NewsOrbit

Tag : ap capital news

టాప్ స్టోరీస్

మూడు రాజధానుల బిల్లుకు ఏపి అసెంబ్లీ ఆమోదం

sharma somaraju
అమరావతి: మూడు రాజధానుల బిల్లును ఏపీ శాసనసభ ఆమోదించింది. ఈ బిల్లుపై అసెంబ్లీలో సుధీర్ఘంగా చర్చ జరిగింది. సీఎం జగన్ ప్రసంగం తర్వాత ఈ బిల్లుకు మెజార్టీ వైసీపీ ఎమ్మెల్యేలు ఆమోదం తెలిపారు. దీంతో...
టాప్ స్టోరీస్

రాజధాని తరలింపే లక్ష్యం.. అసెంబ్లీలో బిల్లులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:అమరావతి నుంచి రాజధానిని విశాఖపట్నం తరలించే దిశగా జగన్ నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారికంగా ముందడుగు వేసింది. అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించే రాజధాని ప్రాంతం అభివృద్ధి...
టాప్ స్టోరీస్

‘రాజకీయ భవిష్యత్ ఉన్నా.. లేకున్న జగన్ వెంట ఉంటా’

Mahesh
అమరావతి: మూడు రాజధానులతో తనకు రాజకీయ భవిష్యత్ నాశనం అయిపోయినా తాను సీఎం జగన్ వెంట నడుస్తానని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. తనకు రాజకీయ భవిష్యత్‌ కన్న.. రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని...
రాజ‌కీయాలు

అచ్చెన్నాయుడుపై బొత్స ఆగ్రహం

Mahesh
అమరావతి: ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రతిపక్షానికి అవసరం లేదా? అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. రాజధాని, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఏపీ అసెంబ్లీ సమావేశాలలో సోమవారం వాడివేడిగా చర్చ సాగింది. ఈ సందర్భంగా విశాఖ...
టాప్ స్టోరీస్

రాపాకకు పవన్ లేఖ.. పార్టీ నిర్ణయం ధిక్కరిస్తే!

Mahesh
అమరావతి: ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులను వ్యతిరేకించాలని జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాకకు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ఏపీ రాజధాని అంశంలో పార్టీ నిర్ణయాన్ని తెలియజేస్తూ.. కచ్చితంగా ఆ నిర్ణయానికి...
న్యూస్

అసెంబ్లీ ముట్టడిలో తీవ్ర ఉద్రిక్తత!

Mahesh
విజయవాడ: రాజధాని జేఏసీ పిలుపునిచ్చిన అసెంబ్లీ ముట్టడి విజయవాడలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనలో పాల్గొనేందుకు వెళ్లాలని భావించిన మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమను పోలీసులు ఆయన ఇంటివద్దే అడ్డుకున్నారు. బయటకు...
టాప్ స్టోరీస్

రాజధానిపై కీలక ప్రకటన.. సర్వత్రా ఉత్కంఠ!

Mahesh
అమరావతి: ఏపీ రాజధాని అంశమై ప్రభుత్వం సోమవారం కీలక ప్రకటన చేయనుంది. అసెంబ్లీ, కేబినెట్‌ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మూడు రాజధానుల అంశంపై చర్చించేందుకు సోమవారం ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ఉదయం 9...
రాజ‌కీయాలు

‘అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణకు అభ్యంతరం లేదని, అయితే రాజధాని మార్పును ఒప్పుకోమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్పును అన్ని...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్పు తుగ్లక్ చర్యే!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) కడప: టిడిపి, వైసిపి పార్టీలపై కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి నిప్పులు చెరిగారు. కడప పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్, చంద్రబాబు రాష్టానికి రాహు, కేతువుల్లా...
టాప్ స్టోరీస్

వికేంద్రీకరణపై శివరామకృష్ణన్ ఏమన్నారంటే.. 

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వికేంద్రీకరణ ద్వారానే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని, ఆంధ్రప్రదేశ్‌ భౌగోళిక పరిస్థితుల రీత్యా అతిపెద్ద రాజధాని సరికాదని విభజన సమయంలో కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివరామకృష్ణన్‌ కమిటీ...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులు అంటే బీజేపీ ఊరుకోదు’

Mahesh
న్యూఢిల్లీ: మూడు రాజధానులపై వైసీపీ ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళ్తే… కేంద్రం చూస్తూ ఊరుకోదని బీజేపీ ఎంపీ సుజనాచౌదరి అన్నారు. శనివారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎంలు మారినప్పుడల్లా రాజధాని మారుతుందా అని ప్రశ్నించారు. ప్రజాధనాన్ని...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల పేరుతో భారీ  స్కెచ్’

