NewsOrbit

Tag : ap cm jagan

న్యూస్

రాజధాని కౌలు డబ్బులు విడుదల

sharma somaraju
అమరావతి: రాజధాని ప్రాంత రైతాంగం ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కౌలు మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రాజధాని ప్రాంతంలో భూములు ఇచ్చిన రైతులకు ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కౌలు మొత్తం...
టాప్ స్టోరీస్

‘ప్రతి నెలా ఒక పథకం’

sharma somaraju
అమరావతి : సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకూ ప్రతి నెలా ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్‌లు, ఎస్‌పిలతో...
టాప్ స్టోరీస్

రాజధానిపై బిజెపి హెచ్చరిక

sharma somaraju
అమరావతి: రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకోదనీ, రాజధాని ప్రాంత రైతులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ,...
న్యూస్

‘ఫీజులు అడిగితే కొడతారా!?’

sharma somaraju
అమరావతి: మీరు చదువుకోండి, ఫీజులు మేము కడతాం అని జగన్మోహనరెడ్డి ప్రచారం చేసుకున్నారనీ, ఇప్పుడు ఫీజులు అడిగితే లాఠీలతో కొడుతున్నారనీ టిడిపి నేత, ఎమ్మెల్సీ నారా లోకేష్ విమర్శించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో ఫీజు...
టాప్ స్టోరీస్

‘పెట్టుబడిదారులకు రెడ్ కార్పెట్’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి ప్రవాసాంధ్రులు ముందుకు రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు.అమెరికా పర్యటనలో ఉన్న సిఎం జగన్ డల్లాస్ వేదికపై ప్రవాసాంధ్రులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇటీవల...
టాప్ స్టోరీస్

‘వారిని ఆదుకోవడమే లక్ష్యం’

sharma somaraju
విజయవాడ: ఆర్థిక సామాజిక రాజకీయ స్వాతంత్ర్యాన్ని పొందలేకపోతున్నవారి కోసం ఉద్యోగాల, కాలేజీ సీట్ల స్థాయిని దాటి నామినేటెడ్ పదవుల్లోనూ, నామినేటెడ్ కాంట్రాక్ట్‌ పనుల్లోనూ కూడా వారికి కోటాను నిర్ణయిస్తూ ఏకంగా చట్టాలు చేశామని ముఖ్యమంత్రి...
న్యూస్

సిఎం జగన్‌కు సిపిఐ రామకృష్ణ లేఖ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల రీటెండరింగ్ ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్‌కు ఆయన బుధవారం లేఖ రాశారు.ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ పనులను...
న్యూస్

‘జలకళ శుభసూచకం’

sharma somaraju
అమరావతి: శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు పూర్తి స్థాయిలో నీటి నిల్వ సామర్ధ్యానికి చేరుకోవడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. దిగువ ప్రాంతాల ఆయకట్టును తడిపేందుకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోందని జగన్...
టాప్ స్టోరీస్

ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే

sharma somaraju
పోలవరం : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం పోలవరం ముంపు ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించారు. కాఫర్‌ డ్యాం కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. గోదావరి వరద ప్రవాహం ముంచెత్తడంతో...
టాప్ స్టోరీస్

స్కోర్ చేసిన టిడిపి

sharma somaraju
అమరావతి: గోదావరి వరదల సహాయక చర్యల విషయంలో అధికారపక్షం మీద ప్రతిపక్షమైన టిడిపి పైచేయి సాధించింది. నిజానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి దేవీపట్నం ప్రాంతంలోని గ్రామాల ముంపు విషయంపై వెంటనే స్పందించారు. గతానికి భిన్నంగా...
న్యూస్

స్టీఫెన్‌ రవీంద్రకు కేంద్రం అనుమతి

sharma somaraju
అమరావతి: తెలంగాణ క్యాడర్ ‌ఐపిఎస్ అధికారి అయిన స్టీఫెన్ రవీంద్ర డిప్యుటేషన్‌పై ఆంధ్రప్రదేశ్‌ వచ్చేందుకు  కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. దీంతో ఏపి ఇంటిలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్ర నియమానికి అడ్డంకులు తొలగిపోయాయి. రెండు...
టాప్ స్టోరీస్

