మనుషులకు అన్నిటికంటే ముఖ్యమైనది ఆరోగ్యమే. ప్రాణాపాయ స్థితిలో తమను కాపాడే సాయం కోసమే ప్రతి ప్రాణము ఎదురు చూస్తుంటుంది. రాష్ట్రంలో 108 సర్వీస్ అటువంటిదే. ఎక్కడ, ఎప్పుడు, ఏ ప్రమాదం జరిగిన నిమిషాల వ్యవధిలో...
ఒక పక్క ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలుతో ప్రజారంజకంగా పరిపాలన సాగిస్తున్నా, మరో పక్క ప్రభుత్వం తీసుకుంటున్న పలు నిర్ణయాలను హైకోర్టు తప్పు పడుతూ మొట్టికాయలు వేస్తున్న...
సంసద్ రత్న అవార్డు-2020 కి ఎంపికైన శ్రీకాకుళం ఎం పీ టీడీపీ యువనేత కింజరాపు రామ్మోహన నాయుడుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రశంసలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అవార్డుకు ఎంపిక...
సీఎం జగన్ తోలి లక్ష్యం అవినీతి నిర్ములన… మలి లక్ష్యం కూడా అవినీతి నిర్మూలన…! ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయి. ప్రతీ విభాగంలోనూ ముందు, వెనుకా అవినీతి వ్యవహారాలను తవ్వుతూ తమకు ఆ...
ఆపత్కాలంలోనే నాయకుడి, పాలకుడి దక్షత తెలిసి వస్తుంది అంటారు. కరోనా కాలం కూడా అటువంటిదే. దేశాన మోడీకి, అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు పరీక్ష పెట్టింది. తొలినాళ్లలో బాగా పోరాడి అదుపు చేసి, గెలిచిన నాయకులు...
అచ్చెన్నాయుడు… ప్రభాకర్ రెడ్డి… నారా లోకేష్.. చివరిగా చంద్రబాబు… ఇవన్నీ జగన్ కి రాజకీయ టార్గెట్లు. ఫిక్స్ చేసుకుంటూ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. అది సరే…! కానీ జగన్ సన్నిహితుల కళ్ళు, చెవులు ఇప్పుడు...
గడచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైకాపా అఖండ మెజార్టీతో విజయం సాధించగా ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్నారు. తొలి ఏడాదిలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై...
జగన్ అపాయింట్మెంట్ దొరకదు..! జగన్ అంటే మూడ్ ని బట్టి ప్రవర్తిస్తుంటారు…! జగన్ ఏకఛత్రాధిపత్యం ఎక్కువయ్యింది…! జగన్ ఎమ్మెల్యేలకు దొరకడం లేదు…! ఇవీ జగన్ గురించి సొంత పార్టీలో వినిపించే మాటలు. ప్రభుత్వం ఏర్పాటు...
అమరావతి : ఏపీలో అధికార పార్టీ ఎంపీ రఘు రామకృష్ణంరాజు అసమ్మతి రాగం ఆ పార్టీ నేతలకు మేలు చేసినట్లు అయింది. రాజు గారి అసమ్మతి ఏమిటి.. ఆ పార్టీ నాయకులకు మేలు చేయడం...
అమరావతి : రాష్ట్రంలో ఒక వైవు కరోనా వైరస్ ప్రభావం, మరో వైపు అంతంత మాత్రంగా ఆర్ధిక పరిస్థితి ఉన్నా ముఖ్య మంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మానిఫెస్టోలో ప్రకటించిన నవరత్న హామీలన్నీ...
నిమ్మగడ్డ రమేష్..! నాలుగు నెలల కిందటి వరకు పెద్దగా ఎవరికీ తెలియని వ్యక్తి.., మూడు నెలల కిందట ఆకస్మికంగా తెరపైకి వచ్చిన వ్యక్తి…! సీఎం జగన్ కి మింగుడు పడని వ్యక్తి, చంద్రబాబు బృందానికి...
అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రానైట్ గనులపై తనిఖీలు…! మూడు జిల్లాల అధికారు.., పన్నెండు బృందాలు, విపరీత తనిఖీలు…!! నాలుగు నెలల పాటు అన్ని లెక్కలు తీసి రూ. 2100 కోట్లు ఫైన్ వేశారు…!! వహ్వా...
అమరావతి : పెట్రో ధరల పెంపుదలపై కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు.. నోరు మెదపక పోవడాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తప్పు పట్టారు. ప్రధాన మంత్రి మోడీ అంటే...
వైకాపా అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్న ఆశయంతో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శప్రాయంగా నిర్వహిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు....
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కష్ట కాలంలో కూడా సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధిని గాలికి వదిలేశారని విమర్శలు...
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అధికార పార్టీ నేతలే ఇసుక దందాలు నిర్వహించి భారీగా దోపిడీకి పాల్పడ్డారని నాడు జగన్మోహన్ రెడ్డితో పాటు వైకాపా నేతలు విమర్శించారు. ఉచిత ఇసుక అంటూనే పెద్ద ఎత్తున టీడీపీ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో త్వరలో ఖాళీ అవ్వనున్న రెండు మంత్రి పదవుల స్థానంలో ఎవరు భర్తీ అవుతారనే దానిపై జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. రాజ్యసభ ఎన్నికలు పూర్తి కావడంతో ఇప్పుడు అందరి దృష్టి...
సీఎం జగన్ ప్లాన్ మార్చారు…! పాత వ్యూహాన్ని వీడి, కొత్త వ్యూహాన్ని సిద్ధం చేసారు. ఒకరకంగా ఓపిక అనే పాఠం నేర్చుకున్నారు. నిపుణుల సలహాలు విన్నారో, తనే ఆలోచన చేశారో, ఓపిక నేర్చుకున్నారో… కారణం...
కరోనా… మూడు నెలల కిందట ఈ పేరంటే మనకు అతిధి… రెండు నెలల కిందట మనకు భయం… నెల రోజుల కిందట అప్రమత్తం… ప్రస్తుతం ఆందోళనకరం… వచ్చే నెల నాటికి సహజీవనంగా మారినా ఆశ్చర్యం...
కల్నల్ సంతోష్… ఇప్పుడు దేశ ముద్దు బిడ్డ. తెలంగాణ గడ్డకి జాతీయ పతాక వన్నె తెచ్చిన వీరుడు. దేశ ఆపత్కాల సమయంలో వీరమరణం పొంది అమరుడయ్యారు. ఆయన త్యాగం, మరణం దేశం యావత్తు స్మరించుకుంటుంది....
అసెంబ్లీలో 15 బిల్లులు ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేసారు…?? అసెంబ్లీలో రాజధాని వికేంద్రీకరణ బిల్లుని మళ్ళీ ఆమోదించేసారు. మరి మండలిలో ఏం చేశారు..? అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుని ఒకే చేసేసారు. మరి మండలిలో...
శాసనమండలిలో బలం టీడీపీదే. నిర్మొహమాటంగా చెప్పే సమాధానం ఇది. కానీ… రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయమై తెలుగుదేశం పార్టీ పట్టు వీడడం లేదు.., వైసిపి బెట్టు వీడడం లేదు. ఈ కీలకమైన బిల్లు నాలుగు...
టీడీపీ అధినేత చంద్రబాబు, అయన కుమారుడు లోకేష్ లపై తరచూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని కొద్ది రోజులుగా సైలెంట్ అయ్యారని మాట వినిపిస్తోంది. తరచూ...
ఒక ఎంపీ ఏంటి..?? జగన్ పై తిరుగుబాటు చేయడం ఏంటి…? బలీయమైన పార్టీపై ఈ వ్యాఖ్యలేమిటి…? ఎమ్మెల్యేలపై ఈ సవాళ్లు ఏమిటి…? అసలు ఈ రాజకీయం ఏంటి…? ఆయన వ్యూహం, ఉద్దేశం ఏమిటి…?? ఇవే...
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఊహించని పరిణామం చోటుచేసుకున్నది. మండలి రద్దు అయిపోయిందని జగన్ ప్రభుత్వం భావిస్తున్న తరుణంలో అనూహ్యంగా ఎమ్మెల్సీ ఉప ఎన్నిక తెరపైకి వచ్చింది. అమరావతి రాజధాని ఉద్యమం జరుగుతున్న సమయంలో...
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ త్వరలో కేంద్ర మంత్రి వర్గాన్ని విస్తరించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏపి నుండి ఎవరికి ఛాన్స్ దక్కనుందనే ఊహాగానాలు మొదలు అయ్యాయి. కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే...
ఈఎస్ఐ అవినీతి కేసులో ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత అచ్చెన్నాయుడు అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇది కక్షసాధింపు చర్యల్లో భాగమని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. బీసీలపై దాడిగా ఆయన అభివర్ణిస్తున్నారు. ఈ...
అచ్చెన్న జైలుకి వెళ్లారు…, ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లారు..! తర్వాత ఎవరనేది న్యూస్ ఆర్బిట్ ఇది వరకే ఓ కథనంలో చెప్పింది. లోకేష్ ని ఎలా, ఎప్పుడు ఫిక్స్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు కీలకమైన అంశం....
ఫలితాల్లో ఉత్తీర్ణత తగ్గి ఉండొచ్చు గాక…, ప్రభుత్వ కళాశాలల్లో కూడా ఉత్తీర్ణత పడిపోవచ్చు గాక.., గత ఏడాదితో పోలిస్తే 9 శాతం తగ్గి ఉండొచ్చు గాక…! ఇవన్నీ చదువులు తగ్గాయి అనే ఆందోళన కంటే...
టీడీఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయం నిన్నటి నుండి రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ అరెస్టు ద్వారా సీఎం జగన్ ఎటువంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటున్నారు…? మాజీల్లో మరి కొందరిపై కూడా...
రచ్చబండ అంటే నాటి సీఎం దివంగత వైఎస్సార్ గుర్తొస్తారు… ప్రజాపథం అంటే మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గుర్తొస్తారు. జన్మభూమి అంటే చంద్రబాబు గుర్తొస్తారు..!! మరి సీఎం జగన్…??? ఆయనకి అంటూ ఒక...
శిద్దా పెత్తనం చెలాయించడాన్ని ఇప్పుడు ప్రకాశం జిల్లాలో నియోజకవర్గాలు ఏవీ ఖాళీగా లేవు…! కుమారుడికి ఆధిపత్యం ఇవ్వడానికి దర్శి, మార్కాపురం, ఒంగోలు ఏవీ ఖాళీగా లేవు…! నామినేటెడ్ పదవి ఇస్తామని ఏమి హామీ దక్కలేదు…!...
మొన్న శిద్దా హనుమంతరావు…, సూర్యప్రకాసరావులు… నిన్న కరణం బలరాం…, నేను శిద్దా రాఘవరావులు… వీళ్ళందరూ ప్రకాశం జిల్లా నాయకులు, వైసీపీకి ఆకర్షితులై జగన్ వెంట చేరుతున్నారు అనేది బయటకు తెలిసిన సత్యం. ఈ సత్యం...
తెలుగుదేశం పార్టీలో చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదట..! ఏమో నిజమే కావచ్చు…!! ఏడాదిలో జగన్ పరిపాలన అద్భుతంగా ఉందట..! ఏమో ఇది నిజమే కావచ్చు…!! టీడీపీలోని మరో పది ఎమ్మెల్యేలు వైసీపీలోకి చేరుకోవచ్చట..! ఏమో...
