Nimmagadda : నిమ్మగడ్డ – గవర్నర్ భేటీలో కీలక అంశాలు చర్చకు..!?
Nimmagadda : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ లు వేరువేరుగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ అయ్యారు. బుధవారం ఉదయం తొలుత...