సచివాలయ భవనాల పనులకు శ్రీకారం
అమరావతి, డిసెంబరు27: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని పాలనా నగర నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. పరిపాలనా నగరంలోని అత్యంత కీలకమైన సచివాలయ భవనాలకు ర్యాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు...