ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ఢిల్లీ నుండి గన్నవరం బయలుదేరారు. అవసరమైతే ఈ రాత్రి కూడా ఢిల్లీలో బస చేసి కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా మరి...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి జన్ పథ్ 1లోని...
AP CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. గత పర్యటనలకు భిన్నంగా జగన్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గతంలో ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా పీఎం మోడీ, లేకపోతే ఒకరిద్దరు...
అమరావతి: ఏపీ ప్రభుత్వం, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మండిపడ్డారు. దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దరిద్రానికి బ్రాండ్ అంబాసడర్...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్షా సహా ఇతర కేంద్ర మంత్రులను సీఎం జగన్ కలవనున్నారు. ఆ సందర్భంగా విభజన...