ఏపి గ్రూప్ – 1 మెయిన్స్ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఏప్రిల్ 23 నుండి 29 వరకూ జరగాల్సి ఉన్న గ్రూప్ 1 మెయిన్స్ ను జూన్ మొదటి వారానికి వాయిదా వేసింది ఏపీపీఎస్సీ....
అమరావతి రాజధాని కేసుపై సుప్రీం కోర్టులో ఇవేళ (మంగళవారం) విచారణ జరగనున్నది. అమరావతి కేసులతో పాటు రాష్ట్ర విభజన కేసులను జస్టిస్ జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నంతో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారించనున్నది. ఈ...
ఉగాది పండుగ వేళ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై రాష్ట్రంలో ఎక్కడైనా జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లలో ప్రభుత్వ ఉద్యోగులు ఫ్లాట్ కొనుగోలు చేసుకోవచ్చు. రాష్ట్రంలో ఎక్కడ...
ఏపిలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి లు ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టారు. తొలి విజయాన్ని సాధించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని వీరు కలిశారు. ఈ సందర్భంగా...
మార్గదర్శి మేనేజర్ లు, కార్యాలయాలపై ఇవేళ ఉదయం ఏపీ సీఐడీ అధికారులు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. సోదాల అనంతరం కీలక పరిణామం చోటుచేసుకుంది. మార్గదర్శి చైర్మన్, ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావుపై...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ కు విశాఖ ముస్తాబైంది. నేటి నుండి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్ పారిశ్రామిక వర్గాల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. అతిధులకు ఎటువంటి...
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. అమరావతి రాజధాని కేసు త్వరిగతిన విచారణ జరపాలని ఏపి సర్కార్ మరో మారు కోరినా ధర్మాసనం తిరస్కరించింది. ఇంతకు ముందు ప్రకటించిన...
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి .. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో పాల్గొనేందుకు ఈ నెల 2వ తేదీ (గురువారం) విశాఖకు బయలుదేరుతున్నారు. 3,4వ తేదీల్లో విశాఖలో గ్లోబల్ ఇన్వెన్టర్స్ సమ్మిట్ జరుగుతున్న సంగతి...
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా మరో ఆరు మండలాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు జిల్లా కేంద్రాలను రెండు మండలాలుగా విడదిస్తూ ప్రాధమిక నోటిఫికేషన్ జారీ చేసింది. విజయనగరం, చిత్తూరు, నంద్యాల, అనంతపురం,...
రాష్ట్ర విభజన అంశంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తో సహా పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర విభజన సహేతుకంగా జరగలేదనీ దీని వల్ల...
ఏపి సర్కార్ కు సుప్రీం కోర్టులో మరో సారి చుక్కెదురైంది. రాజధాని అమరావతి పిటిషన్లను త్వరతగతిన విచారణ జరపాలన్న ఏపి సర్కార్ కోరిక నెరవేరడం లేదు. వాయిదాల మీద వాయిదా పడుతుండటం ఏపి సర్కార్...
ఏపి ప్రభుత్వం ఉద్యోగుల పట్ల అవలంబిస్తున్న చులకన వైఖరికి నిరసనగా ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్నట్లు ఏపి జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వరరావు వెల్లడించారు. విజయవాడలో ఏపి జేఏసీ అమరావతి ఆధ్వర్యంలో ఆదివారం సమావేశం...
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్వహించే గ్రూప్ -2, గ్రూప్ -3 ఉద్యోగాల నియామక ప్రక్రియలో పలు మార్పులు చేశారు. గ్రుప్ – 2, గ్రూప్ – 3 ఉద్యోగాల నియామకానికి ఇకపై...
టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ కు ఏపి హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది. పయ్యావుల దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఇవేళ ప్రభుత్వానికి...
సీనియర్ ఐఏఎస్ అధికారి, తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ స్వచ్చంద పదవీ విరమణ చేశారు. సోమేశ్ కుమార్ చేసుకున్న పదవీ విరమణ (వీఆర్ఎస్) దరఖాస్తునకు సీఎం జగన్ ఆమోద ముద్ర...
ఏపి రాజధాని అంశం కోర్టులో ఉందనీ, దీనిపై మాట్లాడటం సబ్ జ్యూడిస్ అవుతుందని కేంద్రం పేర్కొంది. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి .. రాజధాని నిర్ణయాధికారం రాష్ట్రానికి ఉంటుందని కేంద్రం చెప్పిందా అని అడిగిన...
