NewsOrbit

Tag : ap developments

టాప్ స్టోరీస్

ఆనం నోట మాఫియా మాట ఎందుకొచ్చిందో!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆనం రామనారాయణ రెడ్డి పెద్దమనిషి. అలాంటి వ్యక్తి నోట ఏ మాట వచ్చినా జనం ఆలకిస్తారు. కాస్త ఆలోచిస్తారు. అందుకే నెల్లూరు జిల్లా మాఫియాకు అడ్డాగా మారిందన్న ఆనం...
టాప్ స్టోరీస్

ఇకపై జగనన్న విద్యా దీవెన..వసతి దీవెన!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి జగనన్న విద్యాదీవెన పధకం కింద రాష్ట్రంలో చదువుకుంటున్న  విద్యార్ధులందరికీ ఫీజు రీఇంబర్స్‌మెంట్ కోసం సాయం అందించాలని ప్రభుత్వం  నిర్ణయించింది. బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్,ఎంఫార్మసీ, ఎంబీయే, ఎంసీయే,బీఈడీ లాంటి కోర్సులకూ...
టాప్ స్టోరీస్

బాబు రాజధాని పర్యటనకు ముందే సెగలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నవ్యాంధ్ర రాజధాని అమరావతి కేంద్రంగా మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం పర్యటించబోతున్న తరుణంలో అధికారపక్షం  వేస్తున్న అడుగులు రాజకీయ వేడిని...
టాప్ స్టోరీస్

మహిళలు పేకాడుతూ పట్టుబడడమా!?

Siva Prasad
(న్యూ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు జిల్లా తాడేపల్లిలో పేకాడుతూ మహిళలు పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. నిజానికి తాడేపల్లి ప్రాంతంలో ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు మహిళలు పేకాడుతూ పట్టుబడ్డారు. పోలీసులు...
టాప్ స్టోరీస్

అమరావతికి కేంద్రం అండదండలు!?

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి గత జూన్ నెలలో అధికారం లోకి వచ్చిన తర్వాత రాజధానిగా అమరావతి కొనసాగింపు అనుమానంలో పడింది. ప్రభుత్వ వైఖరే దానికి...
టాప్ స్టోరీస్

అధికారిక మ్యాపుల్లో ఆంధ్రా రాజధాని మాయం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేదా? కేంద్రప్రభుత్వం శనివారం విడుదల చేసిన సరికొత్త భారతదేశం మ్యాప్‌లు చూస్తే లేదనే అనుకోవాల్సివస్తున్నది. జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేకప్రతిపత్తి తొలగించి ఆ రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా...
టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
టాప్ స్టోరీస్

కర్నూలుకు హైకోర్టు వార్తలో నిజమెంత!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టును రాయలసీమలోని కర్నూలుకు తరలిస్తారన్న వార్తలు కోస్తా జిల్లాల న్యాయవాదుల్లో ఆందోళనకు కారణమయ్యాయి. అయిదు జిల్లాల న్యాయవాదులు నిరసన దీక్షలకు దిగారు. ఈ వార్తల్లో నిజమెంత అన్న...
టాప్ స్టోరీస్

సందేహాలకు సమాధానాలు ఏవీ!?

Siva Prasad
(న్యుస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి గ్రామ సచివాలయాల పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయన్న వార్తను ప్రభుత్వం ఖండిస్తున్నది. ఇప్పటికి అందుతున్న సూచనల ప్రకారం తాము వెల్లడించిన పరీక్షా ఫలితాలతోనే ముందుకు వెళ్లాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించినట్లు...
టాప్ స్టోరీస్

ప్రతిపక్షం మూడ్‌లోంచి ఇంకా బయటకు రాలేదు!

Siva Prasad
వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి రాష్ట్రంలో అధికారం చేపట్టి వంద రోజులు దాటింది. ఈ సందర్భంగా జగన్ పాలనపై సమీక్షలు జరిగాయి. ప్రతిపక్షం నుంచి ఒక్కరంటే ఒక్కరు కూడా కొత్త ప్రభుత్వం పాలనకు...
టాప్ స్టోరీస్

పల్నాటి యుద్ధంలో గెలుపెవరిది?

