అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సిఇఒ)గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు...
అమరావతి: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా,...
విజయవాడ: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ఫలితాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ముందుగా ప్రకటన చేస్తే ఎటువంటి రివార్డులు రావన్న విషయం...
అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తం...
అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఆయన రేపటి నుండి ఈ నెల 15వరకూ సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన తిరిగి సచివాలయానికి రానున్నారు....
అమరావతి: ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చని ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ నెల పదవ తేదీన క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఎల్వి సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)...
అమరావతి:మే 10వ తేదీ మఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన మంత్రివర్గ సమావేశంపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలా ఉందో దాని ప్రకారం ఆధికారులు నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల...
అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలు దిక్కరించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించిన కడపలోని రెండు సినిమా ధియేటర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు....
అమరావతి: స్ట్రాంగ్ రూమ్ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది. చంద్రబాబు ఎన్నికల కోడ్ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్లు నిర్వహించకూడదని ఎన్నికల...
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికి ఓటు...
అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు 30శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు....
అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర...
అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో ఓటర్లను ప్రలోభపర్చుకునే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి. మరో పక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు...
అమరావతి: ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామనీ, నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వం ముగియటంతో ద్వివేది...