అమరావతి భూముల స్కామ్ కేసులో దూకుడు పెంచిన ఏపీ సీఐడీ .. మాజీ మంత్రి నారాయణ, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు
రాజధాని అమరావతి భూ కుంభకోణం కేసులో ఏపీ సీఐడీ దూకుడు పెంచింది. ఈ కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. 41ఏ సీఆర్పీసీ కింద సీఐడీ...