రాజధాని కేసులు తక్షణమే విచారించాలని కోరుతూ సుప్రీం కోర్టు రిజిస్ట్రారుకు ఏపి సర్కార్ లేఖ రాసింది. రాజధాని పిటిషన్లను వెంటనే మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టులోని అడ్వకేట్ ఆన్ రికార్ట్స్ మెహవూజ్ నజ్కీ...
ఏపిలోని వైసీపీ సర్కార్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఏపీ బీజేపీ నేతలు వైసీపీ సర్కార్ ను విమర్శిస్తున్నా రాష్ట్ర పర్యటనలకు విచ్చేసిన సందర్భాల్లో కేంద్ర మంత్రులు...
ఏపీలోని పలు పట్టణ ప్రాంత రేషన్ కార్డుదారులకు ఇది గుడ్ న్యూస్. ఇప్పటి వరకూ ఏపిలో ఎండీయు (డోర్ డెలివరీ వ్యాన్) ల ద్వారా రేషన్ కార్డు దారులకు పౌర సరఫరాల శాఖ బియ్యం,...
నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రభుత్వం పై సంచలన ఆరోపణలు చేశారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ ఆరోపణలు చేసిన కోటంరెడ్డి .. బుధవారం మీడియా సమావేశంలో అందుకు సంబంధించి...
ప్రభుత్వ ఉద్యోగ సంఘ నేతలకు భావ ప్రకటన స్వేచ్చ వర్తించగా అని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్య చేసింది. ప్రభుత్వం జారీ చేసిన షోకాజ్ నోటీసుపై విచారణ జరిపిన న్యాయస్థానం .. తీర్పు రిజర్వు...
ఏపి సర్కార్ తీసుకుంటున్న పలు నిర్ణయాలు న్యాయ సమీక్షలో వీగిపోతున్న సంగతి తెలిసిందే. హైకోర్టులో వ్యతిరేక తీర్పు వస్తే ఆ తీర్పులను సుప్రీం కోర్టులో సవాల్ చేసినా అక్కడా చుక్కెదురు అవుతున్న సందర్భాలు ఉన్నాయి....
AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెంబర్ 1 పిటిషన్ పై హైకోర్టులో రెండవ రోజు వాదనలు పూర్తి అయ్యాయి. తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. విచారణ రెండో రోజు మంగళవారం...
AP High Court: ఏపి ప్రభుత్వం తీసుకువచ్చిన వివాాదాస్పద జీవో నెం.1 పై ఇవేళ హైకోర్టు విచారణ చేపట్టింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది....
ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ గడువు ముగుస్తున్న నేపథ్యలో మరో పదేళ్లు పొడిగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ...
ఏపిలో జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బీసీల అభివృద్ధి కోసం 2020లో రాష్ట్రంలోని 139 బీసీ కులాలకు గానూ 56 కార్పోరేషన్లు ఏర్పాటు చేసి వాటికి చైర్మన్లు, డైరెక్టర్ల ను నియమించిన సంగతి...
.ఏపి ప్రభుత్వం జీవో నెం.1 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో నెం.1 ను హైకోర్టు ఈ నెల 23వ తేదీ వరకూ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపి...
ఏపిలో జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దారిద్య్ర రేఖకు దిగువ ఉండి తెలుపు రంగు రేషన్ కార్డు కల్గి ఉన్నా సంక్షేమ పథకాలను అందుకోలేని పేద వర్గాలకు లబ్ది...
సహజంగా రాజకీయాల్లో అధికార పక్షం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా, అవి మంచివి అనా ప్రతిపక్షాలు ఏదో ఒక వంకతో వాటిని విమర్శిస్తుంటారు. ఇటీవల ఏపి సర్కార్ రహదారులపై సభలు, సమావేశాలను నిరోధిస్తూ కీలక నిర్ణయం...
ఏపి సర్కార్ ఇటీవల జారీ చేసిన జీవో నెం.1ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేయాలని...
సంక్రాంతి సీజన్ లో పోటీలో దిగుతున్న చిరంజీవి హీరోగా వస్తున్న వాల్తేరు వీరయ్య మువీ, బాలకృష్ణ హీరోగా వస్తున్న వీర సింహారెడ్డి మువీలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ఏపి సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ...
రాజధాని అమరావతి పై ఏపి ప్రభుత్వం లేవనెత్తిన అంశాలపై సుప్రీం కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ నెల (జనవరి) 31వ తేదీలోపు అఫిడవిట్ లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. ఈ...