Mahesh
విజయవాడ: మూడు రాజధానుల పేరుతో లక్షల కోట్లు దోచుకోవడానికి సీఎం జగన్ భారీ స్కెచ్ వేశాడని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఆరోపించారు. సీఎం జగన్‌, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ట్విట్టర్ వేదికగా బుద్ధా...
టాప్ స్టోరీస్

20నే ఏపి కేబినెట్ భేటీ

sharma somaraju
అమరావతి: ఏపి మంత్రివర్గ సమావేశాన్ని మరల 20వ తేదీకి మార్పు చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ ఉత్తర్వులు జారీ చేశారు.తొలుత ఈ నెల 20వ తేదీన జరుగు మంత్రివర్గ సమావేశాన్ని...
టాప్ స్టోరీస్

హైపవర్ కమిటీ చివరి భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ రోజు తాడేపల్లిలోని సిఎం క్యాంప్ కార్యాలయంలో మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ చివరి సమావేశం జరుగనుంది. ఇప్పటికే హైపవర్ కమిటీ మూడు సమావేశాలను...
టాప్ స్టోరీస్

‘పోరాడుదాం-ప్రాణత్యాగాలు వద్దు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని కోసం ఏవరూ ప్రాణత్యాగాలు చేయవద్దనీ, పోరాడి సాదిద్ధామనీ రైతులకు టిడిపి అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతుల త్యాగాలను కూడా గుర్తించలేని మూర్ఖుడని తీవ్రస్థాయిలో...
న్యూస్

పృద్వి రాజీనామాపై రైతుల హర్షం

sharma somaraju
అమరావతి: అమరావతి రైతుల ఆందోళనను కించపరిచే విధంగా వ్యాఖ్యానించిన ఎస్‌విబిసి చైర్మన్ పృద్వీపై ప్రభుత్వం వేటు వేయడంతో నెక్కల్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడియో లీక్ దుమారంతో పృద్వి వివాదంలో చిక్కుకొని తన...
టాప్ స్టోరీస్

రాజధానిలో ఆర్కే అరెస్టు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ప్రతిపక్షమైనా అధికారపక్షమైనా తమకు ఒకటేనని నిరూపించుకునే అవకాశం వచ్చింది. మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి వారికి ఆ అవకాశం...
టాప్ స్టోరీస్

తుళ్లూరులో ముగిసిన జాతీయ మహిళా కమిషన్ విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతం తుళ్లూరు గ్రామంలో జాతీయ మహిళా కమిషన్‌ ప్రతినిధులు ఆదివారం విచారణ జరిపారు. రాజధాని ఉద్యమంలో మహిళలపై పోలీసుల దాడి ఘటనకు సంబంధించి క్షేత్ర స్థాయి...
రాజ‌కీయాలు

‘రాష్ట్ర మహిళా కమిషన్ నిద్రపోతున్నదా!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల నేపథ్యంలో మహిళలపై పోలీసుల లాఠీ ఛార్జ్, అరెస్ట్ లను రాష్ట్ర మహిళ కమిషన్ పట్టించుకోకపోవడాన్ని  బి జె పి మహిళా నేత సాదినేని యామిని తీవ్రంగా తప్పు పట్టారు....
టాప్ స్టోరీస్

అమరావతి జెఏసి ఎఫెక్ట్:ఫంక్షన్ హాల్‌కు నోటీస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) కార్యాలయ నిర్వహణకు ఫంక్షన్ హాలు అద్దెకు ఇచ్చిన యజమానికి ప్రభుత్వం నుండి తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. టిడిపి అధినేత చంద్రబాబు ధర్నా చేస్తే...
రాజ‌కీయాలు

మూడు రాజధానులు బోగస్: బుద్ధా

Mahesh
విజయవాడ: మూడు రాజధానులు బోగస్ అని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇందులో జగన్ ల్యాండ్ మాఫియా స్కీమ్ తప్ప సరుకు ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఈ మేరకు బుద్ధా వెంకన్న ట్వీట్...
టాప్ స్టోరీస్

‘రాజధాని మార్చడం తప్పుడు సంప్రదాయం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని మార్చాలనుకోవడం తప్పుడు సంప్రదాయమని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా వ్యాఖ్యానించారు. ఏపికి మూడు రాజధానులు ఏ మాత్రం ప్రయోజనం కాదనీ, అమరావతిలోనే రాజధాని కొనసాగించాలనీ...
టాప్ స్టోరీస్