‘ఆస్తులను ధారాదత్తం చేస్తే సహించం’

sharma somaraju
అమరావతి: బందరు పోర్టును తెలంగాణకు అప్పగించే ప్రయత్నాలు తెర వెనుక జరుగుతూనే ఉన్నాయని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం బందరు పోర్టు విషయంపై పత్రికలో వచ్చిన కథనానికి...
న్యూస్

సిఎంకు మరో లేఖ

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్రంలో ఇడబ్ల్యుఎస్ రిజర్వేషన్ అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన బహిరంగ లేఖ రాశారు....
టాప్ స్టోరీస్

‘మద్యం’పై ట్వీట్ వార్

sharma somaraju
అమరావతి: మద్యం అమ్మకాల బాధ్యతను ప్రభుత్వానికే అప్పగిస్తూ చట్టాన్ని తెచ్చామనీ తద్వారా గ్రామాల్లో బెల్టుషాపులు పూర్తిగా మూతపడతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ట్వీట్ చేయగా టిడిపి ఎమ్మెల్సీ నారా లోకేష్ దీనిపై స్పందిస్తూ పొంతన...
న్యూస్

‘తిట్టిపోయడానికి వారికి మైక్’

sharma somaraju
అమరావతి: సిఎం జగన్ కనుసన్నల మేరకే స్పీకర్ సభ నడిపిస్తున్నారు తప్ప సభ్యుల హక్కులను కాపాడటం లేదని ప్రతిపక్ష నేత చంద్రబాబు ఆరోపించారు. సభ నిర్వహణ తీరుపై టిడిపి తమ నిరసనను గురువారం కూడా...
టాప్ స్టోరీస్

న్యాయ కమిషన్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

sharma somaraju
అమరావతి: దేశచరిత్రలో టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ...
టాప్ స్టోరీస్

విద్యుత్ కొనుగోళ్లపై రాద్దాంతం

sharma somaraju
అమరావతి: విద్యుత్ కొనుగోళ్ల అంశానికి సంబంధించి అసెంబ్లీలో శుక్రవారం జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత చంద్రబాబు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలు తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకున్నారు. పిపిఏలపై నిజాలను వక్రీకరిస్తున్నారని చంద్రబాబు ఆరోపిస్తుండగా మూడేళ్ల...
టాప్ స్టోరీస్

‘అయిన వాళ్లకు దోచిపెట్టారు’

sharma somaraju
అమరావతి: సబ్ కాంట్రాక్టుల ముసుగులో టిడిపి ప్రభుత్వం తమకు నచ్చిన వారిని తీసుకువచ్చి పోలవరం ప్రాజెక్టులో నామినేషన్ పద్ధతిలో పనులు ఇచ్చారనీ, అక్కడ పెద్ద ఎత్తున స్కామ్‌లు జరిగాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆరోపించారు....
టాప్ స్టోరీస్

జగన్ ప్రభుత్వానికి షాక్!

sharma somaraju
  అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ నెల 12న గ్రీన్‌కో కంపెనీకి చెందిన మూడు...
న్యూస్

సినీ పరిశ్రమకూ బడ్జెట్ కేటాయించాలి

sharma somaraju
గుంటూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్దికి 500 కోట్ల‌ రూపాయలతో ప్ర‌భుత్వం మౌలిక స‌దుపాయాలు క‌ల్పించాలని కేంద్ర సెన్సార్ బోర్డు మెంబ‌ర్‌, మూవీ ఆర్ట్స్ అసోసియేష‌న్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గౌర‌వాధ్య‌క్షుడు, ద‌ర్శ‌కుడు దిలీప్‌రాజా డిమాండ్...
టాప్ స్టోరీస్

‘కాపు కోటా ఎలా సాధ్యం’

sharma somaraju
అమరావతి:కాపులను మోసం చేయడం వల్లనే మిమ్మల్ని ఆ పక్కన కూర్చొబెట్టారు అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కాపులకు అయిదు శాతం రిజర్వేషన్‌పై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు అడిగిన...
న్యూస్

విఎంఆర్‌డిఏ తొలి చైర్మన్‌గా ద్రోణంరాజు

sharma somaraju
అమరావతి: వైజాగ్ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (విఎంఆర్‌డిఏ) తొలి చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ కార్యదర్శి శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. 2016లో...
రాజ‌కీయాలు

జగన్ వ్యాఖ్యలపై ఆక్షేపణ

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన టిడిపి సంఖ్యాబలాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి చేసిన వ్యాఖ్యలను సిపిఐ జాతీయ నేత కె నారాయణ తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా ఆయన శనివారం స్పందించారు. నిన్నటి ఏపి...
న్యూస్

‘ప్రభుత్వంపై పోరాటం తప్పదు’

sharma somaraju
అమరావతి: జగన్ ప్రభుత్వంపై పోరాటం తప్పనిసరి అనిపిస్తోందని టిడిపి నేత నారా లోకేష్ అన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తుండగా నారా లోకేష్ గుంటూరు రాష్ట్ర పార్టీ కార్యాలయంలో బుధవారం ముఖ్యనేతలతో...
టాప్ స్టోరీస్

టిడిపి ఉక్కిరిబిక్కిరి

sharma somaraju
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు మొదలు కొని టిడిపికి బ్యాడ్ టైమ్ నడుస్తోన్నట్లు ఉంది. వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలోని పార్టీ ఆఫీసుకూ అక్రమ కట్టడమనీ, ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి దీన్ని...
న్యూస్

విశాఖ భూకుంభకోణంపై సిఎంకు బహిరంగ లేఖ

sharma somaraju
అమరావతి: విశాఖ భూకుంభకోణంలో దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోరారు, ఈ మేరకు శనివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి బహిరంగ లేఖ రాశారు. గత ప్రభుత్వ హయాంలోనూ...
టాప్ స్టోరీస్

అవినీతి నిగ్గు తేల్చాల్సిందే!

sharma somaraju
అమరావతి: టిడిపి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని భావిస్తున్న ముఖ్యమంత్రి జ‌గ‌న్మోహనరెడ్డి  నేతృత్వంలోని ప్రభుత్వం వాటిని వెలికితీసేందుకు  కీలక నిర్ణయం తీసుకుంది. అవినీతి, అక్రమాలను వెలికితీసేందుకు ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని రాష్ట్ర...
టాప్ స్టోరీస్

రేషన్ వ్యవస్థకు మంగళం

sharma somaraju
అమరావతి:ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తనదైన మద్ర వేసుకునే క్రమంలో భాగంగా రేషన్ వ్యవస్థలో సమూలమైన మార్పులకు శ్రీకారం చుడుతున్నారు.  అవినీతి తావులేని విధంగా పథకాలు, సంక్షేమ ఫలాలు...
టాప్ స్టోరీస్

తప్పు చేస్తే ఎవరైనా ఉపేక్షించద్దు

sharma somaraju
  అమరావతి: కాల్‌మనీ సెక్స్ రాకెట్ కేసులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసుల్లో ఏ పార్టీ వారున్నా ఉపేక్షించవద్దు, చర్యలు తీసుకోవాలని జగన్ అదేశించారు. ప్రజావేదిక హాలులో...
టాప్ స్టోరీస్

లంచం అనే మాట ఇక వినిపించకూడదు

sharma somaraju
అమరావతి: అవినీతి రహిత, పారదర్శక పాలనే  ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పేర్కొన్నారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో ఏర్పాటు చేసిన రెండు రోజుల కలెక్టర్‌ల సదస్సులో ఆయన మాట్లాడారు. పాలనలో అవినీతి లేని పారదర్శకతే...
Right Side Videos టాప్ స్టోరీస్

ప్రజావేదికపై జగన్ సంచలన నిర్ణయం

sharma somaraju
అమరావతి:ప్రజావేదిక నిర్మాణంపై సిఎం జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ భవనాన్ని కూల్చివేయండి అని జగన్ అధికారులను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదికను నిర్మించారని జగన్ అన్నారు. ఈ రెండు రోజుల సమీక్షా...
Right Side Videos

ఇది ఒక మధుర జ్ఞాపకం

sharma somaraju
అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోది తనపై చూపిన ఆప్యాయత తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకం అని వైసిపి ఎంపి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని మోది ఆప్యాయంగా పిలిచి కరచాలనం చేసిన వీడియోను...
న్యూస్

