NewsOrbit

Tag : ap cm chandra babu

వ్యాఖ్య

వర్తమానమే వాస్తవం!

Siva Prasad
1970 దశకం మొదట్లో “కల్- ఆజ్- ఔర్ కల్” అనే సినిమా వచ్చింది. అంటే, అర్థం “నిన్న-నేడు-రేపు” అని. అది మూడు తరాల కథ. ఈ సినిమా వచ్చి ఇప్పటికి దాదాపు అర్ధశతాబ్ది కావస్తోంది....
రాజ‌కీయాలు

మట్టి కరిచిన మంత్రులు!

Siva Prasad
అమరావతి: జగన్ సారధ్యంలో వైసిపి సృష్టించిన సునామీలో అధికారపక్షంలో హేమాహేమీలు ఇంటిదారి పట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో ముగ్గురు మంత్రులు మినహా అందరూ మట్టికరిచారు. వైసిపి ప్రభంజనాన్ని తట్టుకుని గెలిచిన టిడిపి సభ్యుల్లో...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ‘నో’ చెప్పిన మమతాదీ!

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు సోమవారం అమరావతిలో మీడియా సమావేశంలో పాల్గొని హడావుడిగా పశ్చిమ బెంగాల్ రాజధాని కొల్‌కతా వెళ్లారు. అక్కడ ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో దాదాపు ముప్పావు గంట...
టాప్ స్టోరీస్

మళ్లీ ఇవిఎంలపై దృష్టి!

Siva Prasad
న్యూ ఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అనంతరం ప్రతిపక్షాలు మళ్లీ ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపైనే దృష్టి సారించాయి. ఇవిఎంల విశ్వసనీయతను గట్టిగా ప్రశ్నిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం ఈ విషయమై ఎన్నికల కమిషన్‌ను...
టాప్ స్టోరీస్

బాబు మాత్రం డీలా పడలేదు!

Siva Prasad
న్యూఢిల్లీ: చంద్రబాబు నాయుడు ఇంకా ఎందుకు అర్ధరహితంగా శ్రమిస్తున్నారు అని శివసేన పత్రిక సామ్నా సంపాదకీయంలో ఈరోజు ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రం విడుదల అయిన అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ బిజెపికి  స్పష్టమైన మెజారిటీ కనబడడం...
టాప్ స్టోరీస్

మోదీని ముందు ఆహ్వానిస్తే…!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని ప్రభుత్వం ఏర్పాటుకు రాష్ట్రపతి ఆహ్వానిస్తే ఏం చెయ్యాలన్న వ్యూహం చుట్టూ ప్రతిపక్ష పార్టీల చర్చలు తిరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ లేకుంటే సమీక్ష?

sharma somaraju
అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన  రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు...
న్యూస్

మంత్రివర్గ సమావేశంపై ఇసి నియమావళి చూడండి

sharma somaraju
అమ‌రావ‌తి:మే 10వ తేదీ మఖ్యమంత్రి నిర్వహించతలపెట్టిన మంత్రివర్గ సమావేశంపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఎలా ఉందో దాని ప్రకారం ఆధికారులు నడుచుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ) గోపాలకృష్ణ ద్వివేది అన్నారు. సోమవారం...
టాప్ స్టోరీస్

సుబ్రమణ్యం తీరే వేరు!

Siva Prasad
అమరావతి: రాష్ట్రంలో శాసనసభ స్థానాలకూ, లోక్‌సభ సీట్లకూ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ కాష్టం రగులుతూనే ఉంది. ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం వైఖరే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబు...
టాప్ స్టోరీస్

ఆ జిల్లాలకు కోడ్ వర్తించదు!

Siva Prasad
న్యూఢిల్లీ: తుపాను వచ్చి ముంచితే కానీ కేంద్ర ఎన్నికల సంఘానికి కనువిప్పు కాలేదు. ప్రచండ తుపాను ఫోని వచ్చి పడుతోందని, దాని తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందనీ నాలుగు రోజుల నుంచీ అందరూ మోగుతున్నప్పటికీ...
టాప్ స్టోరీస్

‘కోడ్ మినహాయింపు ఇవ్వండి’

sharma somaraju
అమరావతి:పశ్చిమ బంగాళాఖాతంలో ప్రవేశించిన ఫొని పెను తుఫానుగా మారడంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఒడిశా తీరం వణికిపోతోంది. ఈ మధ్యాహ్నం నుండి దిశ మార్చుకోవడం మొదలు పెట్టిన పొని ప్రస్తుతం ఈశాన్య దిశగా పయనిస్తోంది....
టాప్ స్టోరీస్

‘మోది వ్యాఖ్యలు గర్హనీయం’

sharma somaraju
అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు...
రాజ‌కీయాలు

‘ఆయన బుద్ధులే బైటపడ్డాయి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 24: టిటిడిపై పదేపదే వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి విమర్శలు,   దుష్ప్రచారం చేస్తున్నారంటూ డిప్యూటి ముఖ్యమంత్రి (దేవాదాయ శాఖ) కెఇ కృష్ణమూర్తి మండిపడ్డారు. బ్యాంకు నుండి టిటిడి బంగారం తరలింపుపై విజయసాయిరెడ్డి...
టాప్ స్టోరీస్

‘మీకు పాతికేళ్ల  భవిష్యత్తు ఇస్తా’!

sarath
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పాతికేళ్ల భవిష్యత్తు ఇచ్చేందుకు మరో పాతికేళ్లు ఉన్న తన సినీ జీవితాన్ని త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చానని జనసేన అదినేత పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. తాను కులానికి వ్యతిరేకమనీ, కులాలకు...
రాజ‌కీయాలు

జెడి అడుగులు అటువైపే!

Siva Prasad
సిబిఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ టిడిపిలో చేరాలని నిర్ణయించుకోవడమో కనీసం చేరే విషయాన్ని పరిశీలించడమో నిజమని తేలిపోయింది. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా నిర్ధారించారు. బుధవారం ఆయన మీడియోతో మాట్లాడుతూ, లక్ష్మీనారాయణ టిడిపిలో...
టాప్ స్టోరీస్

బాబు సెంటిమెంట్ బాణం!

Siva Prasad
ఎన్నికల ముంగిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్ర సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క ప్రధాన ప్రత్యర్ధి వైఎస్ జగన్మోహన రెడ్డిని విమర్శిస్తూనే టిఆర్‌ఎస్‌ నేత కెసిఆర్‌పై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణా...
రాజ‌కీయాలు

కష్టపడిన వారికే పదవులు

sarath
అమరావతి: ప్రజాభిప్రాయం, కార్యకర్తల అభీష్టం మేరకే అభ్యర్థుల ఎంపిక జరుగుతోందని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి రాగద్వేషాలు లేవని చంద్రబాబు స్పష్టం...
రాజ‌కీయాలు

టిడిపిలో చేరిన గౌరు దంపతులు

sarath
అమరావతి, మార్చి 9 : కర్నూలు జిల్లా పాణ్యం వైసిపి ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి శనివారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో టిడిపిలో చేరారు. అమరావతిలో జరిగిన కార్యక్రమంలో పసుపు కండువా కప్పి...
రాజ‌కీయాలు

ఆ పాచిక ఇక్కడా ప్రయోగం:శివాజి

sarath
విజయవాడ, మార్చి,  తెలంగాణలో మాదిరిగా ఆంధ్రలోనూ టిడిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించి ఎన్నికల్లో లబ్దిపొందాలని చూస్తున్నారని సినీనటుడు శివాజి ఆరోపించారు. విజయవాడలో శుక్రవారం ఆయన మిడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఎన్నికలకు ముందు భారీగా జరిగిన...
టాప్ స్టోరీస్

పచ్చ చొక్కాలకే ప్రభుత్వ పధకాలు: జివిఎల్

sarath
ఢిల్లీ, మార్చి 5 : ఓటర్ల జాబితాను సేకరించిన ఏపీ ప్రభుత్వం వాటిని దుర్వినియోగం చేసిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు విమర్శించారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో...
టాప్ స్టోరీస్

‘చంద్రబాబు అదే మీ భయమా ‘ ?

sarath
హైదరాబాద్ ఐటీ గ్రిడ్స్ కంపెనీ డేటా చోరీ వ్యహారంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. ఏపీ సర్కార్ గోప్యంగా ఉంచాల్సిన ప్రజల సమాచారాన్ని ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టిందని తెలంగాణ ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

‘ నేరస్థుల ఆలోచనలు ఎప్పుడూ నేరాలపైనే ‘

sarath
అమరావతి, మార్చి 5 : అహంకారం నెత్తికెక్కి టిఆర్‌ఎస్ విపరీత చేష్టలకు పాల్పడుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ వ్యక్తికైనా, సంస్థకైనా సమాచారమే కీలక ఆస్తి.. అలాంటి ఆస్తికి హైదరాబాద్‌లో...
టాప్ స్టోరీస్

హోదా ఇచ్చే వారికే మా మద్దతు : జగన్

sarath
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకే తమ మద్దతు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఇండియాటుడే గ్రూప్‌ నిర్వహిస్తున్న ‘కాంక్లేవ్‌ 2019’లో జగన్...
న్యూస్

నిరసనల హోరు

sarath
విశాఖ పర్యటనకు రానున్న ప్రధాని నరేంద్ర మోదికి నిరసనలు స్వాగతం చెప్పనున్నాయి. ఈరోజు సాయంత్రం ఆయన రైల్వే స్టేడియంలో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. విశాఖ జోన్ పేరుతో మోదీ మళ్లీ మోసానికి పాల్పడ్డారంటూ...
న్యూస్

రైల్వే జోన్: కేంద్ర మంత్రికి చంద్రబాబు లేఖ

sarath
విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర...
టాప్ స్టోరీస్

చంద్రబాబును చూస్తే దగ్గుబాటికి జాలి అట!

Siva Prasad
చంద్రబాబును చూస్తే తనకు జాలి తప్ప అసూయ లేదని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. బుధవారం వైసిపి తీర్ధం తీసుకోనున్న సందర్భంగా కుమారుడు హితేష్‌తో కలిసి ఆయన మంగళవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

విజయవాడ వెస్ట్‌లో ఫత్వా రగడ!

Siva Prasad
అమరావతి: ముందే అభ్యర్ధులను ప్రకటించి వారిని ఎన్నికల గోదాలో దించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యూహం ఆయనకు అక్కడక్కడా చిక్కులు తెచ్చిపెడుతోంది. కృష్ణా జిల్లాలో కొన్ని సీట్లకు ముందే అభ్యర్ధులను ప్రకటించడం వల్ల విజయవాడలో రగడ...
న్యూస్

కేటిఆర్‌కు లోకేష్ కౌంటర్

sarath
టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కామెంట్స్‌కు ఏపీ మంత్రి నారా లోకేశ్ కౌంటర్ ఇచ్చారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేటిఆర్.. రాబోయే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో వైసిపి అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్...
న్యూస్

జగన్ – మోది కుల రాజకీయం – లోకేష్

sarath
ఏపీలో అధికార తెదేపా, ప్రతిపక్ష వైకాపా పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తున్నది. పోలీసు పదోన్నతలు మొదలు, రైతు కోటయ్య మృతి, తాజాగా చింతమనేని విషయం వరకూ వైకాపా.. తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నది....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఆయనకు విశ్వసనీయత లేదు: రాహుల్

sharma somaraju
ఢిల్లీ, ఫిబ్రవరి 11: ప్రధాని మోదికి విశ్వసనీయత లేదని ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. డిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న ధర్మపోరాట దీక్షలో ఆయన పాల్గొని సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా రాహుల్...
న్యూస్

‘భయం ఉంటే నేరాలు తగ్గుతాయ్’

