(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఎల్వీ సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ వ్యవహారం మత రాజకీయంతో వివాదాస్పదంగా మారుతోంది. ఎల్వీని జగన్ ప్రభుత్వం బదిలీ చేసిన వెంటనే పూర్వ ప్రధాన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్చార్జి సిఎస్గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఆకస్మిక బదిలీ జరిగిన తీరుపై వివిధ రాజకీయ ఆక్షేపణ వ్యక్తం చేస్తుండగా పలు క్రైస్తవ సంఘాల నేతలు మాత్రం హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు....
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రహ్మణ్యంపై జరిగిన బదిలీ వేటు లో నూతన కోణం ఉన్నట్లుగా బిజెపి నేతగా మారిన రిటైర్డ్ ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. హిందూ దేవాలయాలలో అన్య...
అమరావతి: ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేయడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సుబ్రహ్మణ్యం బదిలీ వ్యవహరంపై ప్రతిపక్ష టీడీపీ.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని ట్విట్టర్...
అమరావతి: ఎన్నికలకు ముందు వివాదాల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎల్వీ సుబ్రమణ్యంకు నేడు మరో వివాదం కారణంగా బదిలీ వేటు పడింది. ఎన్నికల సందర్భంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబును సిఎస్...
అమరావతి: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్) డీజిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సిఎస్ ఆకస్మిక...
అమరావతి : సెప్టెంబర్ నుండి మార్చి నెల వరకూ ప్రతి నెలా ఒక కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రకటించారు. మంగళవారం స్పందన కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పిలతో...
అమరావతిః తిరుమలలో కలకలం రేపిన అన్యమత ప్రచారంపై ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సీరియస్ అయ్యారు. తిరుమల బస్ టికెట్లపై అన్యమత ప్రచారం దారుణమైన చర్య అని అన్నారు. టికెట్ల వెనుక అన్యమత ప్రచారం...
అమరావతి: వరద బాధితులకు ఉదారంగా సహాయం అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. విదేశీ పర్యటనను ముగించుకొని తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకున్న సిఎం జగన్ సోమవారం గోదావరి వరదలు, ఉభయ గోదావరి...
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం మరో సారి భారీగా ఐఎఎస్ అధికారులను బదిలీ చేసింది. శుక్రవారం అర్ధ్రరాత్రి దాటిన తరువాత ఒకే ఉత్తర్వులో 40మంది ఐఎఎస్ లను, ఒక ఐపిఎస్ అధికారి, మరో ఐఆర్ పిఎస్...
అమరావతి: రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా బాధ్యతలు నిర్వహించిన గోపాలకృష్ణ ద్వివేదికి రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టింగ్ ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శిగా ద్వివేదిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం...
అమరావతి: ముఖ్యమంత్రి హోదాలో తొలి సారిగా సచివాలయంలోకి తన ఛాంబర్లోకి అడుగుపెట్టిన వైఎస్ జగన్మోహనరెడ్డి ఆశ వర్కర్ల వేతనాల పెంపు ఫైల్పై తొలి సంతకం చేశారు. ఉదయం 8.39గంటల ముహూర్తానికి సిఎం వైఎస్ జగన్...
అమరావతి: ఈ నెల 10వ తేదీ సోమవారం ఉదయం 10.30గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల...
అమరావతి: ప్రభుత్వ పాలనలో తనదైన శైలి ప్రదర్శించే క్రమంలో భాగంగా నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన జగన్మోహనరెడ్డి అందుకు అనుగణంగా అడుగులు వేస్తున్నారు. నూతన ప్రభుత్వం ఏర్పడి వారం రోజులు తిరక్కముందే రాష్ట్ర వ్యాప్తంగా...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజి)గా సుబ్రమణ్యం శ్రీరాం నియమితులయ్యారు. శ్రీరామ్ను ఏజిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీ చేశారు. 2016 మే నుండి ఏజిగా బాధ్యతలు...
అమరావతి: టిడిపి అభ్యంతరాలను కూడా పరిశీలిస్తామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు కేంద్రాల్లో రీపోలింగ్ ప్రకటించడంపై పలువురు మంత్రులు, టిడిపి నేతలు శుక్రవారం సిఎస్...
అమరావతి: తమది ఆపధర్మ ప్రభుత్వం కాదనీ, పూర్తి స్థాయిలో ప్రజాస్వామికంగా ఏర్పడిన పాలనా వ్యవస్థ అని మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నట్లు సమాచారం. సిఎం చంద్రబాబు ఆధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో నాలుగు...
అమరావతి: క్యాబినెట్ సమావేశ నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్ వి సుబ్రమణ్యంకు సమాచారం అందించారు. ...