‘మీ రాక మాకెంతో సంతోషమండి’

sharma somaraju
అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో భేటీ అయ్యారు. ఈ నెల 21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించేందుకు కెసిఆర్ స్వయంగా ఇక్కడకు వచ్చారు. నేడు...
టాప్ స్టోరీస్

‘ఎందుకీ రాద్ధాంతం’

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, టిడిపి అధినేత చంద్రబాబును గన్నవరం విమానాశ్రయంలో సెక్యూరిటీ అధికారులు చేసిన తనిఖీపై ఆ పార్టీ నేతలు సోషల్ మీడియాలో  రాద్దాంతం చేస్తున్నారు. దీనికి ధీటుగా వైసిపి అభిమానులు పోస్టులు...
టాప్ స్టోరీస్

బుజ్జగింపుల పర్వం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి మంత్రివర్గ విస్తరణలో స్థానం లభించకపోవడంతో మనస్థాపానికి గురైన నగరి ఎమ్మెల్యే ఆర్‌కె రోజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలను బుచ్చగించేందుకు వైసిపి నాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి...
న్యూస్

‘అడుక్కోవడం కాదు పోరాడి సాధించాలి’

sharma somaraju
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని ఆడుక్కోవడం కాదు పోరాడి సాధించాలని సిపిఐ జాతీయ నేత నారాయణ అన్నారు. ఢిల్లీలో నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా...
టాప్ స్టోరీస్

ఐదుగురు డిప్యూటీ సిఎంలు!

sharma somaraju
అమరవాతి: వైసిపి ఎల్‌పి సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సంచలన నిర్ణయం ప్రకటించారు. గతంలో ఎన్నడూ జరగని విధంగా కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తన మంత్రి వర్గంలో ఐదు కులాలకు చెందిన వారు...
టాప్ స్టోరీస్

చంద్రబాబుకు ప్రజావేదిక కేటాయిస్తారా!?

Siva Prasad
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మళ్లీ మామూలు గాడిలో పడ్డారు. శాసనసభ ఎన్నికలలో పరాభవం లాంటి పరాజయం తర్వాత టిడిపి భవిష్యత్తు గురించి రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీ నాయకత్వాన్ని...
టాప్ స్టోరీస్

భారీగా ఐఎఎస్‌ల బదిలీ

sharma somaraju
అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే  రాష్ట్ర వ్యాప్తంగా...
టాప్ స్టోరీస్

బెల్ట్ షాపులపై దష్టి

sharma somaraju
అమరావతి: అధికారంలోకి వస్తే మద్యనిషేధం అమలు చేస్తానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దానిపై దృష్టి సారించారు. ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలనీ, కేవలం ఆ శాఖను ఆదాయ...
న్యూస్

సిబిఐకి గేట్లు బార్లా

sharma somaraju
అమరావతి: ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి గత ప్రభుత్వ హయాంలో తీసుకున్న పలు నిర్ణయాలపై సమీక్షలు చేస్తూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అదే క్రమంలో రాష్ట్రంలో సిబిఐ దర్యాప్తునకు ఉన్న అడ్డంకిని తొలగిస్తూ ఉత్తర్వులు...
టాప్ స్టోరీస్

గ్రామ వలంటీర్ల కథేంటి!?

Siva Prasad
అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్బంగా వైఎస్ జగన్ ప్రకటించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు మొదలయింది. గ్రామ వలంటీర్ల నియామకాలకు సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలో ప్రతి 50...
న్యూస్

ఇక దుబారా ఉండదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో గత ప్రభుత్వంలో మాదిరిగా దుబారా ఖర్చులు ఇక ఉండవని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో స్పష్టంగా కనిపించిందని...
న్యూస్

జగన్‌కు వాస్తు అడ్డం!

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయం మొదటి బ్లాక్‌లో వాస్తు లోపాలను అధికారులు గుర్తించారు. వాస్తు లోపాలను సరి చేసేందుకు నూతన ఛాంబర్ నిర్మాణం చేస్తున్నారు. ఆగ్నేయమూలలో ఉన్న సిఎస్ ఛాంబర్‌ను మరో చోటకు మారుస్తున్నారు. పాత...