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 8: శాంతి భద్రతల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రోజుల్లో ప్రధమ స్థానంలో నిలవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలో శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ఫోరెనిక్స్ ల్యాబ్ వాహనాలను చంద్రబాబు ప్రారంభించారు. ఆయన...
న్యూస్

బందరు పోర్టు పనులకు శ్రీకారం

sharma somaraju
మచిలీపట్నం, ఫిబ్రవరి 7: బందరు ప్రాంత ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బందరు పోర్టు పనులకు గురువారం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. పైలాన్ ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. మచిలీపట్నంకు...
న్యూస్

మండలి చైర్మన్ కుర్చీలో షరీఫ్

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 7: రాష్ట్ర శాసనమండలి చైర్మన్‌గా ఎంఎ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారు. శాసనమండలిలో గురువారం చైర్మన్ ఎన్నిక లాంఛనం పూర్తి అయ్యింది. ఈ పదవి కోసం ఒకే ఒక్క నామినేషన్ దాఖలు కావడంతో...
టాప్ స్టోరీస్ న్యూస్

దీదీ మీ వెంటే మేమూ

sharma somaraju
అమరావతి, ఫిబ్రవరి 5: కోల్‌కతాలో సత్యాగ్రహ దీక్ష చేస్తున్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన తనయుడు ఐటి శాఖ మంత్రి నారా లోకేష్‌తో కలిసి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

ఈవిఎంలు వద్దు:పేపరు బ్యాలెట్లే ముద్దు

sharma somaraju
ప్రజాస్వామ్యంలో ఈవిఎంలపై ప్రజలకు నమ్మకం కల్గించాల్సిన భాద్యత ఎన్నికల సంఘంపై ఉందని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.  రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈవిఎంల బదులు బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని కోరుతూ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
న్యూస్ రాజ‌కీయాలు

కాపు రిజర్వేషన్లు మోదీ ఖాతాలో వేయాలి: సోము వీర్రాజు

Siva Prasad
అమరావతి, జనవరి 30: కాపు రిజర్వేషన్లు ప్రధాన మంత్రి మోది ఖాతాలోకి వెళ్ళాలని భారతీయ జనతాపార్టీ ఎమ్మోల్సీ సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బిసిల్లో...
న్యూస్ రాజ‌కీయాలు

అధికారం కోసమే ‘దగ్గుబాటి’పార్టీ మార్పు: చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 28: అధికారమే పరమావధిగా దగ్గుబాటి కుటుంబం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతోందని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఎలక్షన్ మిషన్‌-2019పై పార్టీ నాయకులతో ఆయన సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సమ్మెకు పరోక్ష మద్దతు : చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 28: ప్రత్యేక హోదా సాధన సమితి  ఫిబ్రవరి ఒకటవ తేదీన నిర్వహించనున్న సమ్మెకు పరోక్ష మద్దతు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

బాబు ట్రాప్‌లో రాధా : పేర్ని నాని

Siva Prasad
అమరావతి, జనవరి 24: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి   చంద్రబాబు ట్రాప్‌లో వంగవీటి రాధా పడ్డారని వైఎస్సార్‌సిపి అధికార ప్రతినిధి పేర్ని నాని  ఆరోపించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత వంగవీటి రంగా  విగ్రహ ఆవిష్కరణలకు...
న్యూస్ రాజ‌కీయాలు

లక్ష్మీస్ ఎన్టీఆర్’ నిర్మాత, సెన్సార్‌ బోర్డులకు నోటీసులు

Siva Prasad
హైదరాబాద్, జనవరి 23:  ఎన్‌టిఆర్ జీవిత చరిత్రపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో వస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్   చిత్రంలో దగా..దగా..కుట్ర అనే పాట తొలగింపునకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర సెన్సార్ బోర్డులకు, నిర్మాతకు తెలంగాణా హైకోర్టు నోటీసులు...
న్యూస్ రాజ‌కీయాలు

నేడు ఇద్దరు చంద్రులు ఢిల్లీకి పయనం

Siva Prasad
హైదరాబాద్/అమరావతి, జనవరి 22: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేశ రాజధాని ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు వేర్వేరు కార్యక్రమాల నిమిత్తం రాజధానికి వెళుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం మధ్యాహ్నం దేశ...
న్యూస్ రాజ‌కీయాలు

బాబుతో లగడపాటి భేటీ

Siva Prasad
అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పార్లమెంట్ మాజీ సభ్యుడు లగడపాటి రాజగోపాల్ సమావేశమయ్యారు. శుక్రవారం ముఖ్యమంత్రి నివాసంలో లగడపాటి భేటీ అయ్యారు. ఓ శుభకార్యానికి ఆహ్వానించేందుకు వచ్చినట్లు రాజగోపాల్ తెలిపారు. ప్రస్తుతం...
టాప్ స్టోరీస్ మీడియా

జగన్‌కు ‘ఆ రెండు పత్రికల’ ప్రాధాన్యత!

Siva Prasad
వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్ నోట పదేపదే వచ్చి పాపులర్ అయిన ‘ఆ రెండు పత్రికలు’ ఇక జగన్ వార్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి కాబోలు!  గురువారం...
న్యూస్

టోల్ ప్లాజాలకు ఖాతరు లేదు

sharma somaraju
అమరావతి, జనవరి 13: రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలను టోల్‌ ప్లాజా నిర్వహకులు పాటించడం లేదు. సంక్రాంతి పండుగ సందర్భంగా లక్షలాది మంది వారి స్వగ్రామాలకు వెళుతుండటంతో జాతీయ రహదారిపై వాహనాల రద్దీ తీవ్రంగా మారింది....
న్యూస్ రాజ‌కీయాలు

కృష్ణానదిపై ఐకానిక్ వంతెనకు చంద్రబాబు శంఖుస్థాపన

sharma somaraju
అమరావతి, జనవరి 12: కృష్ణానదిపై ఐకానిక్ బ్రిడ్జి నిర్మాణానికి శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. 1387 కోట్ల రూపాయలతో 3.2 కిలో మీటర్ల పొడవున కృష్ణానదిపై ఇబ్రహీంపట్నం – ఉద్దండరాయపాలెంలను కలుపుతూ ఈ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సంఘ్ కుట్రలు చేస్తోంది జాగ్రత్త: చంద్రబాబు

sharma somaraju
అమరావతి, జనవరి 9: గ్రూపు విభేదాలకు స్వస్తి చెప్పాలి, కూర్చున్న కొమ్మనే నరుక్కోవడం మూర్ఖత్వం అవుతుంది అని టిడిపి జాతీయ అధ్యక్షుడు, సిఎం చంద్రబాబు అన్నారు. టిడిపి నాయకులతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు....
న్యూస్ రాజ‌కీయాలు

ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును ప్రారంభించిన చంద్రబాబు

sharma somaraju
కర్నూలు, జనవరి 8: కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో నిర్మించిన గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, సోలార్ పార్క్‌ను మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం కర్నూలు ఆసుపత్రిలో స్టేట్ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌,...
న్యూస్ రాజ‌కీయాలు

ఎప్పటికీ ఢిల్లీకి ఊడిగం చేయం – చంద్రబాబు

sharma somaraju
నిడదవోలు, జనవరి 7: ప్రధాని నరేంద్ర మోదీకి నందమూరి తారక రామారావు పేరు ఎత్తే అర్హత లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. జన్మభూమి – మావూరు కార్యక్రమంలో భాగంగా సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా,...
టాప్ స్టోరీస్ న్యూస్

పోలవరం గిన్నిస్ రికార్డు!

sharma somaraju
అమరావతి, జనవరి 7: ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్టు సరికొత్త రికార్డు సృష్టించింది. కాంక్రీట్ పనులను శరవేగంగా నిర్వహించినందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించింది. సోమవారం ఉదయం 8గంటల సమయానికి...