టీడీపీ అధినేత చంద్రబాబు కందుకూరు, గుంటూరు లో నిర్వహించిన సభల్లో జరిగిన తొక్కిసలాట ఘటనలను ఏపీ సర్కార్ తీవ్రంగా పరిగణించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆ ఘటనల నేపథ్యంలో జాతీయ, రాష్ట్ర, పంచాయతీ రహదారులపై...
విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిజీ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి రాజ గురువుగా అభివర్ణించవచ్చు. ఇక తెలంగాణ సీఎం...
ఏపిలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందిస్తొంది. ఇప్పటికే రాష్ట్రంలోని మొత్తం రేషన్ కార్డులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తొంది. బియ్యం ఉచితంగా ఇస్తుండగా, కందిపప్పు, పంచదార నగదుపై పంపిణీ చేస్తున్నది....
ఏపిలో పలు ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానున్నది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయాల ద్వారా దాదాపు రాష్ట్రంలో మూడు...
టీడీపీ అధినేత చంద్రబాబు కుప్పం పర్యటన పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. షెడ్యుల్ ప్రకారం ఈ రోజు నుండి మూడు రోజుల పాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించాల్సి ఉంది. అయితే రోడ్లపై సభలు,...
ఇటీవల నెల్లూరు జిల్లాలో చంద్రబాబు రోడ్ షోలో తొక్కిసలాట జరిగి 8 మంది మృతి చెందిన నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేదం విధిస్తూ కీలక ఆదేశాలు జారీ...
ఏపిలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు నేటి నుండి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఎవై)...
నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే తరుణంలో ధాన్యం రైతులకు ఏపి సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. రైతు భరోసా కేంద్రాల (ఆర్బీకే) ద్వారా రైతుల నుండి సేకరించిన ధాన్యంకు రూ.1,096.52 కోట్ల ను రాష్ట్ర...
Flash..Flash: దేశంలో రేషన్ కార్డుదారులకు ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పీఎంజికేఎవై) ఉచిత రేషన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 2023 వరకూ ఉచిత...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్ అందించారు. పోలీస్ రిక్రూట్ మెంట్ కు రెండేళ్ల వయసు సడలిస్తూ ఏపి సర్కార్ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి...
టీడీపీ అనుకూల మీడియాపై మరో సారి ఫైర్ అయ్యారు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి. విశాఖ, బాపట్ల, పుట్టపర్తిలో వైసీపీ కార్యాలయాల నిర్మాణాలకు ప్రభుత్వ భూములను లీజు పద్దతిపై కేటాయించడంపై టీడీపీ అనుకూల మీడియా...
చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్ (బీఎఫ్ 7 సబ్ వేరియంట్) విజృంభిస్తున్న నేపథ్యంలో కేంద్రం వివిధ రాష్ట్రాలను అప్రమత్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఏపి సర్కార్...
ఓ పక్క ప్రాంతీయ వాదాన్ని విడనాని జాతీయ వాదాన్ని అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని ప్రారంభించిన తరుణంలో ఏపి సర్కార్ నుండి ఊహించని పరిణామం...
ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన ఇవేళ కేబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పలు కీలక బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. స్టేట్ ఇన్వెస్ట్ మెంట్ ప్రమోషన్...
ఏపిలోని విద్యుత్ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. దాదాపు 18 సంవత్సరాలుగా నెలకొన్న సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకున్నారు. ఏపి ట్రాన్స్ కో, ఏపి జెన్ కో తో పాటు...
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కేసిఆర్ ప్రాంతీయ వాదం వదిలివేసి జాతీయ వాదం ఎత్తుకుని టీఆర్ఎస్ ను జాతీయ పార్టీ భారత రాష్ట్రీయ సమితిగా మార్పు చేసిన సంగతి సంగతే. బీఆర్ఎస్ పార్టీని...
రాష్ట్ర విభజన అంశంపై ఏపి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలు తీవ్ర సంచలనం అయ్యాయి. రాష్ట్ర విభజన అంశంపై సుప్రీం కోర్టులో విచారణ సందర్భంగా ఏపి ప్రభుత్వం తరపున హజరైన...
ఏపి లో ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల) ఉద్యోగులను ప్రభుత్వం తొలగిస్తుందంటూ ప్రచారం జరగడం ఆ ఉద్యోగుల్లో ఆందోళనలు రేకెత్తించింది. డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అండ్ అకౌంట్స్ విభాగంలో పని చేస్తున్న 17 మంది...