విశాఖ ఎల్ జి పొలిమార్స్ కర్మాగారం అక్కడ నుండి తరలించాలి డిమాండ్ చేస్తూ ఫ్యాక్టరీ సమీప గ్రామాలకు చెందిన బాధిత కుటుంబాల వారు శనివారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పరిశ్రమలో పరిస్థితిని చూసేందుకు...
అమరావతి: ఇద్దరు వ్యక్తుల మిస్సింగ్ కేసుకు సంబంధించి రెండు రోజుల్లో ధర్మాసనం ముందు హాజరు కావాలని ఎపి డీజీపీ గౌతమ్ సవాంగ్ కు హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన రెడ్డి గౌతమ్, ఎల్లేటి...