NewsOrbit

Tag : AP Congress

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఏపీ ఆంధ్రరత్న భవన్ వద్ద ఉద్రిక్తత.. చలో సెక్రటేరియట్ భగ్నం ..భైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న షర్మిల

sharma somaraju
YS Sharmila: మెగా డీఎస్సీ ప్రకటించాలనే డిమాండ్ తో కాంగ్రెస్ పార్టీ చలో సెక్రటేరియట్ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సహా నేతలను పోలీసులు పార్టీ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YCP MP Vijaya Sai Reddy: కాంగ్రెస్ పార్టీపై వైసీపీ ఎంపీ విజయసాయి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
YCP MP Vijaya Sai Reddy: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ షర్మిల ఎంట్రీ ఇచ్చి పీసీసీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. పీసీసీ పగ్గాలు చేపట్టింది మొదలు అధికార వైసీపీని, సోదరుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: రేపటి నుండి వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన .. షెడ్యుల్ ఇలా

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమితులైన వైఎస్ షర్మిల జిల్లాల పర్యటనకు సిద్దమైయ్యారు. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు రాష్ట్ర పర్యటన చేయనున్నారు. రేపటి నుండి తొమ్మిది రోజుల పాటు 26...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Sajjala Vs YS Sharmila: షర్మిలకు సజ్జల సూటి ప్రశ్నలు

sharma somaraju
Sajjala Vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా బాధ్యతలు స్వీకరించిన వైఎస్ షర్మిల జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ తరపున ఆ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: అన్నా- చెల్లి, మరిది – వదిన – ఏపీలో ఆసక్తికర రాజకీయ పరిణామం

sharma somaraju
AP Politics: ఆంధ్రప్రదేశ్ లోని నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు రెండు కుటుంబాల చేతిలో ఉన్నాయి. ఈ తరహా రాజకీయ పరిస్థితులు దేశంలో ఏ రాష్ట్రంలో లేవని చెప్పవచ్చు. వైసీపీ అధినేత గా సీఎం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: ఏపీలో వైఎస్ షర్మిల ఆపరేషన్ స్టార్ట్స్ .. రేపే పీసీసీ బాధ్యతల స్వీకరణ .. వెంటనే ఆ ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు చేరిక..?

sharma somaraju
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వాతావరణం ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2014, 2019 ఎన్నికల్లో అసలు బోణి కొట్టలేదు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల .. కీలక ప్రకటన విడుదల చేసిన ఏఐసీసీ

sharma somaraju
YS Sharmila: అందరూ ఊహించినట్లుగానే వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమితులైయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు నిన్న రాజీనామా చేయడంతో షర్మిల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Breaking: పీసీసీ చీఫ్ పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా .. షర్మిలకు లైన్ క్లీయర్

sharma somaraju
Breaking: ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్ష పదవికి గిడుగు రుద్రరాజు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. ఈరోజో రేపో కొత్త పీసీసీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తొంది....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP Politics: ఏపీలో పొత్తులపై క్లారిటీ ఇచ్చేసిన కాంగ్రెస్ .. ఆ నాలుగు పార్టీలకు వ్యతిరేకమే..

sharma somaraju
AP Politics: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఏపీలో పొత్తులపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్యం ఠాకూర్ స్పష్టత ఇచ్చారు. ఇవేళ...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ బిగ్ స్టోరీ

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల .. ఏపీలో ఏ పార్టీకి ప్లస్..? ఏ పార్టీకి మైనస్ ..?

