(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై లోక్సభలో కేంద్రం ప్రకటన చేసింది. టిడిపి ఎంపి గల్లా జయదేవ్ అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. రాజధాని ఏర్పాటు పై నిర్ణయం రాష్ట్రాలదేనని కేంద్రం...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్న బిజెపి నేతలు ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని వెల్లడిస్తున్నారు. పార్టీ పరంగా వైసిపి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము...
గుంటూరు: అసెంబ్లీ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయి.. మంగళవారం తెల్లవారుజామున గుంటూరు సబ్ జైలుకు తరలించబడిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కు బెయిల్ మంజూరు అయింది. మంగళగిరి మేజిస్ట్రేట్ కోర్టులో జయదేవ్ తరఫు...
విజయవాడ: మూడు రాజధానులకు మద్దతుగా ఆదివారం విజయవాడలో వైసీపీ నేతలు ర్యాలీ చేపట్టారు. బీఆర్టీఎస్ రోడ్డు నుంచి మధురానగర్ వరకు పార్టీ కార్యకర్తలు, మహిళలు, ప్రజలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెల్లంపల్లి...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఈ నెల 17వ తేదీలోగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు తమ అభిప్రాయాలను హైపవర్ కమిటీకి తెలియజేయాలని హైపవర్ కమిటీ సభ్యులైన మంత్రులు పేర్ని నాని, కె...
గుంటూరు: సిఎం జగన్మోహనరెడ్డి ప్రకటించిన మూడు రాజధానుల ప్రకటనపై మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు స్పందించారు. మూడు రాజధానుల ప్రకటన సరైంది కాదని అన్నారు. రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక...
అమరావతి: అభివృద్ధి వికేంద్రీకరణతో సహా కీలకమైన ప్రాజెక్టులపై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికలను అధ్యయనం చేసేందుకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన హైపవర్ కమిటీ ఈ నెల ఆరవ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: అమరావతి ప్రాంతం వెలగపూడి, మాల్కాపురం గ్రామాల్లో రైతులకు పోలీసులు ఇచ్చిన నోటీసులు కలకలాన్ని రేపుతున్నాయి, పలువురు రైతులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. హత్యాయత్నంతో సహా పలు సెక్షన్ల...