ఏపి కాంగ్రెస్ మేనిఫెస్టో
విజయవాడ: పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. వంద శాతం కేంద్రం నిధులతో పోలవరం పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను పార్టీ నేతలతో...