అమరావతి : తెలుగు చిత్ర పరిశ్రమ విశాఖకు రానున్నదా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో విశాఖను పరిపాలనా రాజధానితో పాటు సినీ రాజధానిగా అభివృద్ధి చేయాలని ఉన్నదా? తెలుగు సినీ రంగ ప్రముఖులు...
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రముఖ నటుడు మోహన్ బాబు మద్య గ్యాప్ పెరిగిందా?, సీఎం జగన్ పై అయన అసంతృప్తిగా ఉన్నారా?, వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన రాజకీయాల నుండి దూరంగా...
అమరావతి : ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు కలేసే ముహూర్తం ఖరారైందట. ఈ నెల 9 వ తేదీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ అపాయింట్మెంట్ లభించినట్లు సినీ...
అమరావతి : రాష్ట్రంలో ఏ ఇతర రాజకీయ పార్టీలతో పొత్తు లేకుండా అనూహ్య మెజారిటీతో అధికారాన్ని హస్తం గతం చేసుకున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్ది నేడు ఉన్న తలనొప్పులతో పాటు కొత్త...
కేంద్రం నుండి రాష్ట్రాలకు రావలసిన జీఎస్టీ వాటాను విడుదల చేసారు. అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కలిపి రూ. 36,400 ని ఆయన ఖాతాల్లో వేసారు. దీనిలో భాగంగా ఏపీ వాటాగా రూ....
అమరావతి : రాష్ట్రంలో వైఎస్ జగన్ సర్కారుకు వ్యతిరేకంగా హైకోర్టులో దాఖలు అవుతున్న పిటీషన్ల పరంపర కొనసాగుతోంది. ప్రభుత్వం మంచి ఆలోచనతో తీసుకుంటున్న పలు నిర్ణయాలు సైతం న్యాయ సమీక్షకు వెళుతుండటం తలనొప్పిగా మారుతున్నది....
అమరావతి : వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా ఓ కీలక నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపిల గెలుపుతో సంచలన విజయం నమోదు...
ప్రతి నాయకుడికి మంచీ ఉంటుంది.. చెడూ ఉంటుంది..! మంచిని త్వరగా మర్చిపోయి, చెడుని దీర్ఘకాలం గుర్తుంచుకునేదే లోకం…! అందులోకి రాజకీయ లోకంలో చెడు అనే ముద్ర అసలు రాకూడదు, వ్యక్తిగతంగా కానీ, పాలనాపరంగా కానీ...
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలం పొడిగింపు విషయంలో జగన్ ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నీలం సాహ్ని పదవీ కాలాన్ని కేంద్రం మరో...
అక్షరమంటే దిక్కు .., దిక్సూచి… లక్ష్యం… ఉండాలి. అవి సదుద్దేశంతో ఉండాలి. అవి లేకపోతేనే “దిక్కులేని అక్షరాలు” అంటుంటారు. తెలుగునాట ఆ దిక్కులేని అక్షరాలకు ఆజ్యం పోసింది ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మాత్రమే.దిక్కు అంటే ఇక్కడ...
రాజకీయాలలో శాశ్విత మిత్రులు, శాశ్విత శత్రువులు ఉండరనేది నానుడి. ఇది అందరికీ తెలిసిందే. గతంలో మాదిరి సిద్ధాంతకర పార్టీలు లేవు, అటువంటి రాజకీయ నాయకులు లేరు. ఒక పార్టీ నుండి గెలిచి మరొక పార్టీలో...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు మనీ, మద్యం పంపిణీ లేని స్థానిక సంస్థల ఎన్నికలు చూడబోతున్నారు. ఇలా ఎన్నికలు జరిగితే స్థానిక నేతలకూ హాపీయే. ఎన్నికల్లో గెలవడానికి...
ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ కీలక భేటి జరిగింది. వీరి మధ్య చర్చలపై అంశాలు బయటకు రాలేదు...
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
అమరావతి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు కర్నూలులో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ‘డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు’ మూడో దశ కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు నాడు-నేడు కార్యక్రమంలో...