Raghurama Krishnam raju: ఏపి ప్రభుత్వానికి వైసీపీ రెబర్ ఎంపి రఘురామ ఇచ్చిన స్ట్రోక్ మామూలుగా లేదుగా..! కేంద్ర ఆర్థిక శాఖనే కదలించారు..!!
Raghurama Krishnam raju: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ మాత్రం పట్టించుకోకుండా వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ యడాపెడా వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ వేల కోట్ల రూపాయలు లబ్దిదారులకు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే....