NewsOrbit

Tag : ap cm chandrababu

టాప్ స్టోరీస్

చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
19 అమరావతి: అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం పాలయిన టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. గురువారం సాయంత్రం ఆయన గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్‌కు రాజీనామా లేఖ పంపారు. ఆయన రాజీనామాను...
టాప్ స్టోరీస్

సాయంత్రం చంద్రబాబు రాజీనామా!

Siva Prasad
అమరావతి: ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టిడిపి నేత నారా చంద్రబాబు నాయుడు గురువారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. లోక్‌సభ  ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభకు జరిగిన ఎన్నికలలో  టిడిపి మద్యాహ్నం 12 గంటలకు...
టాప్ స్టోరీస్

తొందరెందుకు.. వేచి చూద్దాం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ అంచనాల తర్వాత ఢిల్లీలో సీన్ మారింది. ముందస్తుగా కూటమి కట్టి రాష్ట్రపతిని కలిసి తమ ఐక్యసంఘటనను ఎన్నికల ముందు పొత్తుగా పరిగణించాల్సిందిగా కోరాలన్న ప్రతిపాదన అటకెక్కింది. ఇవిఎంల...
టాప్ స్టోరీస్

బిజెపిలో రెట్టించిన ఉత్సాహం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు పార్టీలలో మిశ్రమ స్పందన కలిగించాయి. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈసారి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయన్న అంచనాలతో ఆ పార్టీలో...
టాప్ స్టోరీస్

ఢిల్లీలో బాబు బిజీ

sharma somaraju
(ఫైల్ ఫోటో) ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో ఐదు రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో ఎన్‌డియేతర కూటమి బలోపేతమే లక్ష్యంగా దేశ రాజధానిలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగిస్తున్నారు. నిన్న...
న్యూస్

ఇసికి నిరసన తెలిపిన చంద్రబాబు

sharma somaraju
ఢిల్లీ: టిడిపి అధినేత చంద్రబాబు చంద్రగిరి రీపోలింగ్ వ్యవహారాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకున్న చంద్రబాబు టిడిపి ఎంపిలు కంభంపాటి రామ్మోహనరావు, సిఎం రమేష్, కేశినేని నాని...
రాజ‌కీయాలు

‘ఈసి వద్ద నిరసనకు పయనం’

sharma somaraju
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసేందుకు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాలకు ఏకపక్షంగా రీపోలింగ్‌కు ఆదేశించడంపై ఈసి వద్ద సాయంత్రం నిరసన తెలియజేయనున్నారు. చంద్రగిరిలో...
న్యూస్

‘వారి ఆటలు ఇక సాగవు’

sharma somaraju
అమరావతి: హింస ద్వారా రాజకీయం చేద్ధాం అనుకుంటే ఈ దేశం మొత్తం గుజరాత్‌లా మోది, షాలను నమ్మి మోయడానికి సిద్ధంగా లేదని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. నిన్న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఘటనపై...
టాప్ స్టోరీస్

పర్యటనలో రాజకీయ ప్రాధాన్యం ఉందా!

sharma somaraju
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు చాలా రోజుల తరువాత ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు బయలుదేరారు. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుండి ఆ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేడు...
న్యూస్

‘మాది ఆపధర్మ ప్రభుత్వం కాదు’

sharma somaraju
అమరావతి: తమది ఆపధర్మ ప్రభుత్వం కాదనీ, పూర్తి స్థాయిలో ప్రజాస్వామికంగా ఏర్పడిన పాలనా వ్యవస్థ అని మంత్రివర్గ సమావేశంలో  ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. సిఎం చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాలుగు...
టాప్ స్టోరీస్

అమరావతికి దూతను పంపిన స్టాలిన్

sharma somaraju
అమరావతి: డిఎంకె అధినేత స్టాలిన్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కలిసిన 24గంటల వ్యవధిలోనే ఆ పార్టీకి చెందిన ముఖ్యుడు ఒకరు అమరావతికి వచ్చి చంద్రబాబుతో భేటీ కావడం రాజకీయవర్గాలలో చర్చకు దారి తీసింది. తమిళనాడుకు...
టాప్ స్టోరీస్

క్యాబినెట్ భేటీపై ఉత్కంఠ

sharma somaraju
  అమరావతి: క్యాబినెట్ సమావేశం నిర్వహణపై ఉత్కంఠత కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ మంత్రివర్గ సమావేశానికి ఇసి అనుమతి వస్తుందా? సమావేశం జరుగుతుందా? లేదా? అన్న సందేహాలు రాజకీయ, అధికార వర్గాల్లో వ్యక్తం...
న్యూస్

‘చంద్రబాబు వల్లే ఆర్‌టిసికి కష్టాలు’

sharma somaraju
విజయవాడ: ఆర్‌టిసిని తెలుగుదేశం ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని వైసిపి నేత పార్థసారధి విమర్శించారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం ఆర్‌టిసి మనుగడే ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. నష్టాల్లో...
టాప్ స్టోరీస్

‘ఆయన టీమ్‌ను తిరస్కరించడం ఖాయం’

sharma somaraju
అమరావతి: ఈవిఎంలపై పోరాటం సాగిస్తున్న ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబును ఉద్దేశించి ‘ క్రికెట్‌లో అవుటైన బ్యాట్స్ మెన్ అంపైర్‌ను తప్పుబట్టినట్లుగా ‘ఉందని  ప్రధాని మోది ఎద్దేవా చేస్తూ విమర్శలు చేసిన నేపథ్యంలో దీనిపై...
న్యూస్

‘తమ్ముళ్లపై ఆగ్రహం’

sharma somaraju
అమరావతి: శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గ నేతలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమీక్షా సమావేశానికి పార్టీ నేతలు గైరుహాజరు అవ్వడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మంగళగిరి హ్యాపీ...
టాప్ స్టోరీస్

రాహుల్‌తో చంద్రబాబు బేటీ

sharma somaraju
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఢిల్లీలో రాహుల్ నివాసంలో సమావేశమైన వీరు జాతీయ రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రధానంగా...
టాప్ స్టోరీస్

మళ్లీ సిఎం కోర్టుకు బంతి!

sharma somaraju
అమరావతి: ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చని ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ  నెల పదవ తేదీన క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఎల్‌వి సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)...
టాప్ స్టోరీస్

పోలవరంలో చంద్రబాబు

sharma somaraju
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. ముందుగా హెలికాప్టర్ నుండి ఎగువ కాపర్ డ్యామ్, స్పిల్‌వే పనులను  పరిశీలించారు. అనంతరం డ్యామ్ వద్ద నిర్మాణ పనులను పరిశీలించారు. మంత్రి దేవినేని...
టాప్ స్టోరీస్

‘ఆయన వల్లే విద్వేషాలు’

sharma somaraju
అమరావతి: ప్రధాని నరేంద్ర వ్యవహరించిన తీరే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విధ్వేషాలకు కారణమయ్యాయని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బీహార్‌లో తెలుగు రాష్ట్రాల గురించి ప్రధాని మోది మాట్లాడటం వెనుక ఆంతర్యమేమిటని...
రాజ‌కీయాలు

‘ఇంద్రజాలం ఫలిస్తుందో లేదో చూద్దాం’

sharma somaraju
అమరావతి: క్యాబినెట్ మీటింగ్ పేరుతో ‘రోప్ ట్రిక్’కు చంద్రబాబు సిద్దమయ్యాడు అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. విజయసాయిరెడ్డి తన దిన చర్యలో భాగంగా ట్విట్టర్ ‌వేదికగా ఆదివారంనాడూ విమర్శలు సంధిస్తూ పోస్టులు...
రాజ‌కీయాలు

‘ఫణి ముప్పు తప్పిందనుకున్నాను కానీ!’

sharma somaraju
అమరావతి: ‘ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వనికే అధికారులు రిపోర్టు చేయాలి. మా ప్రభుత్వానికి సంపూర్ణ అధికారాలున్నాయి. ఎన్నికలు మినహా..మిగతా వ్యవహారాలన్నీ మేమే రివ్యూ చేస్తాం. అధికారులు నాకే రిపోర్టు చేయాలి. వచ్చే వారం కేబినెట్ సమావేశం...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు బెట్టింగ్ లపై మాట్లాడొచ్చా? ‘

sharma somaraju
హైదరాబాద్: మామ ఎన్టీఆర్ కు వెన్నుపొటు పొడిచిన వ్యక్తి చంద్రబాబుపై ఎవరికి నమ్మకం ఉండదని వైసిపి ఎమ్మెల్యే జి శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు. వైసిపి కేంద్ర  కార్యాలయంలో  శుక్రవారం ఏర్పాటు మీడియా సమావేశంలో తీవ్రస్ధాయిలో...
న్యూస్

‘ఫొని నిధులు దండుకోడానికేనా!’

sharma somaraju
హైదరాబాదు: మంత్రుల నుంచి ముఖ్యమంత్రి వరకూ సమీక్షలపై నానాయాగి చేస్తున్నారని వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు, పార్టీ కేంద్ర కార్యాలయంలో నేడు ఆయన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు....
టాప్ స్టోరీస్

ఫొని తుఫానుపై సమీక్ష

sharma somaraju
అమరావతి: ఫొని తుఫానుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలోని 15 మండలాలు, 200 గ్రామాలపై ఫొని తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబుతో...
టాప్ స్టోరీస్

‘వెయ్యి శాతం గెలుపు ఖాయం’

sharma somaraju
అమరావతి: ఎన్నికల ప్రవర్తనా నియమావళి దేశ ప్రధానికి ఒక విధంగా, ముఖ్యమంత్రులకు మరొక విధంగా ఉంటుందా అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. అమరావతిలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ తుఫాన్‌లు వస్తే ముఖ్యమంత్రి సమీక్షలు చేయొద్దా...
టాప్ స్టోరీస్

‘సమీక్షలు అడ్డుకోవద్దు’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 26: రాష్ట్రాభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమిషన్ చూడటం దురదృష్టకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ విషయంలో ఈసి తీసుకున్న పలు నిర్ణయాలు ఏకపక్షమనీ, ప్రజా ప్రయోజనానికి విఘాతం కలిగించేలా...
రాజ‌కీయాలు

‘అంతా తెలుసు..పైకి బడాయి’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 24: రాష్ట్రంలో టిడిపికి 40సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు యాంటెన్నాకు పోలింగ్ రోజే సిగ్నల్స్ అందాయనీ, అయినా చంద్రబాబు 130,150అని బడాయికి పోతున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి...
న్యూస్

ముంబాయిలో ‘బాబు’ ప్రచారం

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 23: ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నేడు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు బయలుదేరి వెళ్లారు. లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్, ఎన్‌సిపి కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ...
మీడియా

కొనసాగుతున్న కాలుష్యం

Siva Prasad
మొదటి విడత పోలింగ్‌లోనే ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిశాయి. కాస్త టివి కాలుష్యం తగ్గుతుందని ఎందరో భావించారు, ఆనందించారు. ఈ అంచనాలు తప్పని ఛానళ్లు రుజువు చేస్తున్నాయి. పోలింగ్‌కు సంబంధించిన దౌష్ట్యం, హింస వివాదాలు వార్తలలో...
న్యూస్

‘రాజకీయాలు నీచంగా మారాయి’

sharma somaraju
ఢిల్లీ: ప్రధానిగా ఉండేందుకు ఎన్నితప్పులైనా చేస్తామనే విధంగా మోది వ్యవహరిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఢిల్లీ ఏపి భవన్‌లో ఆదివారం జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. రాజ్యాంగం...
టాప్ స్టోరీస్

‘కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిలదీస్తా’

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 12: ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని ముందుకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటరుకు ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. శుక్రవారం...
రాజ‌కీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ప్రచార పర్వం

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల ప్రచార గడువు మంగళవారం సాయంత్రం 6 గంటలతో ముగిసింది. ఈ నెల 11 న పోలింగ్ జరగనున్నది....
టాప్ స్టోరీస్

‘హంగ్ పార్లమెంట్ రావాలి’!

Siva Prasad
విజయవాడ: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో హంగ్ పార్లమెంట్ వస్తుందని భావిస్తున్నారు. అటు బిజెపికి కానీ, ఇటు కాంగ్రెస్‌కు కానీ స్పష్టమైన మెజారిటీ రాదని ఆయన శనివారం ఎన్‌డి టివికి ఇచ్చిన ఇంటర్వ్యూలో...
రాజ‌కీయాలు

టిడిపిలోకి వైసిపి విశాఖ పార్లమెంట్ ఇంచార్జ్

sarath
అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైసిపికి షాక్ తగిలింది. వైసిపి నేత, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే టి.విజయకుమార్ శనివారం టిడిపిలో చేరారు. మంత్రి గంటా శ్రీనివాసరావు విజయకుమార్‌ను అమరావతికి తీసుకొచ్చారు. టిడిపి అధినేత,...
టాప్ స్టోరీస్

‘మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి’

sarath
తాము అధికారంలోకి వస్తే మైనారిటీలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.చంద్రబాబు శుక్రవారం కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. పలు హామీలిచ్చారు....
టాప్ స్టోరీస్

‘పంచుకోనివ్వండి’

sarath
ఢిల్లీ: ప్రస్తుత ఎన్నికల తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ సంక్షేమ పధకాలు కొనసాగించడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని డిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో పెంచిన పింఛన్లు, పసుపు – కుంకుమ, అన్నదాతా సుఖీభవ పథకాల అమలుపై జన చైతన్య...
రాజ‌కీయాలు

టిడిపి ప్రచారానికి దేవెగౌడ

sarath
అమరావతి: జనతా దళ్ (సెక్యూలర్) చీఫ్, మాజీ ప్రధాని హెచ్.డి.దేవెగౌడ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు. అధికార తెలుగు దేశం పార్టీ తరుపున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ నెల ఎనిమిదొవ తేదీన కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో...
టాప్ స్టోరీస్

దాడులను ఖండిస్తూ చంద్రబాబు నిరసన

sarath
విజయవాడ: టిడిపి నేతలపై ఐటి దాడులను నిరసిస్తూ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం విజయవాడలో ఆందోళనకు దిగారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి...
రాజ‌కీయాలు

వంశీకి వారెంట్‌

sarath
గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం టిడిపి అభ్యర్థి, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు ఈ వారెంట్‌ను జారీ చేసింది. వంశీపై 2009లో ఆయుధాల చట్టం కింద...
న్యూస్

కడప జిల్లాలో ఐటి దాడులు

sarath
ప్రొద్దుటూరు:  మైదుకూరు టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ నివాసంలో ఐటి సోదాలు జరిగాయి. ప్రొద్దుటూరులోని వైఎంఆర్‌ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో ఐటి అధికారులు తనిఖీలు చేశారు. సుధాకర్ యాదవ్ ఇంటి నుంచి...
న్యూస్

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు హైకోర్టు ఝలక్

sarath
అమరావతి: ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఝలకిచ్చింది. ఈ రోజు చిత్ర విడుదలపై హైకోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుందని దర్శక నిర్మాతలు ఉదయం నుంచి...
టాప్ స్టోరీస్

‘పోటీ పడాలంటే నాకే సిగ్గుగా ఉంది’

sarath
అమరావతి: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఒక వైపు టిడిపి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పధకాలను వివరిస్తున్నారు. మరోవైపు వైసిపి అధినేత జగన్, ప్రధాని మోది, తెలంగాణ...
రాజ‌కీయాలు

‘సత్తెనపల్లిలో కోడెల టాక్స్’

sarath
  సత్తెనపల్లి: దేశ వ్యాప్తంగా జిఎస్‌టి ఉంటే సత్తెనపల్లిలో కెఎస్‌టి (కోడెల సర్వీస్ టాక్స్) ఉందని వైసిపి అధినేత జగన్ ఆరోపించారు. కోడెల శివప్రసాదరావు కుటుంబం ఇక్కడ అవినీతి రాజ్యమేలుతోందని జగన్ దుయ్యబట్టారు. గుంటూరు...
రాజ‌కీయాలు

‘మోది పోవాలి..చంద్రబాబు రావాలి’

sarath
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు వస్తుంటాయి,పోతుంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్‌ను మోడల్ స్టేట్‌గా తీర్చిదిద్దే సత్తా చంద్రబాబుకే ఉందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అన్నారు. కేజ్రీవాల్ గురువారం రాష్ట్రంలో పలు చోట్ల టిడిపికి మద్దతుగా చంద్రబాబుతో కలిసి ఎన్నికల...
న్యూస్

బదిలీపై ఈసికి లేఖ

sarath
అమరావతి:  పోలీసు ఉన్నతాధికారుల బదిలీల వి‍షయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసి) తీరును తప్పుబడుతూ టిడిపి అధినేత, సిఎం చంద్రబాబు ఈసికి లేఖ రాశారు. వైసిపి ఫిర్యాదుపై కనీస ప్రాథమిక విచారణ చేయకుండానే 24 గంటల్లో...
టాప్ స్టోరీస్

జగన్‌కు పదవిపై యావ

sarath
కడప: దేశంలో ఉన్న సీనియర్ పొలిటీషియన్స్‌లో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా నెంబర్ వన్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఫరూఖ్ అబ్దుల్లా మంగళవారం చంద్రబాబుతో కలిసి కడపలో ఎన్నికల ప్రచారంలో...
రాజ‌కీయాలు

ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాడేపల్లి మండల పరిషత్ ఎలిమెంటరీ పాఠశాలలో చంద్రబాబు ఓటు వేశారు. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో...
రాజ‌కీయాలు

టిడిపికి రాజీ’నామా’

sarath
తెలంగాణ టిడిపిలో కీలక నేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అత్యంత సన్నిహితునిగా పేరున్న ఖమ్మం మాజీ ఎంపి నామా నాగేశ్వరరావు పార్టీకి గుడ్ బై చెప్పారు. పార్టీకి, పొలిట్‌ బ్యూరో సభ్యత్వానికి మంగళవారం రాజీనామా...
రాజ‌కీయాలు

వారికి మీరే బుద్ది చెప్పాలి

sarath
నెల్లూరు: ఆదాల ప్రభాకర్ రెడ్డి ఐదేళ్లు పనులు చేయించుకొని తీరా సీటు ఇచ్చాక పార్టీ ఫిరాయించారని ముఖ్య మంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నెల్లూరు, ఒంగోలులో  జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో...