హైపవర్ కమిటీ రెండో భేటిలో కీలక ప్రతిపాదనలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ శుక్రవారం విజయవాడలో రెండోసారి సమావేశం కాబోతోంది. అమరావతి నుంచి విశాఖకు తరలివచ్చే ఉద్యోగుల ముందు హైపవర్ కమిటీ కీలక ప్రతిపాదనలు చేయనుంది....