రాజ్ భవన్ వద్దకు కేంద్ర బలగాలు..! రాజధానిపై నిర్ణయం నేపథ్యమా..??
రాజధాని అమరావతిలో పోలీసుల తాకిడి పెరిగింది. బుధవారం రాత్రి నాటికి అనూహ్యంగా కేంద్ర బలగాలు , గ్రే హౌండ్స్ ప్రత్యేక పోలీసు బలగాలు రాజ్ భవన్ వద్దకు చేరుకున్నాయి. ఇది ఎందుకా అనేది స్పష్టత...