YS Jagan: 156 లక్షల ఓట్లు 151 సీట్లు 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీకి ప్రజలు ఇచ్చిన కిరీటం ఇది. ఈ కిరీటాన్ని ఆయన నిలుబెట్టుకున్నారా ? లేదా, ఈ...
CM Jagan: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఏపి జేఏసీ, ఏపి జేఏసీ అమరావతి సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించిన రెండు రోజుల వ్యవధిలోనే ప్రభుత్వం దిగివచ్చినట్లు కనబడుతోంది. ఉద్యోగుల పీఆర్సీపై సీఎం వైఎస్ జగన్ కీలక...
AP CM Jagan: ఏపిలోని జగన్ సర్కార్కు కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఇటీవల గ్రామ పంచాయతీల ఆమోదం, తీర్మానం లేకుండా కేంద్రం నుండి వచ్చిన 15వ ఆర్ధిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం...
AP CM Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి నేడు, రేపు వరద ప్రభావిత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో అపార...
CM Jagan: పట్టణ ప్రాంతాల్లో టిడ్కో గృహ నిర్మాణాలకు గత టీడీపీ హయాంలో లబ్దిదారులు డబ్బులు చెల్లించారు. అత్యాధునిక వసతులతో నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లు ఇక సొంత అవుతాయని లబ్దిదారులు ఎదురుచూస్తున్న తరణంలో ఎన్నికలు...
YS Jagan: ఏపిలోని పలు జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా అపారనష్టం వాటిల్లింది. ప్రధానంగా కడప, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు జిల్లాలో పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణనష్టం...
AP CM Jagan: ఏపిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. దాదాపు అయిదు జిల్లాల్లో తీవ్ర...
Kodali Nani: ఇటీవల వైయస్సార్ ఆసరా ఉత్సవ కార్యక్రమాలు కృష్ణాజిల్లా గొల్లపూడి లో జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి కొడాలి నానితో పాటు మరో మంత్రి పేర్ని నాని.. వసంత కృష్ణ ప్రసాద్ మరికొంతమంది...
Breaking : తాజాగా జరిగిన బాలాపూర్ లడ్డూ వేలంపాటలో చాలా మంది ముఖ్యులు పాల్గొన్నారు. అయితే ఈసారి మర్రి శశాంక్ రెడ్డి 18.90 లక్షలకు బాలాపూర్ లడ్డూను కైవసం చేసుకున్నారు. వేలంపాటలో గెలిచిన అనంతరం...
AP CM Jagan – Megastar Chiru: కరోనా వేవ్ తగ్గుముఖం పట్టడంతో ధియేటర్లు తెరిచేందుకు ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. అయితే ఏపిలో టిక్కెట్ల ధరల సవరణలతో పంపిణీ రంగం చిక్కుల్లో పడింది. దీంతో చాలా...
Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నిరుద్యోగ యువతతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాడు వైసీపీ వాళ్లు...
Flash News: ఈరోజు ఉదయం సచివాలయంలో జరిగిన ఏపీ మంత్రి మండలి సమావేశంలో పలు నిర్ణయాలకు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి మంత్రులంతా హాజరయ్యారు. ఈ...
AP CM YS Jagan : ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వివిధ వర్గాల సంక్షేమ కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు. నాడు – నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను...
పేదల సొంతింటి కల నెరవేరుస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుండి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అన్నారు. తూర్పు...
అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బదన్నపల్లిలో దారుణ హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి ప్రభుత్వం బాసటగా నిలిచింది. ప్రతిపక్ష పార్టీలు నోరు ఎత్తే అవకాశం లేకుండా ప్రభుత్వమే ముందుగా పెద్దఎత్తున ఎక్స్ గ్రేషియా,...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పులివెందులలో 5వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు నేడు శంకుస్థాపన చేశారు. మూడు రోజుల పర్యటనలో బాగంగా కడప జిల్లా పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్...
**దిశా ఘటన జరగడానికి అత్యంత వేగంగా స్పందించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దాన్ని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డారు.. రోజుకో ప్రేమోన్మాదం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న దాన్ని కట్టడి చేయడంలో ఎక్కడున్నావ్...
కరోనా మహమ్మారి కారణంగా అన్ని రంగాల మాదిరిగానే సినీ పరిశ్రమ కూడా తీవ్రంగా దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమ పునరుజ్జీవం కోసం ఏపి ప్రభుత్వం రీస్టార్ట్ ప్యాకేజీ ప్రకటించింది....
ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం కేబినెట్ సమావేశం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కొద్దిసేపటి కింద మంత్రి వర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై చర్చించి కేబినెట్ ఆమోదించనున్నది. ప్రధానంగా పౌర సరఫరాల కార్పోరేషన్ ద్వారా...
విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో 56 బీసీ ఉప కులాల కార్పోరేషన్ పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బీసి సంక్రాంతి పేరుతో పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న...
భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మొట్టమొదటి సారిగా ఏపిలో వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 56 బీసీ ఉప కులాలకు కార్పోరేషన్లను ఏర్పాటు చేసి పాలకవర్గాలను నియమించిన సంగతి తెలిసిందే. జగన్మోహనరెడ్డి అధికారంలోకి...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మంగళవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. దాదాపు గంటకు పైగా సమావేశం కొనసాగింది. ప్రధానంగా వరద సాయం, పోలవరం ప్రాజెక్టు సవరించిన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ అయదు గంటల ప్రాంతంలో దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రాత్రి 9...
గుంటూరు జిల్లా కాజ టోల్ గేటు వద్ద వైసీపీ మహిళా నేత, వడ్డెర కార్పోరేషన్ చైర్ పర్సన్ దేవళ్ల రేవతి చేసిన పెద్ద హంగామా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. టోల్ రుసుము చెల్లించాలని...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంక్షేమ పథకాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న విషయం తెలిసిందే. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ఎన్నికల సమయంలో, పాదయాత్రలో ఇచ్చిన నవరత్న హామీలన్నీ నెరవేరుస్తానని జగన్ వెల్లడించారు....
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామలను ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే నవరత్నాల పేరుతో సంక్షమ పథకాలను అమలు చేస్తుండగా, పాదయాత్ర సమయంలో వివిధ నియోజకవర్గాల్లో హామీ ఇచ్చిన వివిధ...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ వ్యాధి...
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో అంతు చిక్కని వ్యాధి గ్రస్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. విపరీతంగా పెరుగుతున్న బాధితులతో ఏలూరు జిల్లా ఆసుపత్రి పడకలు నిండిపోయాయి. దీంతో ఆసుపత్రికి వస్తున్న బాధితుల...
పోలవరం ప్రాజెక్టు సందర్శన పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేసిందో బయటపెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి. పోలవరం ప్రాజెక్టుపై చర్చ సందర్భంలో సీఎం జగన్ మాట్లాడుతూ చంద్రబాబు...
ఏపి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు మంగళవారం కూడా వాడివేడిగా జరుగుతున్నాయి. టిడ్కో గృహాల అంశాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు అసత్య ఆరోపణలు చేయడంపై సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి తీవ్ర ఆగ్రహం...
నివర్ తుఫాను నేపథ్యంలో అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆదేశించారు. నివర్ తుఫాను నేపథ్యంలో మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో సీఎం జగన్ వీడియో...
(అమరావతి నుండి “న్యూస్ ఆర్బిట్” ప్రతినిధి) తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికకు టిడిపి అభ్యర్థిగా మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి పేరును చంద్రబాబు ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ...
ప్రైవేట్ సంస్థల ఉద్యోగాలలో స్థానికులకే ప్రాధాన్యం ఇవ్వాలి అని హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వర్షాకాల సమావేశాలు రెండొవసారి ప్రారంభం అయినా వేళ, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దుష్యంత్...
దసరా సందర్భంగా పెన్షన్ దారులకు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చంద్రబాబు ప్రభుత్వ హయంలో పెండింగ్ లో పెట్టిన రెండు డీఏలాతో పాటు మొత్తం మూడు డీఏల మంజూరీకి...
(విజయవాడ నుండి న్యూస్ ఆర్బిట్ ప్రతినిధి) విజయవాడ దుర్గగుడి సమీపంలో బుధవారం పెనుప్రమాదం తప్పింది. ఇంద్రకీలాద్రి సమీపంలో కొండచరియలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. కొండమీద మౌన స్వామి ఆలయం వద్ద కొండ చరియలు విరిగి...
