సీపీఎస్ పై ఏర్పాటైన మంత్రుల కమిటీ బుధవారం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చలు జరిపింది. మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, పలు ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొనగా,...
Breaking: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ రేపు జరగనుంది. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన శక్రవారం ఉదయం 11 గంటలకు సచివాలయంలో మంత్రిమండలి సమావేశం అవుతోంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలపై కేబినెట్ చర్చించి ఆమోదించనుంది....
YS Jagan: రాజకీయ పార్టీని నడిపించడం కష్టం.. కానీ, అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని నడిపించడం చాలా తేలిక. కారణం.. ఒక వ్యవస్థ, అధికారులు, అధికారం.. ఉంటుంది కాబట్టి.. వాళ్లని వెనకుండి నడిపిస్తే చాలు.. నడిచిపోద్ది....
Sajjala Rama Krishna Reddy: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డితో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు భేటీ అయ్యాయి. నిన్న ఉద్యోగ సంఘాలతో చర్చించిన అంశాలతో పాటు...