అమరావతి కేసు పై ఫిబ్రవరి 23న సుప్రీం కోర్టులో విచారణ .. త్వరగా విచారించాలని కోరిన ఏపి సర్కార్
ఏపి రాజధాని అమరావతి కేసును మెన్షన్ లిస్ట్ లో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు రిజిస్టార్ కు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నెల 6వ తేదీ (సోమవారం) మెన్షన్ లిస్ట్...