విజయవాడ: ఏపీ రాజధాని అమరావతి ఎన్నో అవకాశాలను కోల్పోతుందని విజయవాడ ఎంపీ కేశినేని నాని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆర్థిక మాంద్యం ఏర్పడిన సమయంలో ఏ దేశమైనా ఉద్దీపన...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్క్రిప్ట్ చదువుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. తాను...
అమరావతి: సీఎం జగన్కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కృష్ణా వరదల నియంత్రణలో వైఫల్యం చెందారని లేఖలో అన్నారు. ఫలితంగా భారీ నష్టం వాటిల్లిందన్నారు. బాధితులను ఆదుకోవడంలో, పునరావాసం, సహాయ చర్యల్లో నిర్లక్ష్యం...
విశాఖ: రాజధాని అమరావతిపై సిఎం జగన్ స్పష్టత ఇవ్వాలని మాజీ మంత్రి, విశాఖ టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. గురువారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాజధానిపై జగన్ మౌనం ప్రమాదకరమని...
అమరావతి: రాజధాని అమరావతిపై అధికార పార్టీ నేతలు ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్న నేపథ్యంలో రాజధాని ప్రాంత రైతుల్లో ఆయోమయం, ఆందోళన నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వైసిపి పారిశ్రామికవేత్త...
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతం వరద ముంపుకు గురి కావటంతో రాజధాని నిర్మాణానికి ఇది అనువైన ప్రదేశమా కాదా అనే చర్చ మొదలైందని బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఐవైఆర్ కృష్ణారావు...
అమరావతిః ఏపీ రాజధానిపై రాజ్యసభ సభ్యుడు టి.జి.వెంకటేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్రకు నాలుగు రాజధానులు ఉండబోతున్నాయంటూ వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానెల్కు ఇచ్చిన ఇంటర్య్యూలో ఆయన మాట్లాడుతూ అమరావతిపై ఆశలు వదుకోవాల్సిందేనని, ప్రత్యామ్నాయ...
అమరావతి: రాజధాని విషయంలో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి మహమ్మద్ బీన్ తుగ్లక్ లా వ్యవహరిస్తే కుదరదని విజయవాడ టిడిపి ఎంపి కేసినేని నాని వ్యాఖ్యానించారు. అమరావతి రాజధాని విషయంలో అధికార పక్ష...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి...
న్యూఢిల్లీ: ఏపి రాజధాని అమరావతిని మార్పు చేయనున్నట్లు వస్తున్న వార్తలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. అమరావతిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మీడియాకు తెలియకుండా ఉండదని విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని...
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా తిరుపతిని ప్రకటించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి మాజీ ఎంపి చింతా మోహన్ విజ్ఞప్తి చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు రెండు వేల కోట్ల రూపాయల రుణం ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ ఉపసంహరించుకుందన్న వార్త సంచలనం సృష్టించింది. అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో, అమరావతి...
అమరావతి: రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు ప్రపంచమంతా తిరిగి వచ్చి చివరకు సినీ దర్శకుడు రాజమౌళికి అప్పగించారని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్పై చర్చకు అసెంబ్లీలో బుగ్గన బుధవారం సమాధానమిస్తూ...
న్యూఢిల్లీ: జగన్ హయాంలో నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొనసాగుతుందా లేక మార్పులు ఉంటాయా? ఈ విషయంలో ప్రజలలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఢిల్లీలో ఆదివారం వైఎస్ జగన్ మీడీయా సమావేశంలో ఈ విషయంపై ఆయనను...