అయ్యో ..! జగన్ మూడేళ్లకే పదవి దిగిపోతాడా..? ఏమిటీ..!? 2022 లో ఎన్నికలు తప్పవా..? ఆహా..! టీడీపీ, బీజేపీ అప్పుడే ఎన్నికల మూడ్ లోకి వెళ్లిపోయాయా..?? ఏమో జమిలి ఎన్నికలు రావచ్చు, రాకపోవచ్చు..! కానీ...
తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఆర్థిక వనరుల కోసం గాలిస్తోంది.రాష్ట్ర ఖజానా పరిస్థితి ఎంతగా దిగజారిందంటే సెప్టెంబర్ నెల లో పదవ తేదీ వరకు ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు...
ఏపీ గురించి మాట్లాడాలంటే ఖచ్చితంగా వైఎస్ జగన్ గురించి మాట్లాడాల్సిందే. ఏపీకి వైఎస్ జగన్ ఒక ఐకాన్ అయిపోయారు. 2019 ఎన్నికల్లో ఊహించని మెజారిటీతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలో తిరుగులేని పార్టీగా అవతరించింది....
సిఎం జగన్మోహనరరెడ్డికి ఏదైనా తలనొప్పి అంశం ఉంది అంటే న్యాయ వ్యవస్థ మాత్రమే. సిఎం జగన్మోహనరెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ వివాదాస్పదంగా ఉండటం, అనేక ఆరోపణలు, ప్రతిపక్షాల విమర్శలు తోడై కోర్టులో పిటిషన్...
ఏపీ సీఎం వైఎస్ జగన్ క్యాబినెట్ మార్పు మరోసారి జరిగే అవకాశం ఉన్నట్లు పార్టీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎం అయ్యాక వైఎస్ జగన్ తన క్యాబినెట్ 25...
AP CM YSJagan Flag Hoisting Pictures On Independence Day, YSJagan Flag Hoisting Pictures, India Flag Hoisting Photos of AP CM, YS Jagan Latest Photos. ...
అమరావతికి కావచ్చు.., విశాఖకు కావచ్చు… మొత్తం రాష్ట్రానికే కావచ్చు…! కొత్త పరిశ్రమల విషయంలో హైదరాబాద్ నుండి నిత్యం పోటీ ఉంటుంది. గడిచిన ఐదేళ్లలో కియా, mi వంటి పరిశ్రమలను తీసుకువచ్చి… కొంచెమైనా ఫలితం చూపిన...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఆరంభంలో ఏర్పడిన అడ్డంకులు తొలగిపోయాయి. రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు గానూ సీఎం జగన్ కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద...
పోలీసుల కారణంగా చీరాలలో అనుమానాస్పదంగా మరణించిన కిరణ్ కుటుంబం విషయంలో సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ వహించారు. ఘటన జరిగిన వెంటనే నియోజకవర్గ ఇంచార్జి ఆమంచి కృష్ణమోహన్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్న జగన్...
సీఎం జగన్ మాట నెగ్గింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినట్టు ఏపీకి మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించారు. మండలితో పని లేకుండా సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు పనికిరాదు అంటూ మూడు రాజధానుల...
మొట్టమొదటి సారి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టినా కూడా జగన్ ప్రతిపక్షానికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా రాష్ట్ర పాలనలో తన మార్క్ ను ఏర్పరుచుకుని ముందుకు వెళ్తున్నాడు. రఘురామకృష్ణంరాజు, హైకోర్టు వంటి అడ్డంకులు వచ్చినా కూడా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నెంబర్ 2 అయిన ఎంపీ విజయసాయి రెడ్డి గత కొద్ది కాలంగా పార్టీలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. జగన్ కు మరియు అతనికి...
తిరుమల తిరుపతి దేవస్థానం లో కరోనా వైరస్ భారీగా వ్యాప్తి చెంది ఉంది. ఇప్పటికే 158 మంది దేవస్థానం సిబ్బంది కరోనా బారిన పడ్డారు. తాజాగా పెద్ద జీయర్ స్వామికి కూడా కరోనా పాజిటివ్...