NewsOrbit

Tag : ap governor biswabhusan harichandan

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ప్రధాని మోడీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి… మరో సారి మోడీని కలిసిన గవర్నర్, సీఎం జగన్

sharma somaraju
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Governor: ఉద్యోగులకు ఏపి గవర్నర్ బిశ్వభూషణ్ కీలక సూచన

sharma somaraju
AP Governor: ఏపిలో ఉద్యోగులు పీఆర్సీ సమస్యపై ప్రభుత్వంపై పోరుబాట పట్టిన విషయం తెలిసిందే. పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడిన ఉద్యోగ సంఘాల జేఏసీ నేతలు ఇప్పటికే సమ్మె నోటీసు అందించారు. ఈ నేపథ్యంలో బుధవారం...
న్యూస్ రాజ‌కీయాలు

సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ఫోన్.. ఏలూరు పరిస్థితిపై ఆరా..!!

sharma somaraju
  పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు పట్టణ ప్రజలను అంతుచిక్కని వ్యాధి తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్న విషయం తెలిసిందే. వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. ఈ వ్యాధి...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

లేఖ పెట్టిన కాక…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరుతో వెలువడిన లేఖ వ్యవహారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈసి పేరుతో కేంద్ర హోంశాఖకు...
టాప్ స్టోరీస్

గవర్నర్ దృష్టికి మండలి పంచాయతీ!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపీ శాసనమండలి చైర్మన్, కార్యదర్శి మధ్య జరుగుతున్న వ్యవహారం చివరకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరింది. సిఆర్డిఏ రద్దు, వికేంద్రేకరణ బిల్లులకు సంబంధించి సెలెక్ట్ కమిటీ వేయాలన్న...
న్యూస్

‘తాజా పరిణామాలపై గవర్నర్ ఆరా’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనసభ, శాసనమండలిలో ఇటీవల జరిగిన పరిణామాలపై గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం నిన్న గవర్నర్‌తో భేటీ అయ్యారు. నేడు శాసనమండలి...
న్యూస్

ఘనంగా 71వ గణతంత్ర వేడుకలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 71వ గణతంత్ర వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిధిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్...
న్యూస్

గవర్నర్‌జీ జోక్యం చేసుకోండి:టిడిఎల్‌పి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: శాసనసభలో అధికారపక్షం, స్పీకర్ వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి శాసనసభాపక్షం రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు గవర్నర్‌కు టిడిఎల్‌పి లేఖ రాసింది. శాసనసభను అప్రజాస్వామికంగా...
టాప్ స్టోరీస్

నేడు గవర్నర్‌తో అమరావతి జెఎసి నేతల భేటీ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి పరిరక్షణ సమితి (జెఏసి) నేతలు ఈ రోజు రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం కానున్నారు. చంద్రబాబుతో సహా అఖిలపక్ష నేతలు మూడు రాజధానుల సమస్యను గవర్నర్‌కు...
న్యూస్

రాజధానిపై మాట్లాడేందుకేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో జగన్ సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావచ్చంటూ అసెంబ్లీలో జగన్ వ్యాఖ్యలు చేసిన...
టాప్ స్టోరీస్

ఏపీ ఆర్టీసీ విలీనానికి గవర్నర్ ఆమోదం!

Mahesh
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేస్తూ ప్రభుత్వం చేసిన చట్టానికి గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆమోద ముద్ర వేశారు. ఈ మేరకు గవర్నర్ పేరిట ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది....
టాప్ స్టోరీస్

‘చిత్తశుద్ధి లేకుండా ‘సిట్’ ఎందుకు!?’

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి పర్యటన సమయంలో టిడిపి అధినేత చంద్రబాబు కాన్వాయ్‌పై జరిగిన దాడి ఘటన దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని టిడిపి నేత కింజరపు అచ్చెన్నాయుడు...
న్యూస్

గవర్నర్‌కు ఇసుక సమస్యపై వినతి

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బందులపై జనసేన పార్టీ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణన్ హరిచందన్‌కు వినతి పత్రం సమర్పించింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ...
న్యూస్

‘జగన్ సర్కార్‌ తీరుపై కన్నా ఫైర్’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తుందని ఆరోపిస్తూ...