసార్లు తనకున్న అశేష మెజారిటీతో శాసనమండలిలో రాజధాని వికేంద్రీకరణ బిల్లును...
బిగ్ స్టోరీ

అమరావతిపై కేంద్రం వైఖరి ఏమిటి..? తేలేది ఇప్పుడే.. !!

somaraju sharma
అమరావతి రాజధాని భవిష్యత్తు కొద్ది రోజుల్లో తేలిపోతుంది. సీఎం జగన్ తలపెట్టినట్లు రాష్ట్రానికి మూడు రాజధానులు ఉంటాయా? లేదా అమరావతినే కొనసాగుతుందా? అనేది కొద్ది రోజుల్లోనే స్పష్టత వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ బిల్లులు గవర్నర్...
న్యూస్ రాజ‌కీయాలు

రాజధాని విషయంలో హైకోర్టు రివర్స్ గేర్..! ఎక్కడ మొదలెట్టాడో అక్కడే ఆగిన జగన్

arun kanna
రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పెద్ద చర్చకు తెరలేపిన ప్రభుత్వ కార్యాలయాల తరలింపు, రాజధాని వికేంద్రీకరణ, హైకోర్టు తరలింపు, సీఆర్డీఏ రద్దు బిల్లుల పిటిషన్ పై హైకోర్టులో కొద్దిసేపటి క్రితమే విచారణ జరిగింది.    రాజధాని...
న్యూస్

కష్టాల్లో ఉన్న వైజాగ్ కి సూపర్ గుడ్ న్యూస్ చెప్పబోతున్న జగన్…!

CMR
“రాజధాని అన్న దానికి సరైన నిర్వచనం ఏదీ లేదు.. ముఖ్యమంత్రి ఎక్కడ ఉంటే అదే రాజధాని” అని అసెంబ్లీ సాక్షిగా జగన్ రాజధానిపై వివరణ ఇచ్చిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది! సరిగ్గా ఈ...
న్యూస్

పురందరేశ్వరి ఆ రేంజ్ లో బాబు కి సపోర్ట్ చేయడం వెనక అసలు కథ ఏంటి ?

arun kanna
చంద్రబాబు నాయుడు ఒక్కసారిగా అమరావతి ఉద్యమానికి తెర లేపడంతో రాష్ట్ర రాజకీయమంతా దాని చుట్టూనే తిరగడం మొదలయింది. జగన్ మూడు రాజధానుల ప్రపోజల్ పెట్టినప్పటి నుండి మళ్లీ అదే రేంజ్ లో ఈ విషయం...
న్యూస్

బ్రేకింగ్ : మొదలైన అమరావతి ఉద్యమం

arun kanna
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని కాకుండా విశాఖపట్నాన్ని ప్రపోజ్ చేసిన వైసీపీ పార్టీ నేతలు మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి గడ్డు కాలం మొదలు కాబోతోంది. ప్రపంచంలో ఎక్కడా మూడు రాజధానులు లేవని రాష్ట్రంతో మూడు ముక్కలాట...
5th ఎస్టేట్ Featured న్యూస్

మంత్రి ఇలాకా… ఎంపీ తడాఖా…! పార్టీలో రేగిన కాక…!!

Srinivas Manem
(నోట్ : ఇది వాస్తవం, కానీ కథలానే చదవండి. చివర్లో చాలా వరకు మీకు అర్ధమవుతుంది. కొన్ని అంతర్గత విషయాలు కథనంలో పేర్కొన్నాము. పేర్లు పూర్తిగా ఇవ్వలేము) అనగనగా ఒక సామంత రాజ్యం..! ధనిక...
న్యూస్

స్టీరింగ్ ఫుల్ టర్న్ తిప్పిన ఉండవల్లి – జగన్ కి ఛాలెంజ్?

arun kanna
వైయస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు ఉండవల్లి అరుణ్ కుమార్ కి పెద్దగా రాజకీయ బలం లేకపోయినా అతనికి ఉన్న మేధా శక్తికి మరియు పరిస్థితి అవగాహన నైపుణ్యానికి రాజశేఖర్ రెడ్డి చాలా ప్రాముఖ్యతను ఇచ్చారు. ఇక...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

బాబు యాత్రకు పోలీసుల చేదు మాత్ర

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: త్వరలో స్థానిక సంస్థలు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజా చైతన్య యాత్ర విశాఖ ఘటనతో బ్రేక్ పడింది. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో...
న్యూస్

అమరావతి రైతుల దీక్షలకు జాతీయ కిసాన్ సంఘీభావం

somaraju sharma
అమరావతి: అమరావతి రాజధానిలో రైతులు, కూలీలు, ప్రజలు చేస్తున్న పోరాటలకు మద్దతుగా జాతీయ రైతు నాయకులతో కూడిన బృందం మంగళవారం రైతుల దీక్షా శిబిరాలను సందర్శించి సంఘీభావం తెలిపారు. అఖిలభారత కిసాన్‌ సభ ఉపాధ్యక్షులు...
టాప్ స్టోరీస్

‘అధైర్యపడవద్దు-అండగా ఉంటాం’

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి  ప్రాంత రైతులు ఎవరూ అధైర్యపడవద్దనీ, తాను అండగా ఉండి పోరాడతాననీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భరోసా ఇచ్చారు. రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో శనివారం అయన పర్యటించారు....
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా అవగాహన ర్యాలీలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో అవగాహనా ర్యాలీలు నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జిలు ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
న్యూస్

59వ రోజు రాజధాని ఆందోళనలు

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి :మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతి రాజధాని రైతులు నివహిస్తున్న ఉద్యమం  59వ రోజుకు చేరింది. మందడం, తుళ్లూరు గ్రామాల్లో రైతులు ధర్నాను కొనసాగిస్తున్నారు. వెలగపూడిలో రైతుల రిలే దీక్షలు...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల విలీనంపై ఆదిలోనే హంసపాదు!

somaraju sharma
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలోని పలు గ్రామాలను తాడేపల్లి మున్సిపాలిలో విలీనం చేసే ప్రక్రియకు అదిలోనే హంసపాదు పడింది. రాజధాని ప్రాంతంలోని పెనుమాక, ఉండవల్లి, ప్రాతూరు, గుండెమెడ, వడ్డేశ్వరం, ఇప్పట్నం,...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణకు మద్దతుగా నిరసనలు

somaraju sharma
అమరావతి :వికేంద్రీకరణకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు, ప్రదర్శనలు, వంట వార్పులతో నిరసనలు తెలియచేస్తున్నారు.‘ఒకే రాజధాని వద్దు.. మూడు రాజధానులు ముద్దు’ అంటూ వైసీపీ నాయకులు, కార్యకర్తలు నినదిస్తున్నారు. కడపలో...
టాప్ స్టోరీస్

58వ రోజు రాజధాని ఆందోళనలు

somaraju sharma
అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....