Siva Prasad
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడు రణక్షేత్రంగా అధికారపక్షం, ప్రధాన ప్రతిపక్షం ఢీకొన్నాయి. టిడిపి అధినేత పిలుపునిచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని భగ్నం చేయాలన్న వైసిపి ప్రభుత్వం పట్టుదల నెరవేరింది. ఎక్కడికక్కడ తెలుగుదేశం శ్రేణులను...
టాప్ స్టోరీస్

పల్నాడులో పరిస్థితి చేజారిందా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) పల్నాడులో ఏం జరుగుతోంది? ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఆరోపించినంత సీరియస్‌గా ఉందా అక్కడ పరిస్థితి? లేక అధికారపక్షమైన వైసిపి మాటల్లో నిజం ఉందా? రెండు శిబిరాలూ పరస్పరం ఆరోపణలతో ఇప్పటికే...
మీడియా

ఛానళ్ళ చిత్రాలు భలే !

Siva Prasad
ఛానళ్ళను కీలకంగా నిర్వహించేదెవరు? ఇది అప్పుడప్పుడు ఎదురయ్యే ప్రశ్న! కొన్ని బ్యాంకులను విలీనం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. గతంలో స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్ ఇండియాలో సంబంధిత బ్యాంకులు కలిశాయి. ఇప్పుడు మొత్తంగా వాటిని ఎస్‌.బి.ఐ. అని...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
టాప్ స్టోరీస్

రాజధానిపై సమీక్ష, జగన్‌పైనే అందరి చూపూ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి కొసాగుతుందా లేదా అన్న అంశంపై రాష్ట్రమంతా తీవ్రమైన చర్చ జరుగుతోంది. రాజకీయ నాయకులు తలకొక తీరుగా మాట్లాడుతున్నారు. దానితో విషయం మరింత గందరగోళంగా మారుతోంది....
టాప్ స్టోరీస్

కొండను తవ్వి ఎలుకను పట్టారా!?

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని ప్రాంతంలో ఒక రాజ్యసభ సభ్యుడికి భూములు ఉన్నాయన్న మునిసిపల్ శాఖ మంత్రి బొత్సా సత్యనారాయణ మంగళవారం ఒక అడుగు ముందుకు వేసి బిజెపి నేత సుజనా చౌదరి...
టాప్ స్టోరీస్

రాజధాని తుళ్లూరులో కాదు మంగళగిరిలో !?

Siva Prasad
ఈ నిర్మాణాలన్నీ ఇక డ్రాయింగ్‌లకే పరిమితమా ? (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి నుంచి రాజధాని దొనకొండకు తరలిపోతుందా అన్న ప్రశ్నపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మంత్రి బొత్స సత్యనారాయణ మాటల...
టాప్ స్టోరీస్

దొనకొండలో భూముల ధరలకు రెక్కలు!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) నవ్యాంధ్ర రాజధానిపై నివేదిక ఇచ్చిన శివరామకృష్ణన్ కమిటీ, అమరావతి  ప్రాంతం రాజధానికి సురక్షితం కాదని చెప్పిన  విషయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ తిరగదోడడం సంచలనం సృష్టించింది. రాజధానిని అమరావతి నుంచి...
టాప్ స్టోరీస్

ఎత్తిపోతల పనులకు ‘గ్రీన్’ షాక్!

Siva Prasad
న్యూఢిల్లీ: గోదావరి, పెన్నా నదుల అనుసంధానం ప్రాజెక్టు, పురుషోత్తపట్నం- చింతలపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాన్ని ఆపేయాలని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ రాష్ట్రప్రభుత్వాన్నిఆదేశించింది. తగిన పర్యావరణ అనుమతులు పొందిన తర్వాతే ఆ ప్రాజెక్టుల పనులు కొనసాగించాలని...
టాప్ స్టోరీస్

పంచాయితీరాజ్ పనులు నిలిపివేత!