అమరావతి: ఈ నెల 14న మంగళవారం నిర్వహించతలపెట్టిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి నేటి సాయంత్రం వరకూ కేంద్ర ఎన్నికల సంఘం నుండి అనుమతి రాని పక్షంలో రేపు సాయంత్రం మూడు గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు...
అమరావతి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది సెలవుపై వెళుతున్నారు. ఆయన రేపటి నుండి ఈ నెల 15వరకూ సెలవు తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 16న ఆయన తిరిగి సచివాలయానికి రానున్నారు....
అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశానికి సంబంధించి అజెండాపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం ఆధ్వర్యంలో సచివాలయంలో గురువారం స్క్రీనింగ్ కమిటీ భేటీ అయ్యింది. సిఎంఒ నుండి ఎజెండాలోని అంశాలపై చర్చించారు. దీనిపై నివేదికను...
అమరావతి: మంత్రివర్గ సమావేశం నిర్వహణపై నివేదికలను సిద్ధం చేసేందుకు గాను గురువారం వివిధ శాఖల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రమణ్యం స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించతలపెట్టారు. ఈ సమావేశానికి అన్ని...
అమరావతి: ఎన్నికల సంఘం అనుమతి ఇస్తే క్యాబినెట్ సమావేశం నిర్వహించవచ్చని ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ నెల పదవ తేదీన క్యాబినెట్ సమావేశానికి ఏర్పాట్లు చేయాలని ఎల్వి సుబ్రమణ్యంకు ముఖ్యమంత్రి కార్యాలయం (సిఎంఒ)...
అమరావతి: ఫోని తుఫాన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఒడిశా రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున శాయశక్తులా అండగా ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సిఎస్) ఎల్వి సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫోని తుఫాన్ ప్రభావిత...
అమరావతి: రాష్ట్రంలో శాసనసభ స్థానాలకూ, లోక్సభ సీట్లకూ పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా ఎన్నికల కోడ్ కాష్టం రగులుతూనే ఉంది. ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం వైఖరే ఇందుకు ప్రధాన కారణమని చెప్పక తప్పదు. చంద్రబాబు...
చిలకలూరిపేట: చంద్రబాబు అధికారాల్లేని ముఖ్యమంత్రి అని మాట్లాడటం ద్వారా సీఎస్ రాజ్యంగయేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతోందని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శుక్రవారం చిలకలూరిపేటలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..అధికారాలు లేని ముఖ్యమంత్రి...
అమరావతి: పోలింగ్కు ముందు ప్రతిపక్ష వైసిపితో పోరాటం చేసిన టిడిపి పోలింగ్ ముగిశాక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) తీరుపై పోరాడాల్సిన పరిస్థితి నెలకొన్నది. సరిగ్గా పోలింగ్కు నాలుగు రోజుల ముందు ఎన్నికల కమిషన్...
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రస్తుతం సాధారణ ముఖమంత్రికి ఉండే అధికారాలు లేవనీ, సమీక్షలు నిర్వహించే అవకాశం కూడా లేదనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం అన్నారు. ఎన్నికల సంఘం ఫలితాలు...
అమరావతి: కౌంటింగ్కు సంబంధించిన ఏర్పాట్లపై కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) సమీక్ష నిర్వహించటం విడ్డూరంగా ఉందని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. ఎన్నికలకు సంబంధించిన సమస్యలేమైనా ఉంటే ఎన్నికల సంఘం చూసుకోవాలి...
అమరావతి: టిటిడి బంగారం తరలింపు అంశంలో నివేదిక అందిందనీ, నివేదికను ముఖ్యమంత్రి ఆమోదం కోసం పంపించామనీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం తెలియజేసారు. బుధవారం సుబ్రహ్మణ్యం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. టిటిడి...
అమరావతి: మే 23న జరుగనున్న ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యం సమీక్ష జరిపారు. సిఎస్ బుధవారం సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల...
అమరావతి, ఏప్రిల్ 24: ఎన్నికలకు మూడు నెలల ముందు రాష్ట్రంలో ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వి సుబ్రమణ్యం ఆరా తీస్తుండటం ఆర్థిక శాఖ అధికారులకు...
అమరావతి, ఏప్రిల్ 22 : అవినీతి నిరోధక శాఖ డిజిగా ఏబి వెంకటేశ్వరరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రహ్మణ్యం సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇంటలిజెన్స్ డిజిగా పని...
అమరావతి: ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సిఎస్) ఎల్.వి. సుబ్రమణ్యం సచివాలయం నుంచి 13 జిల్లాల కలెక్టర్లు, ఎస్ పి లతో వీడియో కాన్ఫరెన్స్ ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి...