బిగ్ స్టోరీరాజధాని తరలింపులో తదుపరి ఏమిటి!Siva PrasadJanuary 21, 2020January 21, 2020 by Siva PrasadJanuary 21, 2020January 21, 2020నవ్యాంద్ర రాజధానిని అమరావతి నుంచి విశాఖపట్నం తరలించేందుకు కంకణం కట్టుకున్న వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి ప్రభుత్వం ఆ ప్రయత్నంలో శాసనసభ మజిలీ దాటింది. 175 మంది సభ్యుల సభలో 151 మంది ఎమ్మెల్యేలు...