Siva Prasad
అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్‌ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం...
రాజ‌కీయాలు

చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ!

Siva Prasad
అమరావతి: టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారనీ, పోలీసులు పట్టించుకోవడం లేదనీ టిడిపి నాయకులు ఆరోపించారు. పల్నాడులో వైసిపి దాడులు ఎక్కువ జరుగుతున్నాయంటూ చలో పల్నాడు, సేవ్ డెమోక్రసీ పేర శుక్రవారం...
న్యూస్

చెన్నై దాహార్తి తీరుస్తాం!

Siva Prasad
అమరావతి: వెంటనే చెన్నైకి మంచినీరు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిసామి ఆదేశాల మేరకు తమిళనాడు మంత్రుల బృందం ఒకటి శుక్రవారం అమరావతిలో ముఖ్యమంత్రి వైయస్.జగన్‌ని కలిశారు....
మీడియా

సాక్షి ఛానల్ గమ్మత్తులు!

Siva Prasad
ఆదివారం ఉదయం స్క్రోలింగ్ లో మాజీ కేంద్రమంత్రి ఎస్.జయపాల్ రెడ్డి గతించినట్టు సమాచారం బుల్లితెరమీద కదులుతోంది. గమనించి చదివేలోపు ఆ పదాలు పరుగులిడుతున్నాయి. రెండోవాక్యం మొదలయ్యిందో లేదో స్క్రోలింగ్ మీద ప్రకటన వచ్చి కూర్చుంది....
వ్యాఖ్య

మనసులో సున్నితపు త్రాసు!

Siva Prasad
ఈ మధ్యన సీనియర్ జర్నలిస్ట్ భండారు శ్రీనివాసరావు – ఒకానొక ఇంటర్నెట్ గ్రూపులో- ఓ ‘చిత్రకథ’ చెప్పారు . దాన్ని నా మాటల్లో చెప్తా- *** “అనగనగా ఓ వాడకట్టులో ఇద్దరు ఇల్లాళ్లు. ఒకామె...
టాప్ స్టోరీస్

మళ్లీ అక్కడే వైఎస్ విగ్రహం!

Siva Prasad
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని మళ్లీ విజయవాడ పోలీస్ కంట్రోల్ రూం ఎదురుగా ఫ్లైఓవర్ పక్కన పార్క్‌లో ప్రతిష్టించేందుకు రంగం సిద్ధం అయింది. పోలీసు కంట్రోల్‌ రూం సమీపంలో మాజీ...
టాప్ స్టోరీస్

మొన్న ప్రపంచబ్యాంక్.. నేడు ఎఐఐబి రుణం రద్దు!

Siva Prasad
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి రుణం ప్రతిపాదనను ప్రపంచ బ్యాంక్ రద్దు చేసి వారం తిరగకముందే మరో బ్యాంక్ అదే దారి పట్టింది. అమరావతికి 20 కోట్ల డాలర్ల రుణం ఇవ్వాలనుకున్న ఏసియన్...
టాప్ స్టోరీస్

2.27 లక్షల కోట్లతో బుగ్గన బడ్జెట్!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మొదటి బడ్జెట్‌ను శుక్రవారం ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి శాసనసభలో ప్రవేశపెట్టారు.  మొత్తం  రెండు లక్షల 27 వేల 974 కోట్ల రూపాయలతో బడ్జెట్‌ను...
టాప్ స్టోరీస్

‘ఇప్పుడు ఎవరు రాజీనామా చేయాలి’!

Siva Prasad
అమరావతి: రైతులకు సున్నా వడ్డీ రుణాలపై శుక్రవారం కూడా అసెంబ్లీలో  వాడీవేడి చర్చ జరిగింది. రైతుల దుస్థితికి టిడిపి ప్రభుత్వం అయిదేళ్ల పాలనే కారణమని నిన్న అధికారపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొన్న ప్రతిపక్షం  ఈ అంశంపై...
టాప్ స్టోరీస్

‘మేము తలచుకుంటే కూర్చోలేరు’!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో శుక్రవారం తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సున్నా వడ్డీ రుణాలపై నిన్న జరిగిన వాగ్వివాదం నేడు కూడా కొనసాగింది. రైతులకు టిడిపి ప్రభుత్వం చిల్లిగవ్వ ఇవ్వలేదన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్...
టాప్ స్టోరీస్

శ్వేత పత్రాల యుద్ధం షురూ!

Siva Prasad
అమరావతి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ముందే రాష్ట్రంలో అధికారపక్షం విపక్షం మధ్య పోరాటం మొదలయింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలనూ, అవకతవకలనూ బయటపెట్టాలని వైసిపి గట్టి నిర్ణయంతో ఉంది. దీనిని ఎక్కడికక్కడ ఎదుర్కోవాలని...
టాప్ స్టోరీస్

ఇంత త్వరగా ఘర్షణ వాతావరణమా!?

Siva Prasad
ఫోటో:  ప్రకాశం జిల్లా అన్నంబొట్లవారిపాలెంలో చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న టిడిపి నేతలు అమరావతి: కొత్త ప్రభుత్వం వచ్చి గట్గిగా నెల గడిచిందో లేదో రాష్ట్రంలో అధికారపక్షానికీ, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీకి మధ్య ఘర్షణ...
టాప్ స్టోరీస్

ఇక సై అంటే సైయ్యేనా!?

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో అధికారపక్షానికీ, బిజెపికీ మధ్య అప్పుడే రాజకీయ పోరాటం మొదలయిందా. కొద్ది రోజులుగా చోటు చేసుకుంటున్న పరిణామాలను చూస్తే అవుననే అనిపిస్తున్నది. తాజాగా రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వైసిపిపై విమర్శలు...
టాప్ స్టోరీస్

శ్రీశైలం ప్రాజెక్టుకు గోదావరి జలాలు!

Siva Prasad
హైదరాబాద్: కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువవుతున్న నేపథ్యంలో నవ్యాధ్రలోని రాయలసీమ, తెలంగాణలోని పాలమూరు, ఉమ్మడి నల్గొండ జిల్లాల సాగునీటి అవసరాల కోసం గోదావరి నీటిని శ్రీశైలం తరలించాలని ఆంధ్ర్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నిర్ణయించారు....
టాప్ స్టోరీస్

హెడ్ క్వార్టర్స్‌కు 30 మంది డిఎస్‌పిలు!

Siva Prasad
అమరావతి: వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత నియామకాల్లో జరుగుతున్న సర్దుబాట్లు ఇంకా ముగిసినట్లు లేదు. తాజాగా 30 మంది డిఎస్‌పిలను బదిలీ చేశారు. విశేషమేమంటే ఏ ఒక్కరికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదు....
టాప్ స్టోరీస్

వైసిపితో ఇక యుద్ధమే!

Siva Prasad
అమరావతి:  నూతన ప్రభుత్వానికి కాస్త టైం ఇచ్చి చూడాలనీ, తర్వాతే నోరు విప్పాలనీ అనుకున్న టిడిపి ఆలోచన  మార్చుకున్నది. ప్రజావేదిక కూల్చివేత, చంద్రబాబు నివాసానికి కూడా నోటీసు ఇవ్వడం టిడిపి ధోరణిలో మార్పు తెచ్చింది....
టాప్ స్టోరీస్

బాబు నివాసానికి నోటీసు!

Siva Prasad
అమరావతి: ఉండవల్లిలో కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న ఇంటికి సిఆర్‌డిఎ అధికారులు నోటీసు జారీ చేశారు. అక్రమంగా నిర్మించిన కట్టడం కాబట్టి ఎందుకు కూల్చివేయకూడదో  ఏడు రోజుల్లో  చెప్పాలంటూ...
టాప్ స్టోరీస్

కిం కర్తవ్యం!?

Siva Prasad
అమరావతి: ఎన్నికలలో ఓటమి చవిచూసి ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకు రెండవ నెలలోనే విషమ పరీక్ష ఎదురవుతున్నది. ప్రజావేదిక కూల్చివేతకు అదేశాలు ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు పరీక్ష...