NewsOrbit

Tag : AP CM Chandrababu Naidu

టాప్ స్టోరీస్

వివిప్యాట్ లెక్కింపుపై రేపు నిర్ణయం!

Siva Prasad
న్యూఢిల్లీ: ఎగ్జిట్ పోల్స్ అంచనాలు బిజిపికి అనుకూలంగా వచ్చిన మీద ప్రతిపక్షాలు ఇవిఎంలకు సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్‌పై వత్తిడి పెంచాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ముందు వివిప్యాట్ స్లిప్పులు లెక్కించాలని, తర్వాతే ఇవిఎంల కౌటింగ్...
రాజ‌కీయాలు

జగన్ విదేశీ పర్యటన వాయిదా!

sharma somaraju
అమరావతి: వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లండన్ పర్యటన వాయిదా పడింది. పోలింగ్ ముగిసిన తరువాత కౌంటింగ్ కు దాదాపు ఐదు వారాలు సమయం ఉండటంతో పోలింగ్ కు ముందు క్షణం...
టాప్ స్టోరీస్

‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

sarath
హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ప్రతి...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
రాజ‌కీయాలు

‘ఆ కోతలు ఏమయ్యాయి?’

sarath
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
రాజ‌కీయాలు

అవినీతిని అరికడతారా..! హతోస్మి

sarath
అమరావతి: అవినీతి తిమింగలాలను వేటాడుతాం అంటూ అవినీతి నిరోధక శాఖ డిజి ఏబి వెంకటేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శనివారం ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘అవినీతి తిమింగలాలను పట్టేస్తానని...
రాజ‌కీయాలు

‘ఉమా నాలుగు వారాలు ఓపిక పట్టు’

sarath
అమరావతి: నాలుగు వారాలు ఓపిక పడితే మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అరాచకాలు బయటపడతాయని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఉమామహేశ్వరరావుపై విజయసాయిరెడ్డి శుక్రవారం ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘మరో నాలుగు వారాలు...
న్యూస్

‘మళ్ళీ తెరపైకి ఏసిబి కేసు’

sarath
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో  విచారణ మే 13 నుంచి ప్రారంభం కానుంది. చంద్రబాబుకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని 2005లో నందమూరి లక్ష్మీపార్వతి ఏసిబికి ఫిర్యాదు చేశారు. అయితే,...
టాప్ స్టోరీస్

‘టిడిపి ప్రత్యర్థి ఎల్‌వి’

sarath
అమరావతి: పోలింగ్‌కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా పోలింగ్‌కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్...
Right Side Videos రాజ‌కీయాలు

‘900 సీట్లు అన్న లోకేష్‌?’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి నారా లోకేష్ కు ప్రసంగాల్లో తప్పులు దొర్లటం సర్వ సాధారణం అయిపోయింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాలు విమర్శలు చేయటానికి ఆస్కారంగా మారుతున్నాయి. ఆయన్ని పప్పుగా...
టాప్ స్టోరీస్

‘సిఎంకు అధికారాలు లేవు’

sarath
  అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
రాజ‌కీయాలు

‘సిఎస్ సమీక్షలు విడ్డూరం’

sarath
అమరావతి: కౌంటింగ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్‌) సమీక్ష నిర్వహించటం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే  ఎన్నికల సంఘం చూసుకోవాలి...
న్యూస్

‘సిఎంకు ఆ నివేదిక పంపాం’

sarath
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...
టాప్ స్టోరీస్

‘బంగారం తరలింపుపై సిఎం నోరు మెదపరే’

sarath
హైదరాబాద్‌: నిత్యం ఎదో ఒక విషయంపై మాటలు చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు టిటిడి బంగారం తరలింపు వ్యవహారంపై ఎందుకు స్పందించటం లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. బుధవారం విజయసాయి రెడ్డి...
న్యూస్

వివిప్యాట్ లెక్కింపుపై రివ్యూ పిటిషన్

sarath
ఢిల్లీ: వివిప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై గతంలో ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని కోరుతూ విపక్షాలు బుధవారం సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. తప్పనిసరిగా 50 శాతం వివిప్యాట్ స్లిప్పులు లెక్కించేలా ఎన్నికల కమిషన్‌ను...
న్యూస్

కౌంటింగ్ ఏర్పాట్లపై సిఎస్ సమీక్ష

sarath
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు  సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
రాజ‌కీయాలు

