రాజధాని అమరావతి కేసు విచారణ తేదీ ఖరారు చేసిన సుప్రీం కోర్టు.. ఎప్పుడంటే..?
ఏపి రాజధాని అమరావతికి సంబంధించిన వివాదంపై ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు సుప్రీం కోర్టు అంగీకరించింది. నవంబర్ 1వ తేదీన పిటిషన్ విచారణను చేపట్టనున్నట్లు సర్వోన్నత న్యాయస్థానం ప్రకటించింది. సుప్రీం కోర్టు...