NewsOrbit

Tag : AP CM Chandrababu Naidu

టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

30నుంచి ఎపి అసెంబ్లీ

Siva Prasad
అమరావతి, జనవరి21: ఈనెల 30నుండి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలను నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం ఆయన అధ్యక్షతన అమరావతిలో తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సమావేశ జరిగింది. ఈ సమావేశంలో పలు కీలకమైన...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

రాహుల్ తో సహా కూటమి నేతలతో బాబు భేటీ

sharma somaraju
 ఢిల్లీ, జనవరి 8: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఢిల్లీలోని రాహుల్ నివాసానికి చేరుకున్న సీఎం ఆయనతో సమావేశమయ్యారు. భాజపా...
టాప్ స్టోరీస్

పోలవరంకు రెండు గిన్నీస్‌లు

Siva Prasad
పోలవరం, జనవరి 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు గిన్నిస్ రికార్డులను సాధించింది. ఈ ప్రాజెక్టులో 24 గంటల్లో 32, 315.5 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పోసి ఒక రికార్డు, 24 గంటల్లో గతంలో...
న్యూస్

“సాయం”పైనే తొలి సంతకం

sharma somaraju
అమరావతి, జనవరి 1: నూతన సంవత్సరం తొలి రోజు మంగళవారం సీఎం చంద్రబాబు నాయుడు తొలి సంతకం సీఎంఆర్‌ఏఫ్ ఫైల్‌పై చేశారు. “సమాచార శాఖ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం” వైద్య చికిత్సల సాయం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌లో కొలువుతీరిన హైకోర్టు

sharma somaraju
విజయవాడ, జనవరి 1: విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టిడియం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం వేడుక మంగళవారం నిర్వహించారు. గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ న్యాయమూర్తులచే ప్రమాణ స్వీకారం చేయించారు. హైకోర్టు...
న్యూస్ రాజ‌కీయాలు

నీరు ప్రగతిపై సీఎం సమీక్ష

sarath
అమరావతి, డిసెంబర్ 31: నీరు-ప్రగతి పురోగతిపై సీఎం చంద్రబాబు సోమవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించి 2018లో అద్భుతంగా పనిచేశామని తెలిపారు. అన్ని శాఖలు పురోగతి సాధించాయన్నారు. ప్రతి ఒక్కరికి మైరుగైన సదుపాయాలు కల్పించి, ఇబ్బందులను తొలగించామన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

రివ్యూ సమావేశాలపై విమర్శకు సీఎం సమర్ధన

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29 : సమావేశాల పేరుతో ముఖ్యమంత్రి అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారనీ, వీటికి అంతూపొంతూ ఉండడం లేదనీ ఇటీవల వస్తున్న విమర్శలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఆ విమర్శల గురించి నేరుగా...
టాప్ స్టోరీస్ న్యూస్

అభివృద్ధికి మౌలిక రంగమే కీలకం – బాబు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 29: పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి మూలం మౌలిక రంగమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.  శుక్రవారం ఇంధనం, మౌలిక రంగాలపై శ్వేతపత్రం విడుదల చేసారు. ప్రభుత్వం సాధించిన ప్రతి విజయం,...
న్యూస్

సీఎం క్యాంప్ ఆఫీసులోనే హైకోర్టు

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 28: భవనాలు పూర్తి అయ్యే వరకూ హైకోర్టు సీఎం క్యాంప్ ఆఫీసులోనే కొనసాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శుక్రవారం ఆయన హైకోర్టు ఏర్పాటుపై సమీక్ష జరిపారు. సీఆర్‌డిఏ కమీషనర్, అడ్వకేట్ జనరల్,...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

ఏపీ గురించి సింగపూర్ మంత్రి ఏమన్నాడో తెలుసా!

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 27: ఆంద్రప్రధేశ్ రాజధాని అమరావతిలో భాగస్వాములం అయ్యాం, అమరావతి అభివృద్ధికి మా సహకారం ఎప్పుడూ ఉంటుందని సింగపూర్ విదేశీ వ్యవహరాల మంత్రి వివిఎన్ బాలకృష్ణన్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా...
టాప్ స్టోరీస్ న్యూస్

మూడవ ఫ్రంట్ అంటూనే మోదీతో ములాఖాతా!

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 26 : నిన్నటి వరకూ మూడవ కూటమి అంటూ అటూఇటూ తిరిగిన తెలంగాణా సీఎం కె చంద్రశేఖరరావు నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవడంతో అర్థం ఏమిటని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు...
న్యూస్

సుపరిపాలనపై శ్వేతపత్రం

sharma somaraju
అమరావతి, డిసెంబర్ 24 : వరుస శ్వేతపత్రాలలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  నాయుడు మంగళవారం రెండవ వైట్‌ పేపర్‌ను విడుదల చేశారు. గుడ్ గవర్నెన్స్‌పై రూపొందించిన ఈ శ్వేతపత్రంలో ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి. సుపరిపాలన...
న్యూస్

క్రిస్మస్ వేడుకలకు సర్వం సిద్ధం

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి, డిసెంబరు 24 : రాష్ట్రంలో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు క్రైస్తవ సోదరులు సన్నద్ధమయ్యారు. సోమవారం సాయంత్రం నుంచి చర్చిలలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించనున్నారు....
టాప్ స్టోరీస్

ఎన్నికలకు వేళాయె!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో అన్నిపార్టీల అధినేతలు, నేతలు ఎన్నికల్లో  గెలుపు కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి సిద్దమౌతున్నారు. ఆ మేరకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్...