‘జేసిపై చర్యలేవీ’

sarath
గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు తన రివ్యూలలో కలెక్టర్లను పొగడటం అనుమానాలకు తావిస్తోందని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. గుంటూరులో మంగళవారం కన్నా విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు తనకు సంబంధించిన కలెక్టర్లను పెట్టుకుని ఎన్నికలను మేనేజ్‌ చేస్తున్నారని...
రాజ‌కీయాలు

‘వైసిపిది రాక్షసానందం’

sarath
గుంటూరు: శ్రీవారి బంగారం తరలింపులో బ్యాంకు అధికారుల నిర్లక్ష్యాన్ని టిటిడి బోర్డుకు, ప్రభుత్వానికి ఆపాదించి వైసిపి రాక్షసానందం పొందుతుందని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య విమర్శించారు. గుంటూరులోని టిడిపి కార్యాలయంలో...
టాప్ స్టోరీస్

‘పాలన ఆగకుండా ఆదేశాలివ్వండి’

sarath
అమరావతి: రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడకుండా పరిపాలన కొనసాగేలా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్నికల నియమావళి నెపంతో రాష్ట్రంలో పరిపాలన కుంటుపడకూడదని ఆయన పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో సోమవారం...
రాజ‌కీయాలు

ఆ రెండూ లేకపోతే ఏమయ్యేదో?

sarath
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో  మరోసారి టిడిపినే విజయభేరి మోగిస్తుందనీ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి  కావటం తథ్యమనీ ఆ పార్టీ నేత,ఎంపి జేసి దివాకర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. పసుపు-కుంకుమ, పెన్షన్ పథకాలే టిడిపిని కాపాడతాయని ఆయన అన్నారు....
న్యూస్

‘ఖజానా ఖాళీ చేయటమే అనుభవమా?’

sarath
అమరావతి:40 ఏళ్ల అనుభవమంటే ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయటమా అని విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. దేశంలో ఇంతటి అసమర్ధ పాలన ఇంకెక్కడా లేదని ఆయన విమర్శించారు. ‘ఏప్రిల్ ఫస్ట్ నుంచి 40 వేల కోట్ల...
టాప్ స్టోరీస్

‘నేను పోరాటం ఆపను..ఢీ అంటే ఢీ’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ,పోలవరం పురోగతిపై సమీక్షలు నిర్వహించగా ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించటం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపుతోంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో సమీక్షలు ఎలా నిర్వహిస్తారని ఎన్నికల కమిషన్,...
రాజ‌కీయాలు

చంద్రబాబుపై ఈసి సీరియస్

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సిఆర్‌డిఏ, పోలవరం ప్రాజెక్టు పనుల  పురోగతిపై సమీక్షలు నిర్వహించటాన్ని ఎన్నికల కమిషన్ తప్పుబట్టింది.  చంద్రబాబు ఎన్నికల కోడ్‌ను ఉల్లఘించారని పేర్కొంది. చంద్రబాబు ఎటువంటి సమీక్షలు, వీడియో కాన్ఫెరెన్స్‌లు నిర్వహించకూడదని ఎన్నికల...
రాజ‌కీయాలు

‘పోలవరంపై సమీక్ష.. వైసిపి విమర్శ’

sarath
అమరావతి: జులైలో పోలవరం నుంచి నీటి విడుదలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.  కుడి, ఎడమ ప్రధాన కాల్వ పనులు పూర్తి చేయాలని సూచించారు. చంద్రబాబు బుధవారం పోలవరం పనుల పురోగతిపై...
టాప్ స్టోరీస్

‘స్టాలిన్ ముఖ్యమంత్రి కావాలి’

sarath
చెన్నై: రాష్ట్రానికి డిఎంకె అధ్యక్షుడు స్టాలిన్ వంటి సమర్ధ నాయకత్వం అవసరమనీ, కరుణానిధి వారసుడు స్టాలిన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలనేది తమిళ ప్రజల కోరిక అని చంద్రబాబు అన్నారు. తమిళనాడులో ఎన్నికల ప్రచారానికి వచ్చేసిన చంద్రబాబు...
న్యూస్

‘కేసును సాకుగా చూపిస్తున్న ఈసి’

sarath
ఢిల్లీ: తనపై కేసు ఉండటాన్ని సాకుగా చూపి తనని మాట్లాడకుండా చేసే ప్రయత్నంలో ఎన్నికల కమిషన్ ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు వేమూరు హరి ప్రసాద్ ఆరోపించారు. ఆదివారం ఆయన టిడిపి ఎంపి...
టాప్ స్టోరీస్

‘విజయసాయి నోట పోకిరి డైలాగ్’

sarath
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు ఈవిఎంల పని తీరుపై సందేహం వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి సునీల్ అరోరాతో సమావేశం అవ్వటంపై వైసిపి రాజ్యసభ సభ్యడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా వరుస...
రాజ‌కీయాలు

‘చంద్రబాబు మీటింగ్‌కు మిత్రులు డుమ్మా’

sarath
  అమరావతి: ఈవిఎంలను సాకుగా చూపి ఎన్నికల సంఘంపై తిరుగు బాటు బావుటా ఎగరెయ్యాలనుకున్న చంద్రబాబుకు మిత్ర పక్షాలు కూడా కలిసి రాని పరిస్థితి ఏర్పడిందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు అన్నారు....
టాప్ స్టోరీస్

ఎవరీ వేమూరు హరిప్రసాద్?

Siva Prasad
అమెరికాకు చెందిన కంప్యూటర్ శాస్త్రవేత్త ఆల్డర్‌మాన్‌, నెదర్లాండ్స్‌లో ఇవిఎంల ఉపసంహరణకు ప్రధాన కారకుడైన గోంగ్రిప్‌తో హరిప్రసాద్ అమరావతి: ఎన్నికల ప్రక్రియ పూర్తి అయిన ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కేంద్ర ఎన్నికల కమిషన్‌...
న్యూస్

చంద్రబాబుకు మాజీల లేఖ

sarath
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యం మీద ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, విశ్రాంత ఐఏఎస్ అధికారులు అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు వీరు...
రాజ‌కీయాలు

‘కేంద్ర బలగాలే కాపలా కాయాలి’

sarath
అమరావతి: ఈవిఎంలు భద్రపరిచిన కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసిపి నేత విజయసాయి రెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ ఆరోరాకు...
రాజ‌కీయాలు

‘ఆ ఖర్చు మీరే భరాయించాలి’

sarath
ఢిల్లీ : ఢిల్లీ పర్యటన పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు ఆరోపించారు. రాష్ట్రంలో పోలింగ్‌ నిర్వహణలో లోపాలు, ఈవిఎంల మొరాయింపులపై కేంద్ర ఎన్నికల...
రాజ‌కీయాలు

‘టిడిపి డ్రామా కంపెనీ’

sarath
అమరావతి: రాష్ట్రంలో యథేచ్ఛగా డబ్బుల పంపిణీ జరుగుతుందని బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. బుధవారం కన్నా లక్ష్మీనారాయణ, ఎంపి జివిఎల్‌ నరసింహారావు, పార్టీ అధికార ప్రతినిధి విజయ్‌ బాబు, తదితరులు సచివాలయంలో రాష్ట్ర...
రాజ‌కీయాలు

సచివాలయంలో చంద్రబాబు ధర్నా

sarath
  అమరావతి: అధికారుల బదిలీలు, ఐటి దాడులకు నిరసనగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆందోళనకు దిగారు. సచివాలయంలో రాష్ట్ర ఎన్నిక ప్రధాన అధికారి బ్లాక్ ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలిపారు. కేంద్ర ఎన్నికల...
టాప్ స్టోరీస్

ఈసి తీరుపై సిఈఓకు ఫిర్యాదు

sarath
అమరావతి: ఎన్నికల కమిషన్ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి జికె ద్వివేదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు చంద్రబాబు బుధవారం సచివాలయంలో ద్వివేదీని కలిసి తొమ్మిది పేజీల...
రాజ‌కీయాలు

గతాన్ని మరవని గౌరు

sarath
పాణ్యం: పార్టీ మారిన విషయాన్ని మరచిన నేతలు ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ తడబడుతున్నారు. పాత పార్టీ మూలాలను మరచిపోలేక కొందరు గుర్తులు తప్పు పలుకుతుంటే..మరికొందరు పాత పార్టీకి జై కొడుతున్నారు. ఈ జాబితాలో పాణ్యం...
టాప్ స్టోరీస్

‘అభ్యర్థులు అక్కడ ప్రచారానికి దూరం’

sarath
కుప్పం : ఎన్నికలు వచ్చాయంటే అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తలమునకలవుతారు. నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తూ జనంలో మమేకం అయి ఓట్లు అభ్యర్థిస్తుంటారు. కానీ, ఒక నియోజక వర్గంలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా...
టాప్ స్టోరీస్

‘బిజెపి గెలవటం చారిత్రక అవసరం’

sarath
శ్రీకాళహస్తి: బిజెపి మరోసారి గెలవటం చారిత్రక అవసరమని  ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఆదివారం ఆయన శ్రీకాళహస్తిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగించారు. నాలుగు రోజుల్లో జరగనున్న ఎన్నికల్లో అభివృద్ధి, సంక్షేమం,...
టాప్ స్టోరీస్

