టాప్ స్టోరీస్58వ రోజు రాజధాని ఆందోళనలుsharma somarajuFebruary 13, 2020February 13, 2020 by sharma somarajuFebruary 13, 2020February 13, 2020అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన ఆందోళనలు 58వ రోజుకు చేరుకున్నాయి. మందడం, తుళ్లూరు గ్రామాల్లో ధర్నాకు దిగారు. వెలగపూడిలో 58వ రోజు రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి....