NewsOrbit

Tag : ap govt

రాజ‌కీయాలు

‘ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాభివృద్దిపై, భావితరాల భవిష్యత్తుపై దృష్టిసారించాలని టిడిపి అధినేత నారా చంద్రబాబు సూచించారు. గత ఏడాది అత్యధిక పెట్టుబడులు ఆకర్షించి దేశంలోనే ఏపి నెంబర్ ఒన్ గా నిలిచిందని...
టాప్ స్టోరీస్

ఏపి అసెంబ్లీ, మండలి ప్రోరోగ్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉభయసభలను ప్రోరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ నేడు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఉభయసభలను ప్రోరోగ్‌ చేసిన నేపథ్యంలో వికేంద్రీకరణ...
టాప్ స్టోరీస్

‘దిశ’ పోలీస్ స్టేషన్ యేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: మహిళలకు రక్షణ కల్పించడంతో పాటు వారికి ప్రత్యేక పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసే ‘దిశ’ బిల్లు ఇంకా చట్టంగా మారక ముందే హడావుడిగా ముఖ్యమంత్రి వై ఎస్ జన్మోహన...
టాప్ స్టోరీస్

అమరావతి గ్రామాల విలీనం ఎందుకు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలోని ఎనిమిది గ్రామ పంచాయితీలను తాడేపల్లి మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆయా గ్రామాల ప్రజల నుండి వ్యతిరేకత వ్యక్తం అవుతున్నది. పెనుమాక,...
టాప్ స్టోరీస్

కియా’తరలింపు’పై దుమారం!?

sharma somaraju
అమరావతి: జాతీయ మీడియాలో వస్తున్న వ్యతిరేక కథనాలతో ఇప్పటికే చికాకు పడుతున్న వైసీపీ ప్రభుత్వానికి మరొక వ్యతిరేక కధనం వచ్చింది. అనంతపురం జిల్లాలో గత డిసెంబర్ లో ఉత్పత్తి ప్రారంభించిన’ కియా’ కార్ల కంపెనీ.....
రాజ‌కీయాలు

‘ఆ అంశంలో కేంద్రం జోక్యం చేసుకోదు’

sharma somaraju
అమరావతి : రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని బిజెపి ఎంపీ, ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్‌ నరసింహారావు మరో సారి స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ  రాజకీయంగానే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై...
టాప్ స్టోరీస్

‘ఈడి’కి అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ కేసు!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : అమరావతి రాజధాని ప్రాంతంలో  భూముల కొనుగోళ్లపై విచారణ జరపాలని కోరుతూ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని సిఐడీ కోరింది. ఇప్పటికే ఇద్దరు మాజీ మంత్రులపై కేసు...
టాప్ స్టోరీస్

ఏపి ప్రభుత్వానికి కేంద్రం షాక్

sharma somaraju
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆఘమేఘాలమీద పంపిన బిల్లును కేంద్రం పట్టించుకో లేదు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ లో శాసనమండలి రద్దుకు సంబంధించిన బిల్లుకు...
టాప్ స్టోరీస్

చకచకా వికేంద్రీకరణ పనులు!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే పరిపాలనా వికేంద్రీకరణకు ముందడుగులు వేస్తున్నది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం అయినప్పటికీ నుండే వికేంద్రీకరణ పనులు ప్రారంభం అయినట్టు ఇటీవలే మంత్రి బొత్స సత్యనారాయణ...
టాప్ స్టోరీస్

‘వాల్తేర్ క్లబ్ జోలికి వెళ్లొద్దు!’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విశాఖపట్నం: వాల్తేరు క్లబ్ విషయంలో ప్రభుత్వం సానుకూల ఆలోచనా దృక్పథం అవలంబిస్తే మంచిదని టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. వాల్తేర్ క్లబ్‌పై అధికార పార్టీ నేతల...
టాప్ స్టోరీస్

కేంద్రం చేతిలో ఏపి కౌన్సిల్ భవితవ్యం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి భవితవ్యం కేంద్రం చేతికి వెళ్లడంతో అక్కడ నుంచి ఎటువంటి నిర్ణయం వస్తుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మండలిని రద్దు తీర్మానాన్ని శాసనసభలో ఆమోదించి కేంద్రానికి...
టాప్ స్టోరీస్

‘ఏపి కౌన్సిల్ రద్దుకు కేంద్రం అడ్డు చెప్పదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి రద్దు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాజ్యంగ బద్ధంగానే వ్యవహరిస్తుందని బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహరావు అన్నారు. శాసనమండలి రద్దు సిఎం జగన్ అనుకున్నంత సులువు...
టాప్ స్టోరీస్

మండలి రద్దుకు చకచకా అడుగులు:కేంద్రానికి తీర్మానం

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఏపి శాసనమండలి రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం చకచక అడుగులు వేస్తోంది. కౌన్సిల్‌ను రద్దు చేస్తూ ఆంధ్రపదేశ్ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపింది. ముందుగా నిన్న రాత్రి...
టాప్ స్టోరీస్

‘శాసనమండలి రద్దు అంత త్వరగా జరగదు’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: శాసనమండలి రద్దు చేయాలన్నా, పునరుద్దరించాలన్నా చాలా తతంగం ఉంటుందనీ, ఏపి శాసనమండలి రద్దుకు ప్రభుత్వం తీర్మానం ఆమోదించి కేంద్రానికి  పంపినా అంత తొందరగా రద్దు కాదనీ టిడిపి రాజ్యసభ...
టాప్ స్టోరీస్

వివేకా హత్య కేసులో మరో పిటిషన్:హైకోర్టులో నేడు విచారణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కల్గించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకి అప్పగించాలని కోరుతూ ఆయన కుమార్తె డాక్టర్ సునీత...
టాప్ స్టోరీస్

పోలీసులపై చర్యకు సమయం కావాలి:ఎజి

sharma somaraju
(న్యూస్  ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాజధాని అమరావతి ఆందోళనల సమయంలో మహిళలపై అనుచితంగా ప్రవర్తించిన పోలీసులపై విచారణ చేస్తున్నామనీ, పోలీసులపై చర్యకు కొంత సమయం కావాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు వివరించారు. రాజధాని గ్రామాల్లో...
న్యూస్

విజయవాడలోనే గణతంత్ర వేడుకలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ గణతంత్ర దినోత్సవ  వేడుకల నిర్వహణ ఎక్కడనే అంశంపై స్పష్టత వచ్చింది. ఇప్పటి వరకు విశాఖలోనే ఈసారి గణతంత్ర వేడుకలు నిర్వహించనున్నారని ప్రచారం జరిగింది. ఇందు కోసం రిహార్సల్స్...
న్యూస్

‘ఎన్‌ఆర్‌సిపై ఏపిలోనూ తీర్మానం చేయండి’

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఈ నెల 20న జరుగనున్న ఏపి అసెంబ్లీ సమావేశంలో ఎన్‌ఆర్‌సి, సిఎఎలను ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేయమని ఏకగ్రీవంగా తీర్మానం చేయాలని సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ...
టాప్ స్టోరీస్

అమరావతిపై 20వ తేదీ తర్వాత సిపిఎం కార్యాచరణ

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) విజయవాడ: అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న సిపిఎం ఈ నెల 20వ తేదీ నిర్వహించనున్న అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ప్రభుత్వం తీసుకునే వైఖరిని బట్టి కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నది....
టాప్ స్టోరీస్

20 నుండి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ శాసన సభ ప్రత్యేక సమావేశం ఈ నెల 20న ఉదయం 10 గంటలకు ప్రారంభం కానుంది. అదే విధంగా శాసన మండలి 21 వ తేదీ సమావేశం కానుంది....
టాప్ స్టోరీస్