‘నన్ను చూసి ఓటెయ్యండి..మీ బాధ్యత నాది’

sarath
పెంటపాడు: రాష్ట్రం దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు గత ఎన్నికల్లో పశ్చిమగోదావరి జిల్లా ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారనీ, జిల్లాలోని అన్ని స్థానాల్లో టిడిపిని ఏకపక్షంగా గెలిపించారనీ ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు....
టాప్ స్టోరీస్

టిడిపి మేనిఫెస్టో

sarath
అమరావతి: పేదరికం లేని ఆరోగ్యదాయక, ఆనందదాయక సమాజమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం టిడిపి మేనిఫెస్టో విడుదల సందర్భంగా మాట్లాడుతూ.. అందరికి బంగారు భవిష్యత్తు కల్పించే భాద్యత తాను తీసుకున్నానని...
టాప్ స్టోరీస్

‘ఆయన పచ్చి అవకాశవాది’

sarath
నరసరావుపేట: ఎన్‌డిఏలోకి చంద్రబాబుకు తలుపులు మూసుకుపోయాయని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధ్యంతం చంద్రబాబుపై విమర్శలు...
న్యూస్

వివిప్యాట్ కేసు ఎనిమిదికి వాయిదా

sarath
ఢిల్లీ: ఈవిఎంలతో పాటు 50 శాతం వివిప్యాట్ యంత్రాల స్లిప్పులను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ జరిపింది. కేంద్ర ఎన్నికల సంఘం దాఖలు చేసిన కౌంటర్‌ అఫడివిట్‌పై పిటిషనర్‌...
సినిమా

ప‌వ‌న్ లేదా పాల్ సీఎం కావాలి….

Siva Prasad
  వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ త‌న `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`తో మార్చి 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు. ఏదైనా మొహ‌మాటం లేకుండా ముఖం మీద చెప్పే రాంగోపాల్ వ‌ర్మ దివంగ‌త నేత ఎన్టీఆర్ రాజ‌కీయ...
రాజ‌కీయాలు

‘సిట్టింగులైతే గెలవలేం’

sarath
అమరావతి: అనంతపురం లోక్ సభ పరిధిలోని సిట్టింగ్ ఎంఎల్ఏ లను మార్చాలని ఎంపి జేసి దివాకర్ రెడ్డి పట్టు పట్టారు. కనీసం ముగ్గురు సిట్టింగులను మారిస్తే తప్ప ఎంపి సీటు గెలవలమని జేసి పేర్కొన్నారు....
సెటైర్ కార్నర్

రిటర్న్ గిఫ్టుల మంత్రిగా తలసాని !

Siva Prasad
(వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్: రిటర్న్ గిఫ్ట్‌లపై తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి వచ్చే గిఫ్టులను లెక్క రాసుకుని రిటర్న్ గిఫ్టులు ఇచ్చే వ్యవహారాలను చూసేందుకు ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ...
న్యూస్

టిడిపిలో చేరిన మాజీ ఎంఎల్‌ఏలు

sarath
అమరావతి,మార్చి 5 : ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు జోరుగా సాగుతున్నాయి. మంగళవారం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. భీమిలి మాజీ ఎమ్మెల్యే కర్రి సీతారాం,...
టాప్ స్టోరీస్

విశాఖ జోన్ సొగసు చూడ తరమా!

Siva Prasad
125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి...
సినిమా

జనవరి 31న చంద్రోదయం ఆడియో

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బయోపిక్ గా తెరకెక్కుతున్న చిత్రం ” చంద్రోదయం ”. పి . వెంకటరమణ దర్శకత్వంలో మోహన శ్రీజ సినిమాస్ & శ్వేతార్క గణపతి ఎంటర్ ప్రైజెస్ సంయుక్తంగా...
న్యూస్ రాజ‌కీయాలు

టిజి వ్యాఖ్యలు సరికాదు :చంద్రబాబు

Siva Prasad
అమరావతి, జనవరి 23:  జనసేన-తెలుగుదేశం పార్టీ కలిసే అవకాశాల మెండుగా ఉన్నాయని రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేశ్  చేసిన వ్యాఖ్యలపై టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ విధానాల గురించి...
సినిమా

మరో చారిత్రక తప్పిదమా?

Siva Prasad
నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ఎన్టీఆర్.. రామారావు ఘన చరిత్ర ఒక పక్క, బాలకృష్ణ-క్రిష్ ల కలయిక మరోపక్క.. ఈ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఎన్టీఆర్ సినిమాలోని మొదటి...