“హాథ్..! మా రాష్ట్ర నీటి వాటాని లాక్కోవడానికి జగన్ ఎవరు..? మా వాటా మాకు రాకుండా చేయడానికే జీవో 203 తెచ్చారు. ఎలాగైనా అడ్డుకుంటాం. కోర్టుకి వెళ్తాము, కేంద్రానికి పిర్యాదు చేస్తాం. అది ముమ్మాటికీ...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి భేటీ అయ్యారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఈ నెల 11న హైదరాబాద్ వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్...