sharma somaraju
YS Sharmila: ఒక నాడు జగనన్న వదిలిన బాణం (వైఎస్ షర్మిల) ఇప్పుడు సోనియమ్మ అమ్ములపొదిలో చేరింది. ఏపీలో కాంగ్రెస్ పార్టీని  నామరూపాలు లేకుండా చేసిన జగన్ పార్టీ వైఎస్ఆర్ సీపీని దెబ్బతీయడానికి అదే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ లోకి షర్మిల .. వైసీపీ నేతలు పెద్దిరెడ్డి, వైవీ కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YS Sharmila: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైఎస్ షర్మిల ఇవేళ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. తెలంగాణలో ప్రారంభించిన వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల

sharma somaraju
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ పార్టీ విలీనం అయ్యింది. ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆమెకు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఇడుపులపాయ వేదికగా కీలక ప్రకటన చేసిన వైఎస్ షర్మిల .. తెలంగాణ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YS Sharmila: కాంగ్రెస్ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్దమని వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పెద్దలను కలిసేందుకు బుధవారం ఢిల్లీ వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల వెంట నడిచే మొదటి ఎమ్మెల్యే రెడీ అయ్యారు(గా)..!

sharma somaraju
YS Sharmila: ఏపీ రాజకీయాల్లోకి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వస్తున్నట్లుగా గత కొద్ది కాలంగా ప్రచారం జరుగుతోంది. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: వైఎస్ షర్మిల ఏపీలో రాజకీయ రంగ ప్రవేశంపై పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు కీలక వ్యాఖ్యలు

sharma somaraju
YS Sharmila: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్ర వైఎస్ షర్మిల తన పార్టీని  కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేందుకు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు...
5th ఎస్టేట్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP News: యాక్టివ్ అవ్వనున్న మాజీ సీఎం..! త్వరలో ఇంపార్టెంట్ మీటింగ్..?

Srinivas Manem
AP News: ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పని చేసిన ఆ నేత ఇకపై రాజకీయంగా యాక్టివ్ కావాలని యోచిస్తున్నారు. ఆయనకు ఇంకా వయసు అయిపోలేదు.. ఆయనకు రాజకీయలంటే ఆసక్తి కోల్పోలేదు.. ఆయనకు ఏమీ ఆంధ్రప్రదేశ్...
న్యూస్

ఏపీ కాంగ్రెస్ చీఫ్ శైలజానాథ్ లెక్కలేమిటో ఆయనకే తెలియాలి!

Yandamuri
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకుగా ఉన్న దళితులు ఎప్పటికైనా తమ వైపే వస్తారని కాంగ్రెస్ కలలు కంటోంది. దళితుల ఓట్లన్నీ మావే అని కాంగ్రెస్ ఏపీ చీఫ్ శైలజానాథ్ ఇటీవల చెప్పటం ఇందుకు...
Featured రాజ‌కీయాలు

ఏపీలో కొత్త రాజకీయ సంచలనం..! త్వరలో రంగంలోకి మాజీ సీఎం…!!

Srinivas Manem
సంక్షేమ పథకాలను వరుసగా ఇచ్చేస్తూ… ప్రత్యర్థులను పలుచన చేసేస్తూ… వైసీపీ భవిష్యత్తుకు బాటలు వేసుకుంటుంది..! వైసీపీ తప్పులను వర్ణిస్తూ… ఆ నొప్పులను భరిస్తూ … తామే గొప్ప అని చెప్పుకుంటూ… టీడీపీ భవిష్యత్తుపై అనేక...
రాజ‌కీయాలు

సీఎం నవ్యాంధ్ర ద్రోహిగా మిగిలిపోతారు

Mahesh
అమరావతి: రాజకీయ,వ్యక్తిగత కక్షతో సీఎం వైఎస్ జగన్ అమరావతి గొంతునులిమేస్తున్నాడని ఏపీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ ఆరోపించారు. రాజధాని అభివృద్ధి కోసం అమరావతి రైతులు భూములు ఇచ్చారని, జగన్ రాజధాని...
టాప్ స్టోరీస్

‘తెలుగు చిత్ర‌పరిశ్రమను బాయ్ కాట్ చేయండి’

Mahesh
అమరావతి: రాజధానిని అమరావతి నుంచి తరలించొద్దంటూ రైతులు, ‌మహిళలు ఆందోళన చేస్తుంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నోరు మెదపడం లేదని ఏపీసీసీ ఉపాధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మండిపడ్డారు. అమరావతిలో శుక్రవారం మహిళలపై పోలీసుల...
టాప్ స్టోరీస్

రాజధానిపై కాంగ్రెస్ అధిష్టానం మాట్లాడదా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపిలో జాతీయ పార్టీ కాంగ్రెస్‌ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నది. ఆ పార్టీకి నాయకత్వ లేమి స్పష్టంగా కనబడుతున్నది. రాజధాని తరలింపు అంశంపై అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున...
రాజ‌కీయాలు

హస్తంకు హ్యాండ్ ఇచ్చి కారెక్కనున్న అజర్ ?

sharma somaraju
హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షుడుగా ఎన్నికైన టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజారుద్దీన్ టిఆర్ఎస్‌ పార్టీలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. హెచ్‌సిఎ ఎన్నికల్లో గెలిచిన అజర్ ప్యానల్...
రాజ‌కీయాలు

పిసిసి చీఫ్ పదవికి రఘువీరా రాజీనామా

sharma somaraju
అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ రాహుల్ గాంధీ చూపిన దారిలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. ముందుగా ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన...
రాజ‌కీయాలు

‘వివిప్యాట్‌లు ఎందుకు?’

sarath
కడప: కేంద్ర ఎన్నికల కమిషన్ తానా అంటే బిజెపి,వైసిపి పార్టీలు తందానా అని వంతపాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి వ్యాఖ్యానించారు. తులసిరెడ్డి బుధవారం కడప జిల్లా వేంపల్లెలో ఏర్పాటు చేసిన...
రాజ‌కీయాలు

‘ఎన్నికల సంఘం క్షమాపణ చెప్పాలి’

sarath
అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ ఘోర వైఫల్యం చెందిందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి విమర్శించారు. ఈవిఎంలతో ఓటర్లు ఇబ్బంది పడ్డారని రఘువీరా రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈవిఎంల నిర్వహణ...
న్యూస్

‘నిబంధనలు కఠినం’

sarath
అమరావతి: ఎన్నికల నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామనీ, నియోజకవర్గాలకు సంబంధంలేని వ్యక్తులు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోవాలనీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార పర్వం ముగియటంతో ద్వివేది...
టాప్ స్టోరీస్

అనకాపల్లి ప్రజలు ఆదరించేదెవరినో ?

sharma somaraju
అనకాపల్లి, ఏప్రిల్ 2 : విశాఖ జిల్లా అనకాపల్లి పార్లమెంటరీ సీటు బరిలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తలబడుతున్నారు. ఈ పార్లమెంటరీ సీటును మాజీ ఎంపి కొణతాల రామకృష్ణకు కేటాయించాలన్న ఉద్దేశంతో చివరి...
రాజ‌కీయాలు

ఏపి కాంగ్రెస్‌లో నిరసన సెగ

sarath
విజయవాడ: రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో కాంగ్రెస్ పార్టీకి ఆదరణ తగ్గింది. అప్పటి ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఉంటే తమ రాజకీయ భవిష్యత్తు సంకోచంలో పడుతుందని భావించిన...
టాప్ స్టోరీస్ న్యూస్

‘మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా’

sharma somaraju
నెల్లూరు, ఫిబ్రవరి 24: మార్చి రెండవ వారంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు....
టాప్ స్టోరీస్ న్యూస్

హోదాపై మాట నిలబెట్టుకుంటాం: రాహుల్

sarath
కాంగ్రెస్‌ ప్రత్యేక హోదా భరోసా యాత్రలో భాగంగా తిరుపతిలోని తారకరామ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పాల్గొని ప్రసంగించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై బిజెపి మాట తప్పిందని...
న్యూస్

కాలినడకన తిరుమలకు రాహుల్

sarath
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కాలినడక బయల్దేరారు. ఈ ఉదయం తిరుపతి విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్‌కు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి అలిపిరి చేరుకుని కాలినడకన...