అమరావతి: ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వి సుబ్రమణ్యంపై బదిలీ వేటు పడింది. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (హెచ్ఆర్డి డైరెక్టర్ జనరల్) డీజిగా ప్రభుత్వం బదిలీ చేసింది. సిఎస్ ఆకస్మిక...
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్ జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్ హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
మంగళగిరి: రాజధాని అమరావతిపై వైసీపీ ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. అమరావతిలో రాజధాని కడతారా? లేదా? అన్నది ప్రజలకు తెలపాలని కోరారు. శుక్రవారం మంగళగిరిలోని పార్టీ...
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరో సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. నిరుద్యోగులకు ఆర్థిక స్వావలంబనను కల్పించే దిశగా చర్యలు తీసుకుంది. ‘వైఎస్సార్ ఆదర్శం’ పేరుతో...
అమరావతి: వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీల అమలులో మరో ముందడుగు పడింది. అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం తొలి విడతగా చెల్లింపులు చేయనున్నారు. ఇందు కోసం రూ.264 కోట్లు...
అమరావతి: ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం లబ్ధిదారుల జాబితాలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరు ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐటీ జాబితాలో...
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ బిజెపి పోరుబాటకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వంపై విమర్శల స్వరం పెంచారు. ప్రజా సమస్యలను ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి లేఖల ద్వారా...
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 33 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మాణంపై ఎన్ఆర్ఐల ఆశలు సన్నగిల్లుతున్నాయి. టవర్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తున్నారు. టవర్ నిర్మాణం చేపట్టకపోతే...
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న సమావేశమై జరిపిన సుదీర్ఘ చర్చల సారాంశాన్ని పత్రికలు తలొక రకంగా రిపోర్టు చేశాయి. గోదావరి జలాలను కృష్ణానది బేసిన్కు తరలించే విషయమై...
అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డికి సుదీర్ఘ లేఖ రాశారు. గత నాలుగు నెలల వైసిపి ప్రభుత్వ పాలనలో ప్రజలు ఎన్నో కష్టపడుతున్నారని అందులో పేర్కొన్నారు. అనుభవరాహిత్యం, ఆశ్రత పక్షపాతంతో మీరు...
అమరావతి: రాజధాని అమరావతిలో టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న ఇంటిని కూల్చి వేయాలని సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇచ్చారు. వారం రోజుల్లో నివాసాన్ని కూల్చి వేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గతంలో...
గుంటూరు: టీడీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు ఇవాళ నరసరావుపేటలోని స్వర్గపురి శ్మశాన వాటికలో జరగనున్నాయి. అయితే కోడెలకు ప్రభుత్వ లాంచనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆయన కుటుంబసభ్యులు నిరాకరించారు....
అమరావతి: అర్టిసికి సంభందించి ప్రభుత్వం కీలక నిర్ణయం ప్రకటించనుంది. కొత్తగా ప్రజా రవాణా శాఖ ఏర్పాటు చేయనుంది.ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై నిపుణుల కమిటీ మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి నివేదిక సమర్పించింది. మాజీ ఐపీఎస్...
అమరావతి: శ్రీకాకుళం జిల్లాలో తీవ్రంగా ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్యపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్ధానం కిడ్నీ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు వీలుగా పలాసలో పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది....
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసేందుకు జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన కమిటీ పలు సూచనలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. ఈ కమిటీ ఛైర్మన్ ఆంజనేయరెడ్డి...
అమరావతి: ఏపీ రాజధాని అమరావతి కథ మళ్లీ మొదటికి వచ్చింది. రాజధానిని అమరావతి నుండి మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. ఈ అంశంపై సీఎం జగన్ సీఆర్డీఏ అధికారులతో రెండు గంటల సేపు...
అమరావతి: రాజధాని రైతులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. అమరావతిలో భూములిచ్చిన రైతులకు కౌలును శుక్రవారం నుంచి పంపిణీ చేస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సుమారు 2 గంటల...
యంగ్ రెబల్స్టార్ మోస్ట్ అవెయిటెడ్ మూవీ `సాహో` ఆగస్ట్ 30న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో భారీ రేంజ్లో విడుదల కానుంది. శ్రద్ధాకపూర్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో మందిరాబేడి, నీల్ నితిన్,...
న్యూఢిల్లీ :పోలవరం నిర్మాణం లో వాస్తవపరిస్థితి ఫై నివేదిక పంపాలని పోలవరం అధారిటీ ని కోరామని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షాకవత్ తెలిపారు. ఢిల్లీ లో అయన మీడియా తో...
అమరావతిః పోలవరంపై ప్రభుత్వం ఇప్పుడు ఏం చెబుతుందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని, జాప్యం ప్రభావం ప్రాజెక్టుపై పడుతుందన్నారు. ప్రభుత్వానికి పిచ్చి అనుకోవాలా? లేదంటే రాష్ట్రానికి పట్టిన...
అమరావతి: అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ గత ప్రభుత్వ నిర్ణయాలను తిరగదోడుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంచాయతీరాజ్ విభాగంలో ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని ఆయన శుక్రవారం...
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కేడర్కు వెళ్లాలని అర్జీ పెట్టుకున్న తెలంగాణ క్యాడర్ సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం పార్లమెంట్కు వచ్చి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాను కలిశారు. ముందుగా వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిని...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు ఊహించని షాక్ తగిలింది. గ్రీన్ కో కంపెనీకి ప్రభుత్వం ఇచ్చిన నోటీసుపై ట్రిబ్యునల్ స్టే ఇచ్చింది. ఈ నెల 12న గ్రీన్కో కంపెనీకి చెందిన మూడు...
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
అమరావతి: వైఎస్ జగన్ తన ప్రభుత్వంలో అయిదుగురు ఉప ముఖ్యమంత్రులు ఉండబోతున్నారని చేసిన ప్రకటన రాజకీయవర్గాలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఎనిమిదవ తేదీ మంత్రివర్గ విస్తరణలో ఎవరికి ఛాన్స్ దొరుకుతుందోనన్న ఊహాగానాలతోటే సరిపోయింది తప్ప ఇలాంటి...
అమరావతి: రాష్ట్ర విభజన చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు హైదరాబాదులో కేటాయించిన భవనాలన్నీ తెలంగాణ ప్రభుత్వానికి అప్పగిస్తూ వైఎస్ జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తప్పుబట్టారు....
అమరావతి: ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం సందర్బంగా వైఎస్ జగన్ ప్రకటించిన గ్రామ వలంటీర్ల వ్యవస్థపై కసరత్తు మొదలయింది. గ్రామ వలంటీర్ల నియామకాలకు సంబంధించి విధివిధానాలు రూపొందించేందుకు ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. గ్రామంలో ప్రతి 50...
అమరావతి: కల సాకారమైన వేళ అటు వైఎస్ జగన్, ఇటు ఆయన తల్లి విజయమ్మ ఉద్వేగానికి లోనయ్యారు. గురువారం విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం స్వీకారం చేసి వెనక్కి తిరిగిన కుమారుడు జగన్ను ఆయన...
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన వెంటనే వై,ఎస్. జగన్ మోహన్ రెడ్డి వృద్ధాప్య పించన్ రెండు వేల రూపాయల నుంచి 2250 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. దానికి సంబంధించిన ఫైలుపై మొదటి...
అమరావతి: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రమణ్యం ఎందుకింత రెచ్చిపోతున్నారు? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ చర్చ జరుగుతోంది. పునేఠాను తొలగించి ఎన్నికల కమిషన్ ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించిన నాటినుంచీ సుబ్రమణ్యం పనితీరు గురించి వ్యాఖ్యానించాల్సివస్తే...
వైసిపి కార్యాలయంలో వైఎస్ వివేకానంద రెడ్డి చిత్రపటానికి పుష్పాంజలి ఘటిస్తున్న పార్టీ నేతలు పులివెందుల: బాబయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు జరిగిన కుట్రలో ఎవరి హస్తం ఉందో తేలాలంటే సిబిఐ విచారణ...
125 ఏళ్ల చరిత్ర ఉన్న వాల్టేరు డివిజన్ ఇక చరిత్రలో కలిసిపోనుంది రైల్వేమంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటించగానే ఆ జోన్ కేంద్రస్థానంగా ఉండబోతున్న విశాఖపట్నంలో రాష్ట్ర బిజెపి...
రాజమహేంద్రవరం, జనవరి 27: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిసిల మద్దతుతో 150కన్నా ఎక్కువ సీట్లు తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు చెప్పారు. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్ కాలేజి మైదానంలో ‘జయహో...