అమరావతిలో 144 సెక్షన్‌పై హైకోర్టు సీరియస్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్)    అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో 144సెక్షన్, పోలీస్ యాక్ట్ 30 అమలు చేయడంపై హైకోర్టు సీరియస్ అయ్యింది.రాజధాని గ్రామాలకు చెందిన పలువురు రైతులు,మహిళలు దాఖలు చేసిన పిటిషన్‌లపై హైకోర్టులో...
న్యూస్

వైఎస్ఆర్ అవార్డు ఎంపికకు కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి:  వైఎస్ఆర్ లైఫ్ టైం ఎచీవ్‌మెంట్ అవార్డుల ఎంపికకు ప్రభుత్వం హైపవర్ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం జివో జారీ చేసింది. ప్రతి...
టాప్ స్టోరీస్

ఏపిలో స్థానిక పోరుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ బుధవారం హైకోర్టుకు ఎన్నికల షెడ్యూల్‌ను సమర్పించింది. మార్చి మూడవ తేదీలోపు అన్ని స్థానిక సంస్థల...
టాప్ స్టోరీస్

ప్రజలకు విద్యుత్ షాక్:చార్జీల పెంపుకు కసరత్తు!?

sharma somaraju
అమరావతి: ఏపిలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి సారిగా విద్యుత్ చార్జీల పెంపుకు ఆ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనపై మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా...
టాప్ స్టోరీస్

పాక్ చెర నుంచి తెలుగు జాలర్లకు విముక్తి

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) పాకిస్తాన్‌ చెరలో ఏడాదికిపైగా బందీలుగా ఉన్న ఉత్తరాంధ్ర జాలర్లకు విముక్తి లభించింది. జైల్లో ఉన్న 20 మంది మత్స్యకారులను పాకిస్తాన్‌ జైలు నుంచి విడుదల చేశారు.  వారిని సోమవారం పంజాబ్...
న్యూస్

ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన ఆర్‌టిసి కార్మికులు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: జనవరి ఒకటవ తేదీ నుంచి ఆర్‌టిసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి ఒకటవ తేదీని ఆర్‌టిసి ఉద్యోగుల అప్పాయింటెడ్ డేగా పరిగణించనున్నట్టు...
టాప్ స్టోరీస్

బుగ్గన నేతృత్వంలో హైపవర్ కమిటీ

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమరావతి: ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికకై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి నేతృత్వంలో 16 మంది సభ్యులతో హైపవర్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

కేంద్రం జోక్యం చేసుకుంటుందా!?

sharma somaraju
అమరావతి: ఏపి రాజధాని అమరావతి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించనుంది అన్నది రాష్ట్రంలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతోంది. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అమరావతి రాజధాని ప్రాంత రైతుల...
రాజ‌కీయాలు

‘ఏపికి తీవ్ర నష్టం’

sharma somaraju
హైదరాబాద్: ఏపి రాజధానిపై అయోమయ ప్రకటనతో పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందని లోక్‌సత్తా నేత జయప్రకాష్ నారాయణ అభిప్రాయపడ్డారు. ఏపికి మూడు రాజధానులు అంటూ సిఎం వైఎస్ జగన్ చేసిన ప్రకటనను ఆయన తప్పుబట్టారు....
టాప్ స్టోరీస్

రాజధాని ప్రాంతంలో నిరసనల వెల్లువ

sharma somaraju
అమరావతి:రాజధానిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి మూడు రాజధానులంటూ చేసిన ప్రకటనకు నిరసనగా రైతులు దీక్షకు దిగారు. రాజధాని ప్రాంతంలోని వెలగపూడి, కిష్టాయపాలెం, వెంకటాయపాలెం,రాయపూడి, తుళ్లూరు, మందడంలో పెద్ద ఎత్తు రైతులు ధర్నాలు, రాస్తారోకోలతో నిరసనలు...
టాప్ స్టోరీస్