‘గురుదక్షిణగానే విశాఖకు రాజధాని తరలింపు’

Mahesh
అమరావతి: విశాఖ శారదాపీఠాధిపతి స్వరూపానందుకు గురుదక్షిణగానే సీఎం జగన్ రాజధానిని విశాఖకు తరలించాలనే నిర్ణయం తీసుకున్నారని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం...
న్యూస్

‘అమరావతిపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడుతాం’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని అమరావతి అంశంపై పార్లమెంట్‌లో గట్టిగా పోరాడతామని టిడిపి పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ అమరావతి ప్రాంత రైతులకు హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఏపీ...
టాప్ స్టోరీస్

విశాఖలో చంద్రబాబుపై కేసు నమోదు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖపట్నం:టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కేసు నమోదు అయ్యింది. విశాఖ జిల్లా నక్కపల్లి పోలీస్ స్టేషన్‌లో పాయకరావుపేట వైసిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గొల్ల బాబూరావు ఫిర్యాదు మేరకు...
టాప్ స్టోరీస్

‘మూడు రాజధానులకు సిపిఎం వ్యతిరేకం’

sharma somaraju
అమరావతి:మూడు రాజధానుల ప్రతిపాదన రాష్ట్ర వ్యాప్తంగా ఎవరికీ ఇష్టం లేదనీ, రాష్ట్ర భవిష్యత్తుకు ఇది చేటు తెస్తుందనీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. మందడంలో రైతుల ఆందోళనకు సిపిఎం నేతలు మద్దతు తెలుపుతూ...
టాప్ స్టోరీస్

‘రాజధానిపై భిన్నాభిప్రాయాలు లేవు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు: ఏపి రాజధాని అంశంలో బిజెపిలో భిన్నాభిప్రాయాలు లేవనీ, తామంతా స్పష్టమైన వైఖరితోనే ఉన్నామనీ అంటున్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. నేడు గుంటూరులో ఆయన మీడియాతో...
టాప్ స్టోరీస్

రాజధాని పోరాటం ఉధృతం

Mahesh
ravaఅమరావతి: ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళన ఆదివారంనాటికి 19వ రోజుకు చేరింది. ఇవాళ అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వివిధ గ్రామాల్లో మహా ధర్నాలతోపాటు...
టాప్ స్టోరీస్

పవన్ నిర్ణయంతో నాకేంటి సంబంధం?

Mahesh
అమరావతి: జనసేన పార్టీ ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజధానిపై పవన్ కల్యాణ్ నిర్ణయంతో తనకు సంబంధం లేదన్నారు. పవన్ ఇంట్లోనే రెండు అభిప్రాయాలు ఉన్నప్పుడు.. పార్టీలో రెండు...
టాప్ స్టోరీస్

‘బోస్టన్ రిపోర్టు ఒక చెత్త కాగితం:విశ్వసనీయతే లేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: బోస్టన్ గ్రూపు నివేదిక ఒక చెత్త కాగితం, దానికి విశ్వసనీయత లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు.  మూడు రాజధానుల వ్యవహారంపై బోస్టన్ గ్రూపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు...
రాజ‌కీయాలు

‘మూడు రాజధానుల నిర్ణయం మంచిది కాదు’

sharma somaraju
గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక...
టాప్ స్టోరీస్

రాజధానిలో నోటీసుల రగడ: రైతుల్లో ఆందోళన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్‌ల...
టాప్ స్టోరీస్

రాజధానిపై ‘బోస్టన్’ నివేదిక సిద్ధం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రాజధాని అమరావతిపై బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూప్ (బీసీజీ) నివేదిక సిద్ధమైంది. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ని బీసీజీ ప్రతినిధులు కలిసి, ఈ నివేదిక అందజేయనున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

రాజధాని గ్రామాల్లో సతీసమేతంగా చంద్రబాబు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)  అమరావతి:  టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీ సమేతంగా  రాజధాని గ్రామం ఎర్రబాలెంకు చేరుకున్నారు. సతీమణి భువనేశ్వరి, టిడిపి నేతలతో కలిసి అక్కడకు చేరుకున్న చంద్రబాబు మూడు రాజధానుల ప్రకటనకు...
టాప్ స్టోరీస్

‘వైసీపీ ప్రభుత్వం కూలిపోవచ్చు’

Mahesh
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధానిపై వైసీపీ ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ధర్నా చేస్తున్న రైతులను మంగళవారం పవన్ కలిశారు. ఎర్రబాలెంలో మహిళా రైతులతోపాటు...
రాజ‌కీయాలు

జగన్‌కు దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి

Mahesh
విజయవాడ: సీఎం జగన్‌కు దమ్ముంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలని టీడీపీ నేత పంచుమర్తి అనురాధ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మున్సిపల్ మంత్రి బొత్స తన నత్తి...
టాప్ స్టోరీస్

‘దేశ రెండవ రాజధానిగా చేయండి!ప్లీజ్’

sharma somaraju
అమరావతి: రాజధానిని అమరావతి నుండి విశాఖపట్నంకు తరలించే ప్రయత్నాలు అపి వేయాలనీ, అమరావతిలోనే  రాజధాని కొనసాగించాలని రైతులు ఆందోళన చేస్తున్న సందర్భంలో ఓ రైతు భారతదేశ రెండవ రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కోరుతున్నారు. ఈ...
టాప్ స్టోరీస్

‘రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి:రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జిఎన్...
టాప్ స్టోరీస్

విశాఖ రాజధాని ప్రకటనే లేదు అప్పుడే ఆరోపణలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శ్రీకాకుళం:విశాఖ రాజధాని ప్రకటన లేకుండానే ఇన్‌సైడర్ ట్రేడింగ్ అని ఆరోపించడం తగదని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధాని విషయంలో చర్చ...
రాజ‌కీయాలు

‘విశాఖకు అనుకూలంగానే నిర్ణయం’

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విశాఖ కేంద్రంగా పరిపాలన రాజధాని రాకుండా టీడీపీ అధినేత చంద్రబాబు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అన్ని మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను ...
టాప్ స్టోరీస్

‘రాజధాని కదిపితే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: రాజధానిని మారిస్తే రాష్ట్రంలో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి హెచ్చరించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రాజధాని మార్చడం అంటే కారు మార్చినంత...
రాజ‌కీయాలు

రాజధానికి రూ.లక్ష కోట్లు అక్కర్లేదు

Mahesh
విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి అధికార వైసీపీ ప్రభుత్వం చెబుతున్నట్లు రూ.లక్ష కోట్ల నిధులు అవసరం లేదని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. అందుబాటులో ఉన్న 53వేల ఎకరాల భూమి ద్వారా సంపద...
రాజ‌కీయాలు

‘కాలయాపనకే కమిటీలు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వేసిన కమిటీలు కేవలం కాలయాపనకేననీ, ఇవి నాలుక గీసుకోవడానికి కూడా పనికి రావని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. ఏపిలో జగన్...
టాప్ స్టోరీస్

రాజధానిపై కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున...
రాజ‌కీయాలు

ఇన్ సైడర్ ట్రేడింగ్ జరగలేదని చెప్పగలరా ?

Mahesh
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ సంతాప సమావేశంలా ఉందని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. ‘మీరు అంత నిప్పు, పత్తి...
టాప్ స్టోరీస్

రాజధాని ఎక్కడ ఉంటే ఏంటి ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్ రాజధానిపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వాడి వేడి చర్చ జరుగుతున్నది. ఎక్కడ వివాదాలు ఉంటాయో అక్కడ సంచలన దర్శకుడు వర్మ ఉంటాడు. ఏ అంశంపై అయినా తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్పే...
టాప్ స్టోరీస్

గ్రాండ్ వెల్కమ్‌కు విశాఖ రెడీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: పరిపాలన వికేంద్రీకరణ ప్రకటన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విశాఖనగరంలో నేడు అడుగుపెట్టనున్నారు. ఈ సందర్భంగా జగన్‌కు భారీగా స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విశాఖ విమానాశ్రయం...
న్యూస్

అమరావతిలో మీడియాపై దాడి

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజధానిని తరలించనున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన...
టాప్ స్టోరీస్

‘అమరావతిలో యుద్ధవాతావరణం ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: ప్రజా ఉద్యమాలను అణచివేయాలనుకున్న ఎంతో మంది నియంతలు కాలగర్భంలో కలిసిపోయారని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. అమరావతి ప్రాంతంలో అడుగడుగునా పోలీసు బందోబస్తు ఏర్పటు చేసి ఆంక్షలు విధించడాన్ని...
టాప్ స్టోరీస్

‘న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు’

sharma somaraju
కర్నూలు: ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుందనీ, న్యాయ రాజధాని, పరిపాలనా రాజధాని అన్న పేర్లు గతంలో ఏక్కడా వినలేదనీ బిజెపి నేత బైరెడ్డి రాజశేఖరరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకువచ్చిన వైసిపి...