జీఐఎస్ సక్సెస్ తో వైసీపీ విజయోత్సవ సంబరాలకు ప్లాన్ .. ఎలా అంటే ..?
దార్శనిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆధ్వర్యంలో రీసెంట్ గా విశాఖలో నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్) విజయవంతం అయ్యింది. సిఎం జగన్ నేతృత్వంలో ఏపి అద్భుతమైన అభివృద్ధికి బాటలు పడుతున్నాయి. సుస్థిర ఆర్థికాభివృద్ధి,...