కాపు ఉద్యమ కేసులు ఎత్తివేత

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పలు ఉద్యమాల సమయంలో పోలీసులు నమోదు చేసిన కేసులను ఎత్తివేస్తూ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాపు ఉద్యమ సమయంలో తూర్పు గోదావరి జిల్లా తునిలో జనవరి 2016 లో...
టాప్ స్టోరీస్

వైసిపి ప్రభుత్వంపై పవన్ నిప్పులు

sharma somaraju
రాజమండ్రి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసిపి ప్రభుత్వంపై మరో సారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఆదివారం మండపేట నియోజకవర్గ పరిధిలోని వెలగోడు ధాన్యం...
న్యూస్

మందు బాబులకు షాక్: మద్యం ధరలకు రెక్కలు

sharma somaraju
అమరావతి : రాష్ట్రంలో మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. రాష్ట్రంలో నూతన ఎక్సైజ్ పాలసీ అమలు చేసిన సమయంలోనే క్వార్టర్ బాటిల్‌కు 20 రూపాయల చొప్పున పెంచిన విషయం తెలిసిందే. మళ్లీ మద్యం ధరలను...
న్యూస్

బార్ యజమానులకు సర్కార్ షాక్

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో బార్ యజమానులకు ప్రభుత్వం షాకిచ్చింది. ప్రస్తుతం ఉన్న బార్ లైసెన్సులను రద్దు చేస్తూ జివో విడుదల చేసింది. లాటరీ పద్ధతిలో నూతనంగా ప్రభుత్వం లైసెన్సులు ఇవ్వనున్నది. బార్ల సంఖ్యతో పాటు సమయాలను...
టాప్ స్టోరీస్

ఒక్క కంపెనీతోనూ ‘పిపిఎ’ రద్దు చేసుకోలేదు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ఇప్పటి వరకూ ఏ ఒక్క కంపెనీతోనూ విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను (పిపిఎ) రద్దు చేసుకోలేదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌కు సంప్రదాయేతర ఇంధన కంపెనీలు వెళుతున్నాయనీ,...
టాప్ స్టోరీస్

స్థలాల అమ్మకం ముందుకా? వెనక్కా!?

sharma somaraju
అమరావతి: సంక్షేమ పథకాల అమలు కోసం బిల్డ్ ఏపి పేరుతో ప్రభుత్వ భూములు, యూనివర్శిటీల స్థలాలను విక్రయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ముందుకు వెళుతుందా లేదా అన్న ప్రశ్న వినబడుతంది. ఈ...
టాప్ స్టోరీస్

పెట్టుబడులకు భరోసా చట్టం?

sharma somaraju
న్యూఢిల్లీ: వివిధ రాష్ట్రాలలో పెట్టుబడులు పెట్టే విదేశీ పెట్టుబడిదారులకు భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక నూతన చట్టం తీసుకురావాలన్న యోచన చేస్తున్నదట. ఈ విషయాన్ని మింట్ ఇంగ్లీష్ మ్యాగజైన్ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్...
టాప్ స్టోరీస్

ఏపి సిఎస్‌గా బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధానకార్యదర్శిగా నీలం సాహ్ని గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌ఛార్జ్ సిఎస్‌‌ నీరబ్‌కుమార్‌ నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ నీలం సాహ్ని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారిత శాఖ కార్యదర్శిగా వ్యవహరించారు....
టాప్ స్టోరీస్

‘ఆంగ్ల’ ప్రదేశ్!

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని పూర్తిగా ఎత్తివేస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో ఎం ఎస్ 81 ప్రాథమిక విద్యాబోధనకు సంబంధించిన అనేక...
టాప్ స్టోరీస్

ఇంగ్లిష్ మీడియం వివాదంలో జగన్ ఎదురుదాడి!

sharma somaraju
విజయవాడ: ప్రపంచంతో పోటీ పడే స్థాయికి మన పిల్లలు ఎదగాలంటే అది ఒక్క ఇంగ్లీషు మీడియం పాఠశాలలతోనే సాధ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోనరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమ విద్యాబోధన ఏర్పాటు చేస్తుంటే...
టాప్ స్టోరీస్

‘కెసిఆర్‌ను చూసి నేర్చుకోవాలి’

sharma somaraju
అమరావతి: తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వం ఆపివెయ్యడానికి సన్నాహాలు చేస్తుంటే ఏపి అధికార భాష సంఘం ఏం చేస్తుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు...
టాప్ స్టోరీస్

ఈ వివాదాలకు ముగింపు ఎప్పుడో!?

sharma somaraju
అమరావతి: న్యాయ వివాదాల సుడిలో చిక్కుకున్న పోలవరం ప్రాజెక్టు పనులు, విద్యుత్ ఒప్పందాల వ్యవహారం ఎప్పటికి దారికి వస్తాయో తెలియడం లేదు. పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్‌కు వెళ్లవద్దనీ, పిపిఏల సమీక్షా నిర్ణయం...
రాజ‌కీయాలు

మానవహక్కుల కమిషన్ ఏం చెప్పింది డిజిపి సారూ!?

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో పర్యటించిన జాతీయ మానవహక్కుల కమిషన్ సభ్యులు విచారణ నివేదిక వెల్లడించకముందే డిజిపి గౌతం సవాంగ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్ అని చెప్పడాన్ని టిడిపి నేత వర్ల రామయ్య తప్పుబట్టారు. గురువారం...
న్యూస్

సమాచార కమిషన్ల దుస్థితి

sharma somaraju
న్యూఢిల్లీ: సమాచార కమిషనర్‌ల నియామకం విషయంలో గతంలో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయకపోవడాన్ని సుప్రీం కోర్టు తప్పుబట్టింది. నాలుగు వారాల్లో నియామక పక్రియపై తీసుకున్న చర్యల నివేదిక ఇవ్వాలని...
న్యూస్

ఇన్‌చార్జి సిఎస్ నీరబ్‍‌‌కు బాధ్యతలు

sharma somaraju
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఇన్‌చార్జి సిఎస్‌గా నీరబ్ కుమార్ ప్రసాద్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం ఆయనకు బాధ్యతలు అప్పగించారు. సిఎస్ నుండి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేసిన...
రాజ‌కీయాలు

మూడు నెలల్లో స్థానిక సమరం

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నగరా మోగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న గ్రామ స్థాయి ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగనున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను మరో మూడు నెలల్లోగా నిర్వహిస్తామని...
టాప్ స్టోరీస్

పోలవరం పనులకు ‘మేఘా’ భూమిపూజ

sharma somaraju
అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల విషయంలో ప్రభుత్వానికి అనుకూలంగా హైకోర్టు తీర్పు రావడంతో రివర్స్ టెండరింగ్‌లో బిడ్ కైవసం చేసుకున్న మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఆఘమేఘాల మీద పనులు అప్పగించింది. ఆ సంస్థ శుక్రవారం...
టాప్ స్టోరీస్

అమరజీవికి అవమానం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం  విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా...
టాప్ స్టోరీస్

వెలిగొండ టన్నెల్ కూడా మేఘాకే!

sharma somaraju
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ రివర్స్ టెండరింగ్ లోనూ జగన్ ప్రభుత్వం సక్సెస్ అయింది. ఏడు శాతం లెస్ తో మేఘ సంస్థ పనులను దక్కించుకోవడంతో ప్రభుత్వానికి 86 కోట్ల రూపాయలకు పైగా ఆదా...
టాప్ స్టోరీస్

వెలుగొండలో ఎంత మిగులు!?

sharma somaraju
అమరావతి: వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ నిర్మాణ పనుల రివర్స్ టెండరింగ్‌లో ప్రభుత్వ ఖజానాకు ఎంత మేర లాభం చేకూరనుందో నేడు తేలనుంది. వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భారీ ప్రాజెక్టు...