AP CRDA: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులను ఏపి సీఆర్ డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్లు చెల్లించారు. కౌలు చెల్లింపు జాప్యం పై...
Amaravathi Farmers: అమరావతి ప్రాంతంలో రాజధాని నిర్మాణానికి 30 వేల ఎకరాలకు పైగా భూములను రైతులు ప్రభుత్వానికి అప్పగించిన సంగతి తెలిసిందే. భూములను ఇచ్చిన సమయంలో ఏపీ సీఆర్డీఏతో రైతులు ఒప్పందాలు చేసుకున్నారు. ప్రభుత్వం...
AP CRDA: అమరావతి రాజధాని అంశంపై ఇటీవల హైకోర్టు కీలక తీర్పు వెలువడించిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో రైతులతో సీఆర్డీఏ చేసుకున్న ఒప్పందాలను అమలు చేయాల్సిందేనని హైకోర్టు పేర్కొంది. ఈ నేపథ్యంలో...
AP Capital Issue: ఏపి మూడు రాజధానుల అంశంపై హైకోర్టు నిన్న కీలక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పుపై భిన్నవాదనలు వినబడుతున్నాయి. వైసీపీ మినహా ఇతర రాజకీయ పక్షాలు హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాయి....
YS Jagan: అమరావతి రాజధానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ అందరికీ తెలిసిందే. ఏపీ హైకోర్టు..అమరావతి రాజధానికి సంబంధించి కీలక తీర్పు ఇచ్చింది. అయితే మూడు రాజధానుల నిర్ణయానికే కట్టుబడి ఉన్న ప్రభుత్వం వద్ద ఇప్పుడు ఉన్న...
CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై సీఆర్డీఏకు 28 మంది కస్టమర్ లు లీగల్ నోటీసులు పంపించారు. 2021 నాటికి ప్లాట్లు అందజేయాలన్న నిబంధన ఉన్నా గడువు తీరినా ప్లాట్లు అప్పగించకపోవడంతో తాము చెల్లించిన పది శాతం...
Jagananna Smart Township: అల్పాదాయ వర్గాల వారు రాజధాని ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకోవడం అంటే ఒక కలే. అయితే ఆ కల సాకారం చేసుకునేలా జగన్మోహనరెడ్డి సర్కార్ జగనన్న స్మార్ట్ సిటీ...