NewsOrbit

Tag : AP CEO Gopala Krishna Dwivedi

న్యూస్

సిఇఒ ద్వివేది బదిలీ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి(సిఇఒ)గోపాలకృష్ణ ద్వివేది బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో కె విజయానంద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు...
న్యూస్

‘మధ్యాహ్ననికి తొలి ఎన్నికల ఫలితం’

sharma somaraju
అమరావతి: కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక అధికారి గోపాలకృష్ణ ద్వివేది మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ మొత్తం పారదర్శకంగా,...
న్యూస్

‘ప్రకటనపై ఆత్రం వద్దు’

sharma somaraju
విజయవాడ: రిటర్నింగ్ అధికారులు ఎన్నికల ఫలితాలు ప్రకటించే ముందు ఫలితాన్ని పూర్తిగా నిర్ధారణ చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. ముందుగా ప్రకటన చేస్తే ఎటువంటి రివార్డులు రావన్న విషయం...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ భేటీపై ఉత్కంఠ

sharma somaraju
  అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తం...
న్యూస్

సెలవుపై సిఇఒ

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఆయన రేపటి నుండి ఈ నెల 15వరకూ సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన తిరిగి సచివాలయానికి రానున్నారు....
టాప్ స్టోరీస్

మళ్లీ సిఎం కోర్టుకు బంతి!

sharma somaraju
అమరావతి: ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చని ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ  నెల పదవ తేదీన క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఎల్‌వి సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)...
న్యూస్

మంత్రివర్గ సమావేశంపై ఇసి నియమావళి చూడండి

sharma somaraju
అమ‌రావ‌తి:మే 10వ తేదీ మఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన మంత్రివర్గ సమావేశంపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలా ఉందో దాని ప్రకారం ఆధికారులు నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం...
న్యూస్

రీపోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ లోని ఐదు పోలింగ్ కేంద్రాలలో రేపు రీపోలింగ్ జరగనుంది. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈ పోలింగ్ కేంద్రాల...
న్యూస్

‘ఆ ధియేటర్ ల లైసెన్సు రద్దు’

sharma somaraju
అమరావతి: ఎన్నికల సంఘం ఆదేశాలు దిక్కరించి లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించిన కడపలోని రెండు సినిమా ధియేటర్ లైసెన్సులు రద్దు చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు....
న్యూస్

‘అపోహలు వద్దు’

sarath
అమరావతి: స్ట్రాంగ్ రూమ్‌ల భద్రతపై సందేహాలు వద్దనీ, ఈవిఎంలు భద్రపరిచిన గదుల్లోకి ఎవరికీ ప్రవేశం ఉండదనీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. ఈవిఎంలు ఉంచిన ప్రదేశాల్లో మూడంచెల భద్రత ఉందని...
న్యూస్

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై ఈసి సీరియస్

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల  పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది.  చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల...
న్యూస్

‘వివరణ అడిగిన ద్వివేదీ’

sarath
అమరావతి: పోలింగ్ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఘటనలపై ఎన్నికల ప్రధాన అధికారి గోపాల కృష్ణ ద్వివేది కలెక్టర్లను వివరణ కోరారు. నియోజక వర్గానికి ముగ్గురు నిపుణులను ఇచ్చినా వారి సేవలను వినియోగించుకోకపోవటంపై ద్వివేది...
న్యూస్

‘సజావుగా పోలింగ్ : వదంతులు నమ్మొద్దు’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగా, సజావుగా జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకరికి ఓటు...
టాప్ స్టోరీస్

మొరాయిస్తున్న ఇవిఎంలు

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 11: రాష్ట్ర వ్యాప్తంగా 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా దాదాపు 30శాతం పోలింగ్ కేంద్రాల్లో ఇవిఎంలు మోరాయించడంతో ఓటర్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు....
రాజ‌కీయాలు

‘టిడిపి డ్రామా కంపెనీ’

sarath
అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్‌ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్‌ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర...
టాప్ స్టోరీస్

గుంభనంగా ఓట్ల కొనుగోలు జాతర

sharma somaraju
  అమరావతి, ఏప్రిల్ 10: రాష్ట్రంలో ఎన్నికల ప్రచార పర్వం మంగళవారం సాయంత్రంతో ముగియడంతో ఓటర్లను ప్రలోభపర్చుకునే కార్యక్రమానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు శ్రీకారం చుట్టాయి. మరో పక్క పోలింగ్ ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు...
న్యూస్

‘నిబంధనలు కఠినం’

sarath
అమరావతి: ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామనీ, నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వం ముగియటంతో ద్వివేది...