సీఎం జగన్ మాట నెగ్గింది. వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించినట్టు ఏపీకి మూడు రాజధానుల బిల్లును గవర్నర్ ఆమోదించారు. మండలితో పని లేకుండా సెలెక్ట్ కమిటీకి వెళ్లిన బిల్లు పనికిరాదు అంటూ మూడు రాజధానుల...
మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మళ్ళీ తాజా ఎస్ఈసీ కానున్నారు. మళ్ళీ ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు లైన్ క్లియర్ అయింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆదేశాలు జారీ చేసారు. నిమ్మదగ్గ...
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....